గూడూరులో హీట్ ద బీట్

పాల్గొన్న ఎమ్మెల్యే పాశిం, సబ్ కలెక్టర్, అధికారులు, టీడీపీ నేతలు గూడూరులో హీట్ ద బీట్… వేసవిలో ప్రజలందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ కోరారు. హీట్ ద బీట్ కార్యక్రమంలో ఆయన సబ్ కలెక్టర్ రాఘవేంద్రతో కలసి పాల్గొన్నారు. తిరుపతి జిల్లా గూడూరులో టవర్ క్లాక్ సెంటర్ వద్ద స్వర్ణాంధ్ర స్వచ్చంద్ర కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన హీట్ ద బీట్ అనే కార్యక్రమంలో ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ సబ్ కలెక్టర్…

Read More

ఇన్ ఫ్లో రాకుండానే నీటి మట్టం

ఆశ్చర్యానికి గురైన రిటైర్డ్ అధికారులు, ప్రజలు ఇన్ ఫ్లో రాకుండానే నీటి మట్టం… సోమశిల జలాశయానికి ఎలాంటి ఇన్ ఫ్లో రాకుండా నీటి మట్టం పెరిగిందని అధికారులు తెలిపారు. ఇన్ఫ్లో లేకుండా జలాశయంలో నీటిమట్టం పెరగడం ఏంటని రిటైర్డ్ అధికారులు, ప్రజలు ఆశ్చర్యానికి గురైయ్యారు. నెల్లూరు జిల్లాలోని సోమశిల జలాశయానికి ఎలాంటి ఇన్ఫ్లో రాకుండానే నీటిమట్టం పెరిగినట్లు అధికారులు విడుదల చేసిన డైలీ రీడింగ్ లో ఉండడం విశేషం. శుక్రవారం 47.187 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు…

Read More

బ్రహ్మదేవంలో బీట్ ద హీట్..

మజ్జిగ చలివేంద్రం, మొక్కలు నాటిన అధికారులు గ్రామంలో స్వచ్ఛతా ర్యాలీ, స్వర్ణాంధ్ర ప్రతిజ్ఞ బ్రహ్మదేవంలో బీట్ ద హీట్… బ్రహ్మదేవంల బీట్ ద హీట్ కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులు, అధికారులు నిర్వహించారు. గ్రామంలోని ప్రధాన మార్గాలలో స్వచ్ఛతా ర్యాలీ చేపట్టి స్వచ్ఛతా ప్రతిజ్ఞ చేశారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం బ్రహ్మదేవంలో బీట్ ద హీట్ కార్యక్రమం జరిగింది. అధికారులు ప్రజాప్రతినిధులు, స్థానిక టీడీపీ నాయకులు మెయిన్ సెంటర్ లో మజ్జిగ చలివేంద్రం ప్రారంభించి పంపిణీ చేశారు. అనంతరం…

Read More

ఆక్రమణదారుడిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి

ఎస్సై గోపికి ఫిర్యాదు చేసిన మన్నూరు గ్రామ గిరిజనులు బాలాయపల్లి పోలీసుస్టేషన్ ఎదుట ఆందోళన ఆక్రమణదారుడిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి బాలాయపల్లి పోలీసుస్టేషన్ ఎదుట మన్నూరు గ్రామ గిరిజనులు ఆందోళన చేపట్టారు. స్మశాన స్థలాన్ని ఆక్రమించిన జడపల్లి రమణయ్యపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. బాలాయపల్లి మండలం పరిధిలోని మన్నూరు గ్రామం గిరిజనుల స్మశాన స్థలాన్ని ఆక్రమించిన జడపల్లి రమణయ్యపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని యానాది సంక్షేమ సంఘం తిరుపతి జిల్లా…

Read More

భారత్ చుక్కలు చూపించింది..

