
దేశం పట్ల అందరూ బాధ్యతగా ఉండాలి…
నెల్లూరు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 78 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా టీడీపీ నేతలు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం నెల్లూరు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, పార్టీ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లు రెడ్డితో జాతీయ జెండాను ఎగరవేశారు. అనంతరం టిడిపి నాయకులు కార్యకర్తలు పరస్పరం మిఠాయిలు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా అబ్ధుల్ అజీజ్ మీడియాతో మాట్లాడారు. ఎందరో మహానుభావుల త్యాగ ఫలితమే మనకు…