జులై 9కి సార్వత్రిక సమ్మె వాయిదా

నాలుగు లేబర్ కోడ్ల రద్దయ్యే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తాం కొత్తగూడెంలో సింగరేణి కార్మికులు నిరసన జులై 9కి సార్వత్రిక సమ్మె వాయిదా… తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ సింగరేణి కార్మికులు డిమాండ్ చేశారు. కొత్తగూడెంలోని జీఎం కార్యాలయం ఎదుట వారు ధర్నా నిర్వహించారు. సింగరేణి కార్మికులకు కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలంటూ… భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో ఎంజీ రోడ్డు రుద్రంపూర్ ఏరియా జిఎం ఆఫీస్ ఎదుట జేఏసీ సంఘం ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా…

Read More

ఇద్దరు దొంగలు అరెస్ట్

రిమాండ్ కు తరలింపు మీడియా సమావేశంలో వాకాడు ఎస్ఐ నాగబాబు ఇద్దరు దొంగలు అరెస్ట్… ఓ ఇంట్లో చోరీకి పాల్పడి బంగారు నగలు, నగదు, వెండి వస్తువులు దోచుకెళ్లిన కేసులో ఇద్దరు నిందితుల్ని వాకాడు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు సీఐ నాగబాబు మీడియా సమావేశం నిర్వహించి మీడియా వివరాలు వెల్లడించారు. ఏప్రిల్ 27న వాకాడు మండలం వాకాడు గ్రామంలోని స్వర్ణముఖి నది పక్కన ఉన్న ఓ ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు ప్రవేశించి బంగారు ఆభరణాలు,…

Read More

క్రమశిక్షణకు మారుపేరు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు

ఎంపీ వేమిరెడ్డి ప్రభాక్‌రెడ్డి జాతరలా కోవూరు మినీ మహానాడు లంచాలు లేని కోవూరు సాధించడమే తీర్మానం-ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి పసుపు జెండా రెపరెపలాడింది. కనుచూపుమేర పసుపు సైనికులతో కిక్కిరిసిపోయింది. కోవూరు నియోజకవర్గ మినీ మహానాడు జన జాతరను తలపించింది. మంగళవారం రాత్రి కోవూరులోని ఓ కల్యాణమండలంలో నిర్వహించిన నియోజకవర్గస్థాయి మినీ మహానాడులో నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షులు అబ్దుల్‌ అజీజ్‌, రాష్ట్ర ఎన్విరాన్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పోలంరెడ్డి…

Read More

అభివృద్ది దిశ‌గా కోవూరు నియోజ‌క వ‌ర్గం

వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్ రెడ్డి, వేమిరెడ్డి ప్ర‌శాంతి రెడ్డి ఆధ్వ‌ర్యంలో అభివృద్ది దిశ‌గా కోవూరు నియోజ‌క వ‌ర్గం పోలంరెడ్డి దినేష్‌రెడ్డి, రాష్ట్ర ఎన్విరాన్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్ రెడ్డి, వేమిరెడ్డి ప్ర‌శాంతి రెడ్డి ఆధ్వ‌ర్యంలో అభివృద్ది దిశ‌గా కోవూరు నియోజ‌క వ‌ర్గం పోలంరెడ్డి దినేష్‌రెడ్డి, రాష్ట్ర ఎన్విరాన్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌

Read More

లంచాలు లేని కోవూరు సాధించడమే తీర్మానం

ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి సీఎం చంద్రబాబు అనుభవమేరాష్ట్రాన్ని కాపాడుతోంది..! ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జాతరలా కోవూరు మినీ మహానాడు లంచాలు లేని కోవూరు సాధించడమే తీర్మానం-ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి పసుపు జెండా రెపరెపలాడింది. కనుచూపుమేర పసుపు సైనికులతో కిక్కిరిసిపోయింది. కోవూరు నియోజకవర్గ మినీ మహానాడు జన జాతరను తలపించింది. మంగళవారం రాత్రి కోవూరులోని ఓ కల్యాణమండలంలో నిర్వహించిన నియోజకవర్గస్థాయి మినీ మహానాడులో నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షులు అబ్దుల్‌…

Read More

మంత్రివర్గ ఉపసంఘం భేటీ..

భూపాలన చట్టాల్లో చేయాల్సిన సవరణలపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం. మంత్రివర్గ ఉపసంఘం భేటీ… అమరావతి సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయ్యింది. ఈ సమావేశంలో మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, పొంగూరు నారాయణలతో పాటు సహచర మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు భూపాలన చట్టాల్లో చేయాల్సిన సవరణలపై కేబినెట్ కమిటీ సమావేశం నిర్వహించారు. పలు అంశాలపై సుదీర్ఘగంగా చర్చించారు.

Read More

పేదలకు అండగా ముఖ్యమంత్రి సహాయనిధి

టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి 20 మందికి రూ. 19 లక్షల సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన కోటంరెడ్డి పేదలకు అండగా ముఖ్యమంత్రి సహాయనిధి నిరుపేదలకు సీఎం సహాయ నిధి ఒక వరం అని రూరల్ టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తెలిపారు. 20 మంది లబ్ధిదారులకి రూ. 19 లక్షల సీఎం సహాయ నిధి చెక్కులను ఆయన అందచేశారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో…నియోజకవర్గంలోని 20 మందికి మంజూరైన రూ.19లక్షల…

Read More