ఆపరేషన్ సింధూర్ తో భారత్ సత్తా ప్రపంచానికి తెలిసింది ముత్తుకూరు కూటమి నాయకుల ఆధ్వర్యంలో తిరంగా యాత్ర పాల్గొన్న ఎమ్మెల్యే సోమిరెడ్డి, బీజేపీ, జనసేన నాయకులు భారత్ చుక్కలు చూపించింది… ఎమ్మెల్యే సోమిరెడ్డి ఆధ్వర్యంలో తిరంగా యాత్ర జరిగింది. ఆపరేషన్ సిందూర్ విజయవంతంగా నిర్వహించిన త్రివిధ దళాలకు మద్దత్తుగా కూటమి నాయకులు జాతీయ జెండాలు చేతబట్టి ర్యాలీ నిర్వహించారు. గంటల వ్యవధిలో పాకిస్తాన్ పై చేసిన దాడులతో….భారత్ అంటే ఏంటో ప్రపంచానికి తెలిసిందని సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి…

Read More

చినుకు పడితే..

రోడ్లన్నీ చిత్తడి చిత్తడే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు, వాహనదారులు చినుకు పడితే… వెంకటరెడ్డిపల్లి గ్రామంలోని జాతీయ రహదారి నరకాన్ని తలపిస్తోంది. చినుకు పడితే చాలు ఆ రహదారి అంతా బురదమయంగా మారిపోతుంది. దీంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నెల్లూరు జిల్లా కలువాయి మండలంలోని వెంకటరెడ్డిపల్లి గ్రామంలోని వెంకయ్య స్వామి గుడి సమీపంలో చినుకు పడితే చాలు…జాతీయ రహదారి చిత్తడి చిత్తడిగా మారిపోతుంది. అటుగా వెళ్లే వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. ఈ…

Read More

అక్రమంగా చేపలు తరలిస్తే చర్యలు తప్పవు

ఏడీ శ్రీనివాసులు హెచ్చరిక అక్రమంగా చేపలు తరలిస్తే చర్యలు తప్పవు నెల్లూరు జిల్లాలోని సోమశిల జలాశయంలో అక్రమంగా చేపలు తరలిస్తే చర్యలు తప్పవని ఏ.డి శ్రీనివాసులు హెచ్చరించారు. ఎలాంటి లైసెన్స్ లేకుండా చేపలు తరలిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి చేపలను స్వాధీనం చేసుకొని వేలంపాట నిర్వహించారు. చేపలను వేలం నిర్వహించగా రూ.4 వేలకు ఓ వ్యాపారి కొనుగోలు చేశారు. ఏడి వెంట ఎఫ్. డి. ఓ సురేష్, చందన, తదితరులు ఉన్నారు.

Read More

సంగం సొసైటీను అభివృద్ధి వైపు తీసుకెళ్తున్నాం

ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం వద్ద చలివేంద్రం ఏర్పాటు చలివేంద్రాన్ని ప్రారంభించిన డీసీవో గురప్ప సంగం సొసైటీను అభివృద్ధి వైపు తీసుకెళ్తున్నాం… వేసవి తాపం తగ్గించేందుకు జిల్లా సహకార సంఘం ఆధ్వర్యంలో మజ్జిగ,మంచి నీటి చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని డీసీవో గురప్ప తెలిపారు. అందులో భాగంగానే సంగం ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం వద్ద చలివేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. నెల్లూరు జిల్లా సంగం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం వద్ద సిఈఓ దస్తగిరి…

Read More

పొదలకూరులో పోలీసు వారి చలివేంద్రం

తొలి రోజు మజ్జిగ పంపిణీ ప్రారంభించిన సీఐ శివరామకృష్ణారెడ్డి పొదలకూరులో పోలీసు వారి చలివేంద్రం.. వేసవి దృష్ట్యా పొదలకూరులో పోలీసు వారు మంచినీటి చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. చలివేంద్రాన్ని సీఐ శివరామకృష్ణారెడ్డి ప్రారంభించి…తొలి రోజు ప్రజలకు మజ్జిగ పంపిణీ చేశారు. :జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పొదలకూరులో పోలీసు వారు ఏర్పాటు చేసిన మంచినీటి చలివేంద్రాన్ని సీఐ శివరామకృష్ణారెడ్డి ప్రారంభించారు. తొలి రోజు ప్రయాణికులు, పాదచారులకు మజ్జిగ పంపిణీ చేశారు ఈ సందర్భంగా సిఐ శివరామకృష్ణారెడ్డి మాట్లాడుతూ…

Read More