
నేటి వార్త మాలిక
కల్తీ లేని వార్తలు సంచలనం రేపే కథనాలు ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని పది నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వెన్నుపోటు దినాన్ని నిర్వహించారు. ఎంపీలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్చార్జిలు, మాజీ ఎమ్మెల్యేలు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ర్యాలీలు చేపట్టారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సౌజన్యంతో ట్రై సైకిళ్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, టీడీపీ నేత కోటంరెడ్డి…