వాకాడులో ఘనంగా తిరంగా ర్యాలీ

పాల్గొన్న ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్, అధికారులు, టీడీపీ నేతలు వాకాడులో ఘనంగా తిరంగా ర్యాలీ… ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా భారీ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ పాల్గొన్నారు. జై భోలో భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేస్తూ దేశభక్తిని చాటారు. పహల్గాంలో ఉగ్రవాదుల దాడికి ప్రతీకారంగా మన సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన నేపథ్యంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా వాకాడులో తిరంగా ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో…

Read More

జులై 9న దేశ వ్యాప్త సమ్మె..

కార్మిక, ఉద్యోగ సంఘాలు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలి పిలుపునిచ్చిన సీఐటీయూ జిల్లా అధ్యక్షులు టీవీవీ ప్రసాద్ జులై 9న దేశ వ్యాప్త సమ్మె… కేంద్రం తీసుకువచ్చిన లేబర్ కోడ్స్ కు వ్యతిరేకంగా జులై 9న దేశ వ్యాప్తంగా సమ్మె చేపడుతున్నామని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ప్రసాద్ తెలియజేశారు. కార్మిక, ఉద్యోగ సంఘాలతోపాటు పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొని సమ్మెను జయప్రదం చేయాలని ఆయన కోరారు. మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన కార్మిక లేబర్ కోడ్స్ కు వ్యతిరేకంగా…

Read More

సొసైటీ అభివృద్ధికి రైతులు సహకరించాలి..

జిల్లా సహకార శాఖ అధికారి గురప్ప పడుగుపాడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్ ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు సొసైటీ అభివృద్ధికి రైతులు సహకరించాలి… పడుగుపాడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న పెట్రోల్ బంకు వద్ద మజ్జిగ చలివేంద్రాన్ని జిల్లా సహకార శాఖ అధికారి గురప్ప ప్రారంభించి మజ్జిగ పంపిణీ చేశారు. సొసైటీ ఆధ్వర్యంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామని ఆయన చెప్పారు. నెల్లూరు జిల్లా కోవూరు మండల పరిధిలోని ఇనమడుగు…

Read More

పేదోడి ఆకలి తీర్చేదే అన్న క్యాంటీన్

వింజమూరులో అన్న క్యాంటీన్ భవనానికి ఎమ్మెల్యే కాకర్ల శంకుస్థాపన పేదోడి ఆకలి తీర్చేదే అన్న క్యాంటీన్ అన్న క్యాంటీన్ భవనానికి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ భూమి పూజ చేసి శంఖుస్థాపన చేశారు. పేదోడి ఆకలి తీర్చేందుకు తెలుగుదేశం ప్రభుత్వం అన్న క్యాంటీన్ తీసుకువచ్చిందని ఆయన చెప్పారు. నెల్లూరు జిల్లా వింజమూరులో అన్న క్యాంటీన్ భవనానికి శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక టీడీపీ శ్రేణులతో…

Read More

మీ దిక్కున్న చోట చెప్పుకోండి..

స్మశాన స్థలాన్ని కూడా ఆక్రమించేశాడు తమకు న్యాయం చేయాలంటూ తహసీల్దార్ ను వేడుకున్న గిరిజనులు మీ దిక్కున్న చోట చెప్పుకోండి… స్మశాన స్థలాన్ని ఓ వ్యక్తి ఆక్రమించి ఇబ్బందులకు గురి చేస్తున్నాడని మన్నూరు గ్రామ గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలంటూ వారు తహసీల్దార్ విజయలక్ష్మికి వినతి పత్రం అందచేసి నిరసన తెలియజేశారు. తిరుపతి జిల్లా బాలాయపల్లి మండలం పరిధిలోని మన్నూరు గ్రామంలో గిరిజనుల స్మశాన స్థలాన్ని అదే గ్రామానికి చెందిన జడపల్లి రమణయ్య…

Read More

కావలిలో దంచికొట్టిన వాన..

