
ఎట్టకేలకు పిన్నెల్లి విడుదల…
జైలు వద్ద రామకృష్ణారెడ్డికి స్వాగతం పలికిన మాజీ మంత్రులు 2024 ఎన్నికల సార్వత్రిక ఎన్నికల సమయంలో…ఈవీఎం ధ్వంసం, సీఐపై దాడి కేసుల్లో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ చేసి నెల్లూరు జిల్లా జైలుకు పంపించిన విషయం విధితమే. ఈవీఎం ధ్వంసం కేసులో…సుమారు 59 రోజులు ఆయన రిమాండ్ అనుభవించారు. ఈ క్రమంలో పిన్నెల్లికి ఏపీ హై కోర్ట్ బెయిల్ మంజూరు చేసింది. ఆగస్ట్ 23వతేదీ సాయంత్రమే రామకృష్ణారెడ్డికి బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చినా…మళ్లీ పీడీ…