
నెల్లూరులో రెచ్చిపోతున్న PDS మాఫియా
శ్రీ లక్ష్మీ నారాయణ రైస్ మిల్లులో భారీగా రేషన్ బియ్యం గుర్తింపు తనిఖీలు చేసిన ఆత్మకూరు సీఆర్డీటీ నెల్లూరులో రెచ్చిపోతున్న PDS మాఫియా… చంద్రశేఖరపురంలోని శ్రీ లక్ష్మీ నారాయణ రైస్ మిల్లులో భారీగా రేషన్ బియ్యాన్ని నిల్వ ఉంచినట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఆత్మకూరు సీఆర్డీటీ రైసుమిల్లులో తనిఖీలు చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం…కలెక్టర్…సివిల్ సప్లయ్స్ డైరెక్టర్…అధికారులు హెచ్చరించినా…రేషన్ బియ్యం మాఫియాలో మాత్రం కొంచెం కూడా చలనం లేదనిపిస్తుంది ఈ సంఘటన చూస్తుంటే. చంద్రశేఖర్ పురంలోని శ్రీ లక్ష్మీ…