
జులై 9కి సార్వత్రిక సమ్మె వాయిదా
నాలుగు లేబర్ కోడ్ల రద్దయ్యే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తాం కొత్తగూడెంలో సింగరేణి కార్మికులు నిరసన జులై 9కి సార్వత్రిక సమ్మె వాయిదా… తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ సింగరేణి కార్మికులు డిమాండ్ చేశారు. కొత్తగూడెంలోని జీఎం కార్యాలయం ఎదుట వారు ధర్నా నిర్వహించారు. సింగరేణి కార్మికులకు కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలంటూ… భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో ఎంజీ రోడ్డు రుద్రంపూర్ ఏరియా జిఎం ఆఫీస్ ఎదుట జేఏసీ సంఘం ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా…