రైతుకుటుంబాల నుంచి వ‌చ్చాం.. రైతు బాధ‌లు తెలుసు..!

ఎమ్మెల్యేలు కావ్య‌, కాక‌ర్ల -సంగం హెడ్ రెగ్యులేట‌ర్ నుంచి కావ‌లి కాలువ‌కు సాగునీరు గంగ‌మ్మ‌కు ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించి 8.7టీఎంసీ నీటి విడుద‌ల చేసిన కావ్య‌, కాక‌ర్ల‌ రైతుకుటుంబాల నుంచి వ‌చ్చాం.. రైతు బాధ‌లు తెలుసు..!ఎమ్మెల్యేలు కావ్య‌, కాక‌ర్లసంగం హెడ్ రెగ్యులేట‌ర్ నుంచి కావ‌లి కాలువ‌కు సాగునీరుగంగ‌మ్మ‌కు ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించి 8.7టీఎంసీ నీటి విడుద‌ల చేసిన కావ్య‌, కాక‌ర్ల‌ సంగం హెడ్ రెగ్యులేటర్ నుండి కావలి కాలువకు కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే…

Read More

చ‌రిత్ర‌లో నిలిచిపోయే రోజు రేపే..!

నెల్లూరు రూరల్ లో 339 అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల జాతర రూ. 41 కోట్ల వ్యయంతో.. 60 రోజులలో పూర్తి చేసిన..339 అభివృద్ధి పనులకు ప్రారంభోత్స‌వం 339 ప‌నుల‌ను ఆప‌రేష‌న్ సిందూర్ యుద్ధ వీరుల‌కు అంకితం మీడియా స‌మావేశంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి చ‌రిత్ర‌లో నిలిచిపోయే రోజు రేపే..! మీడియా స‌మావేశంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి నెల్లూరు రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో ఒకే సమయానికి 339 అభివృద్ధి పనులు.. 678 మంది పార్టీ నాయకులు, కార్యకర్తల చేత ప్రారంభోత్సవం…

Read More

ఆత్మ‌కూరులో పీఎస్‌బీ హెల్త్‌కేర్‌

ప్రారంభించిన మంత్రి ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి ఆత్మ‌కూరులో పీఎస్‌బీ హెల్త్‌కేర్‌ప్రారంభించిన మంత్రి ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి నెల్లూరు జిల్లా.. ఆత్మ‌కూరు ప‌ట్ట‌ణంలోని స్పార్క్ సిటీలో నూత‌నంగా పీఎస్‌బీ హెల్త్‌కేర్ వైద్య శాల‌ను ఏర్పాటు చేశారు. ఈ ఆసుప‌త్రిని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఆసుప‌త్రి నిర్వాహ‌కులు, వైద్యుల‌ను అభినందించారు. ఆత్మ‌కూరు ప‌ట్ట‌ణంలో పేద‌, మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌కు మెరుగైన వైద్య సేవ‌లు అందించాల‌ని వైద్యులు, యాజ‌మాన్యానికి ఈసంద‌ర్భంగా మంత్రి సూచించారు.

Read More

ఐదేళ్ల చిన్నారికి పున‌ర్జ‌న్మ‌నిచ్చిన అపోలో

నెల్లూరులో అపోలో హాస్పిటల్ లో అరుదైన శస్త్ర చికిత్స కీ హోల్ పద్దతిలో మెదడులో గడ్డకట్టిన రక్తాన్ని తొలగించిన వైద్యులు నెల్లూరులో మొట్ట మొదటి సారిగా విజయవంతంగా చేసిన అపోలో వైద్యులు. మీడియా స‌మావేశంలో వివ‌రాలు తెలియ‌జేసిన డాక్టర్ శ్రీరామ్ సతీష్, డాక్టర్ వెంకట్ ఐదేళ్ల చిన్నారికి పున‌ర్జ‌న్మ‌నిచ్చిన అపోలోనెల్లూరులో అపోలో హాస్పిటల్ లో అరుదైన శస్త్ర చికిత్సకీ హోల్ పద్దతిలో మెదడులో గడ్డకట్టిన రక్తాన్ని తొలగించిన వైద్యులునెల్లూరులో మొట్ట మొదటి సారిగా విజయవంతంగా చేసిన అపోలో…

Read More

మాడ‌వీధుల్లో ఊరేగిన ల‌క్ష్మీ న‌రసింహుడు

ఘ‌నంగా శ్రీ‌దేవి భూదేవి స‌మేత ల‌క్ష్మీన‌ర‌సింహ‌స్వామి బ్ర‌హ్మోత్స‌వాలు అంగ‌రంగా వైభ‌వంగా స్వామివారి క‌ళ్యాణం మాడ‌వీధుల్లో ఊరేగిన ల‌క్ష్మీ న‌రసింహుడుఘ‌నంగా శ్రీ‌దేవి భూదేవి స‌మేత ల‌క్ష్మీన‌ర‌సింహ‌స్వామి బ్ర‌హ్మోత్స‌వాలుఅంగ‌రంగా వైభ‌వంగా స్వామివారి క‌ళ్యాణం నెల్లూరు జిల్లా.. ఉద‌య‌గిరి నియోజ‌క‌వ‌ర్గం.. వింజమూరు మండలం నల్లగొండ్ల లో శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం లక్ష్మీ నరసింహ స్వామివారి కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామివారి కల్యాణాన్ని ఆలయ అర్చకులు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ…