తోడైన ఈదురుగాలులు జలమయమైన రోడ్లు కావలిలో దంచికొట్టిన వాన… కావలిలో శుక్రవారం భారీ వర్షం కురిసింది. ట్రంకురోడ్డు, ఇతర రోడ్లు పూర్తిగా వర్షపునీటితో జలమయమయ్యాయి. ఉక్కపోతతో అల్లాడిపోతున్న ప్రజలు కాస్త ఉపశమనం పొందారు. నెల్లూరు జిల్లా కావలి పట్టణం, మండలంలో శుక్రవారం ఉదయం వర్షం దంచికొట్టింది. ఉదయం 7 గంటలకే ఆకాశం పూర్తిగా మారిపోయి దట్టమైన మేఘాలు అలుముకున్నాయి. అలా ఈదురుగాలులతో వర్షం ప్రారంభమయ్యి ఏకధాటిగా అర్ధగంట సమయం భారీగా కురిసింది. దీంతో కావలి పట్టణంలో ట్రంక్…

Read More

21న కుప్పంకి సీఎం చంద్రబాబు..

ప్రసన్న గంగమ్మ తల్లిని దర్శించుకోనున్న సీఎం చంద్రబాబు దంపతులు మీడియా సమావేశంలో ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం 21న కుప్పంకి సీఎం చంద్రబాబు… ఈనెల 21న కుప్పంలోని గంగమ్మ తల్లి అమ్మవారిని సీఎం చంద్రబాబునాయుడు దంపతులు దర్శించుకోనున్నారని ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం, ఆలయ కమిటీ చైర్మన్ రవిచంద్రబాబులు తెలిపారు. ఈ మేరకు వారు ఆలయంలో మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. మే 21న కుప్పం నియోజకవర్గానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విచ్చేస్తున్నారని ఆర్టీసీ వైస్…

Read More

చికెన్ వ్యర్ధాల వాహనాలు సీజ్..

చికెన్ వ్యర్ధాలను తరలిస్తే కేసులు నమోదు చేస్తాం సంగం ఎస్ఐ రాజేష్ హెచ్చరిక చికెన్ వ్యర్ధాల వాహనాలు సీజ్… నెల్లూరు జిల్లా సంగంలో అక్రమంగా తరలిస్తున్న చికెన్ వ్యర్థాల వాహనాలను ఎస్సై రాజేష్ అదుపులోకి తీసుకున్నారు. వాహనాలలో ఉన్న చికెన్ వ్యర్ధాలను కొండ సమీపంలోకి తీసుకెల్లి ఫిషరీస్ ,రెవెన్యూ అధికారుల సమక్షంలో గుంత తీసి పూడ్చి పెట్టారు. వాహనాలపై కేసు నమోదు చేసి సీజ్ చేశారు. ఎవరైనా అక్రమంగా చికెన్ వ్యర్ధాలను తరలిస్తే కేసులు నమోదు చేస్తామని…

Read More

గ్రీవెన్స్ లో మంత్రి ఆనం

మంగళగిరి టీడీపీ కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన మంత్రి ఆనం గ్రీవెన్స్ లో మంత్రి ఆనం… టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ లో రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పాల్గొన్నారు. ఆయన ప్రజల నుంచి వినతులు స్వీకరించి అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి పరిష్కారానికి కృషి చేశారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో గ్రీవెన్స్ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పాల్గొన్నారు. ప్రజల నుండి వచ్చిన వినతులను మంత్రి…

Read More

నేతల అరెస్ట్ లో మీనమేషాలు

అసలు సూత్రధారులను వదిలేసి విలేకరులపై ప్రతాపం నేతలు బెయిలు తెచ్చుకునే వరకు అనధికారిక వెసులు బాటు నేతల కోసం జబ్బలు చరిచిన విలేకరుల పరిస్థితి దారుణం నేతల అరెస్ట్ లో మీనమేషాలు… పైలాన్ ధ్వంసం కేసులో నేతల అరెస్టులో పోలీసులు మీనమేషాలు లెక్కిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. అసలు సూత్రధారులను వదిలేసి విలేఖర్లపై ప్రతాపం చూపడం దారుణమని జర్నలిస్ట్ వర్గాలు వాపోతున్నాయి. అసలైన నిందితులను అరెస్ట్ చేసి భవిష్యత్తులో ఎవరూ ఇలాంటి ఘటనలకు పాల్పడకుండా కఠిన చర్యలు తీసుకోవాలన్న…

Read More