రాష్ట్రంలోనే బెస్ట్ స్కూల్ గా వీఆర్ హైస్కూల్

రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ నగరంలోని వీఆర్ హైస్కూల్ ఆధునీకరణ పనులను పరిశీలించిన మంత్రి రాష్ట్రంలోనే బెస్ట్ స్కూల్ గా వీఆర్ హైస్కూల్… వీఆర్ హైస్కూల్ ఆధునీకరణ పనులను రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ పరిశీలించారు. తొలగించిన భవనాల స్థానం లో ప్లే గ్రౌండ్ ఏర్పాటుపై అధికారులకు మంత్రి పలు సూచనలు చేశారు. నెల్లూరు నగరంలోని నిరుపేద విద్యార్థుల కోసం వి ఆర్ హైస్కూల్ ను కార్పొరేట్ తరహా వసతులతో రాష్ట్రంలోనే ఒక బెస్ట్ స్కూల్ గా…

Read More

మినీ ఆటోనగర్ దిన‌దినాభివృద్ధి చెందాలి

ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పడుగుపాడులో మినీ ఆటో నగర్ కి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే నిన్న రాత్రి వచ్చింది మినీ ఆటోనగర్ దిన‌దినాభివృద్ధి చెందాలి… మినీ ఆటో నగర్ దిన‌దినాభివృద్ధి చెందాలని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆకాంక్షించారు. పడుగుపాడులో సెంటర్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మినీ ఆటో నగర్ కి ఆమె భూమి పూజ చేశారు. నెల్లూరు జిల్లా… కోవూరు మండలం పడుగుపాడు పంచాయతీ నేషనల్ హైవే లోని భారత్ బెంజ్ వెనుక వైపు…

Read More

కోవూరుకు కొత్త నీరు

మండ‌లాధ్యక్షుల‌ను ప్రక‌టించిన ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ బ‌లోపేత‌మే ల‌క్ష్యం పాత‌,కొత్త వారిని స‌మ‌న్వయం చేసుకుని.. క‌ల‌సిక‌ట్టుగా ప‌నిచేయాల‌ని ఆదేశం కోవూరుకు కొత్త నీరు..! కోవూరు నియోకవర్గంలో టీడీపీ మండలాధ్యక్షులను ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ప్రకటించారు. పాత, కొత్త వారిని సమన్వయం చేసుకొని కలసికట్టుగా పని చేసి ప్రభుత్వానికి, పార్టీకి మంచి పేరు తీసుకురావాలని ఆమె కోరారు. నెల్లూరు జిల్లా కోవూరు నియోజ‌క‌వ‌ర్గంలో తెలుగుదేశం పార్టీ బ‌లోపేతమే ల‌క్ష్యంగా టీడీపీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి…

Read More

కుప్పంలో వైసీపీకి భారీ షాక్

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాజీ ఏఎంసీ చైర్మన్ విద్యా సాగర్ రాజీనామా కుప్పంలో వైసీపీకి భారీ షాక్.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, సభ్యత్వానికి విద్యా సాగర్ రాజీనామా చేశారు. దీంతో చిత్తూరు జిల్లా కుప్పంలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. చిత్తూరు జిల్లా కుప్పంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. మాజీ ఏఎంసీ చైర్మన్ విద్యా సాగర్ ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ….వైసిపి బలోపేతానికి అన్ని…

Read More

339…@ 21వ డివిజన్

ఉమ్మారెడ్డి గుంటలో అభివృద్ధి పనులను ప్రారంభించిన జనసేన నేతలు 339…@ 21వ డివిజన్ నెల్లూరు రూరల్ డివిజన్ 21వ డివిజన్ ఉమ్మారెడ్డిగుంటలో 339 అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం జరిగింది. జనసేన పార్టీ రూరల్ ఇంచార్జ్ పావుజెని చంద్రశేఖర్ రెడ్డి, నూనె మల్లికార్జున యాదవ్, సుందర్ రామిరెడ్డి కృష్ణారెడ్డి, పలువురు టిడిపి బిజెపి నాయకులు పాల్గొని పనులను ప్రారంభించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ…శ్రీధర్ రెడ్డి తలపెట్టిన 339 అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం ఎవరికీ సాధ్యమన్నారు. రూరల్ నియోజకవర్గంలో…

Read More

339…@ 20వ డివిజన్

నారా లోకేష్,కోటంరెడ్డి లింక్ రోడ్డు ఓపెనింగ్ ఇస్కాన్ సిటీ ప్రారంభోత్సవంలో టీడీపీ నేతలు 339…@ 20వ డివిజన్ నెల్లూరు రూరల్ నియోజకవర్గం 20వ డివిజన్ ఇస్కాన్ సిటీలో 339 అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో రెసిడెంట్స్ రోషన్ ఇండోర్ స్టేడియం,ఫిట్ నెస్ క్లబ్ అధినేత పింటు, జర్నలిస్టు దినకర్ రాజు, డివిజన్ నాయకులు, ప్రజలతో కలసి నారా లోకేష్, కోటంరెడ్డి లింక్ రోడ్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ప్రజా సేవలో…

Read More

సమస్యల పరిష్కారం దిశగా చర్యలు

సంగం ఎంపీడీవో కార్యాలయంలో సర్వసభ్య సమావేశం జవాన్ మురళీ నాయక్ కు నివాళులర్పించిన ప్రజాప్రతినిధులు, అధికారులు సమస్యల పరిష్కారం దిశగా చర్యలు… సంగం ఎంపీడీవో కార్యాలయంలో ఎంపిపి పద్మావతమ్మ అధ్యక్షతన ఎంపీడీఓ షాలెట్ సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. గ్రామాలలో పలు సమస్యలపై సభ్యులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. నెల్లూరు జిల్లా సంగం ఎంపీడీవో కార్యాలయం లో ఎంపిపి పద్మావతమ్మ అధ్యక్షతన ఎంపీడీఓ షాలెట్ సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జెడ్పీటీసీ రావుల లక్ష్మి,సర్పంచ్…

Read More

సెల్ ఫోన్ టవర్ ఎక్కిన యువకుడు

నీ దిక్కున్న చోట చెప్పుకో అంటున్న నాయకులు పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపణ జూలూరుపాడులో ఘటన సెల్ ఫోన్ టవర్ ఎక్కిన యువకుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జులూరుపాడులో ఓ యువకుడు సెల్ ఫోన్ టవర్ ఎక్కి హల్చల్ చేశాడు. తన భూమిని కొందరు ఆక్రమించుకొని ఇబ్బందులకు గురి చేస్తున్నాడని బాధితుడు వాపోయాడు. ఓ యువకుడు సెల్ ఫోన్ టవర్ ఎక్కి హల్చల్ చేసిన సంఘటన… భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జులూరుపాడులో చోటు చేసుకుంది. తమ భూమిని…

Read More

అవెన్యూస్‌లో వంద‌కు వంద శాతం ఉత్తీర్ణ‌త‌

టీమ్ వ‌ర్క్‌కు అద్భుత ఉదాహ‌ర‌ణ‌ విద్యార్థుల అభినంద‌న కార్య‌క్ర‌మంలో క‌ర‌స్పాండెంట్ పెనుబ‌ల్లి కృష్ణ‌చైత‌న్య‌ అవెన్యూస్‌లో వంద‌కు వంద శాతం ఉత్తీర్ణ‌త‌టీమ్ వ‌ర్క్‌కు అద్భుత ఉదాహ‌ర‌ణ‌ విద్యార్థుల అభినంద‌న కార్య‌క్ర‌మంలో క‌ర‌స్పాండెంట్ పెనుబ‌ల్లి కృష్ణ‌చైత‌న్య‌ 2024-25 విద్యా సంవ‌త్స‌రానికి సంబంధించి CBSE పదవ తరగతి ఫలితాల్లో నెల్లూరులోని త‌మ‌ అవెన్యూ సీనియ‌ర్ సెకండ‌రీ స్కూల్ విద్యార్థులు 100% ఉత్తీర్ణతతో మా విద్యార్థుల అద్భుత విజయాలు సాధించార‌ని,, వందకు వంద శాతం ఉత్తీర్ణత సాధించడం మా పాఠశాల ఘనతగా నిలిచిందని…

Read More

నిజాలను నిర్బయంగా రాసేవాళ్లే జర్నలిస్టులు

ఆర్ఎస్ ఎస్ సహ ప్రాంత ప్రచార ప్రముఖ్ వాసుదేవరావ్ నారద మహర్షి జయంతి సందర్బంగా సాహితి సుధా పౌండేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు ఘన సన్మానం బిగ్ టీవీ జిల్లా స్టాఫర్ సురేంద్ర, ఛానెల్ 9 రిపోర్టర్ సురేష్‌, సాక్షి సింగ్, వార్తా శ్రీనులకు సత్కారం నిజాలను నిర్బయంగా రాసేవాళ్లే జర్నలిస్టులు బిగ్ టీవీ జిల్లా స్టాఫర్ సురేంద్ర, ఛానెల్ 9 రిపోర్టర్ సురేష్‌, సాక్షి సింగ్, వార్తా శ్రీనులకు సత్కారం ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ…..

Read More