Read More

క‌ష్ట‌ప‌డేవారికి త‌గిన గుర్తింపు

సీఎం చంద్ర‌బాబు, మంత్రులు నారాయ‌ణ‌, బీసీ జ‌నార్థ‌న్‌రెడ్డి, స‌త్య‌కుమార్‌ల‌ను క‌ల‌సిన నూత‌నంగా నామినేటెడ్ ప‌ద‌వులు పొందిన జెడ్‌.ఎస్‌, మాలేపాటి క‌ష్ట‌ప‌డేవారికి త‌గిన గుర్తింపుసీఎం చంద్ర‌బాబు, మంత్రులు నారాయ‌ణ‌, బీసీ జ‌నార్థ‌న్‌రెడ్డి, స‌త్య‌కుమార్‌ల‌ను క‌ల‌సిన నూత‌నంగా నామినేటెడ్ ప‌ద‌వులు పొందిన జెడ్‌.ఎస్‌, మాలేపాటి పార్టీలో క‌ష్ట‌ప‌డి పనిచేసేవారికి ఎప్ప‌టికీ గుర్తింపు ఉంటుంద‌ని తెలుగుదేశం పార్టీ మ‌రోసారి నిరూపించింది. ఎప్పుడు తెలుగుదేశం ప్ర‌భుత్వం అధికారంలో ఉన్నా.. నెల్లూరు జిల్లాకు త‌గిన ప్రాధాన్య‌త క‌ల్పిస్తుంది. పార్టీకోసం క‌ష్ట‌ప‌డి ప‌నిచేసేవారిని గుర్తించి మ‌రీ…

Read More

సి.బి.యస్.ఇ -10వ తరగతి ఫలితాలలో

ఘన విజయం సాధించిన ఓవెల్ 18 విద్యార్థులు. సి.బి.యస్.ఇ -10వ తరగతి ఫలితాలలోఘన విజయం సాధించిన ఓవెల్ 18 విద్యార్థులు. అఖిలభారత జాతీయ స్థాయిలో జరిగిన సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాలలో నెల్లూరు జిల్లాకు చెందిన ఓవెల్-18 విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణతతో ఘనవిజయం సాధించారు. ఈ సంద‌ర్భంగా పాఠ‌శాల డైరెక్ట‌ర్ ఆర్‌. వేణు, సీఈవో ఆర్‌. ప్ర‌మీళ ఆధ్వ‌ర్యంలో విద్యార్థుల‌ను అభినందించారు. వారికి స్వీట్లు పంచిపెట్టారు. అనంత‌రం వేణు మీడియా స‌మావేశం ఏర్పాటుచేసి మాట్లాడారు. పాఠశాల…

Read More

నరసింహుని సేవలో ఎస్పీ

లక్ష్మీ నరసింహస్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న ఎస్పీ కృష్ణ కాంత్ నరసింహుని సేవలో ఎస్పీ పెంచలకోనలో జరుగుతున్న నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో ఎస్పీ కృష్ణ కాంత్ కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నెల్లూరు జిల్లా రాపూరు మండలం ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ పెనుశిల లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్ కుటుంబ సమేతంగా పాల్గొని స్వామి, అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ…

Read More

ఆక్ర‌మించారు.. తొల‌గించేశారు

నాయుడుపేట మున్సిపాలిటీ స్థ‌లం ఆక్ర‌మ‌ణ‌ అక్ర‌మ క‌ట్టడాలు, నిర్మాణాల‌ను తొల‌గించిన అధికారులు తీవ్ర ఉద్రిక్త‌త‌.. బైఠాయించి ఆందోళ‌న‌కు దిగిన మ‌హిళ‌లు పోలీసుల జోక్యంతో కొంత‌సేపు ఆందోళ‌న‌ కొంద‌ర్ని బ‌ల‌వంతంగా పోలీసు స్టేష‌న్‌కు త‌ర‌లింపు ఆక్ర‌మించారు.. తొల‌గించేశారు..! తిరుప‌తి జిల్లా.. నాయుడుపేట మున్సిపాలిటీ ప‌రిధిలోని పొగ‌టం కాల‌నీ రోడ్డుప‌క్క‌నున్న విలువైన మున్సిపాలిటీ స్థ‌లం కొన్నేళ్లుగా ఆక్ర‌మ‌ణ‌కు గురై ఉంది. దీనిపై రెండేళ్ల‌క్రిత‌మే మున్సిపాలిటీ కోర్టుకెళ్లింది. కొంత మంది కొత్త‌గా.. కోర్టు ఆదేశాలు ప‌ట్టించుకోకుండా..మ‌ళ్లీ అక్క‌డ ఆక్ర‌మ‌ణ‌లు చేప‌ట్టి.. పెద్ద‌పెద్ద…

Read More