
వాకాడులో ఘనంగా తిరంగా ర్యాలీ
పాల్గొన్న ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్, అధికారులు, టీడీపీ నేతలు వాకాడులో ఘనంగా తిరంగా ర్యాలీ… ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా భారీ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ పాల్గొన్నారు. జై భోలో భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేస్తూ దేశభక్తిని చాటారు. పహల్గాంలో ఉగ్రవాదుల దాడికి ప్రతీకారంగా మన సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన నేపథ్యంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా వాకాడులో తిరంగా ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో…