మామిడాల శాంతికి అంతిమ వీడ్కోలు…
భారీగా తరలి వచ్చిన తమ్ముళ్లు, అభిమానులు తెలుగుదేశం పార్టీ నగరాధ్యక్షుడు మామిడాల మధు…తల్లి మామిడాల శాంతి మరణించారు. ఈ సందర్భంగా నెల్లూరు నగరం మైపాడు గేటు సెంటర్ వద్ద ఉన్న మామిడాల నివాసం నుంచి…శాంతి అంతిమ యాత్ర జరిగింది. శాంతిని చివరి చూపు చూసేందుకు…తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మామిడాల మధు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు.
ఉచిత ఇసుక పాలసీపై కాకాణి హాట్ కామెంట్స్
నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో… మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబునాయుడు, ఉచిత ఇసుక విధానంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ఇసుక కొరతతో ప్రజలు, భవన నిర్మాణ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఉచిత ఇసుక ఇస్తాం అన్న ప్రభుత్వం… గతంలో కంటే ఎక్కువ రేటు కు ఇసుక అమ్ముతుందని ఆరోపించారు. అలాగే ట్రాన్స్ పోర్టు ఖర్చుల పేరుతో ప్రభుత్వం ఇసుకను మూడు…
బాధ్యతలు స్వీకరించిన విశ్వనాధ్ రెడ్డి
ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం ముత్తుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని SI విశ్వనాధ్ రెడ్డి చెప్పారు. నెల్లూరు జిల్లా… ముత్తుకూరు పోలీస్ స్టేషన్ SI గా విశ్వనాధ్ రెడ్డి గురువారం భాద్యతలు స్వీకరించారు. సాధారణ బదిలీలలో భాగంగా మర్రిపాడు పోలీస్ స్టేషన్ నుంచి ముత్తుకూరు పోలీస్ స్టేషన్ SI గా విశ్వనాధ్ రెడ్డి నియమితులయ్యారు. భాద్యతల స్వీకరణ అనంతరం పోలీస్ స్టేషన్ సిబ్బంది SI కిశుభాకాంక్షలు… అభినందనలు తెలిపారు. విధినిర్వహనణలో అందరూ పోలీసులకు…
కత్తి రవిని చంపింది స్నేహితులే…
కత్తి రవిని చంపింది స్నేహితులే… ఈనెల 25న రామలింగాపురం అండర్ బ్రిడ్జి సమీపంలో జరిగిన కత్తి రవి హత్య కేసును బాలాజీనగర్ పోలీసులు చేధించినట్లు…టౌన్ డీఎస్పీ డీ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ కేసులో ఆరుగురు నిందితుల్ని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. ఈ మేరకు నెల్లూరు నగరం బాలాజీ నగర్ పోలీసు స్టేషన్లో…. డీఎస్పీ నిందితుల్ని మీడియా ఎదుట హాజరుపరచి కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. నిందితులందరూ నేర చరిత్ర కలిగిన వ్యక్తులేనని డిఎస్పి స్పష్టం చేశారు. మృతుడు…
శ్రీశైల మల్లన్న స్వర్ణ రథోత్సవంలో ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి
స్వామివారిని దర్శించిన వీపీఆర్ కుటుంబ సభ్యులు శ్రీశైల మహక్షేత్రం ఓం నమశ్శివాయ నామస్మరణతో మార్మోగింది. అడుగడుగునా భక్త జన సందోహం మధ్య శ్రీ భ్రమరంబ,మల్లికార్జున స్వామి వార్ల స్వర్ణ రథోత్సవం కన్నుల పండుగగా సాగింది. ఆరుద్ర నక్షత్రం పురస్కరించుకొని… స్వర్ణ రథోత్సవ దాతలు కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి , ఆలయ అధికారుల ఆధ్వర్యంలో శ్రీశైల మల్లన్న స్వర్ణ రథోత్సవ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. భక్తుల కోలాటాల మధ్య, హర్షద్వానాల మధ్య స్వర్ణ రథంపై…
సూళ్లూరుపేటలో సంబరంగా కృష్ణాష్టమి సంబరాలు
కృష్ణుడికి ప్రత్యేక అలంకరణ, పూజలు, భక్తుల చేత యజ్ఞాలు
చంద్రమోహన్…నీలాంటి వాళ్లని ఎంతో మందిని చూశా
చంద్రమోహన్… నీలాంటి వాళ్లని ఎంతో మంది చూశానని…పోలీసు కేసులకి, జైళ్లకి భయపడే రకం కాదని…సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డికి మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి తనదైన శైలిలో వార్నింగ్ ఇచ్చారు. నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో…కాకాణి మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. సోమిరెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మాజీ మంత్రి సోమిరెడ్డి అవినీతి అరాచకాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. సోమిరెడ్డి అవినీతి మీద మిత్రపక్షమైన బీజేపీ నేతే కుండబద్దలు కొట్టినట్లు చెప్పారన్నారు. దళితుడికి తాను…
తప్పు లెక్కలు చూపిస్తే కఠిన చర్యలు
ప్రతి ఒక్క వస్తువుకి తప్పకుండా బిల్లును తీసుకోవాలి నెల్లూరు నగరంలోని ఐసిఐసి బ్యాంక్ రెండవ అంతస్తులో నెల్లూరు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ సెంట్రల్ టాక్స్ ఆడిట్ సర్కిల్ నూతన కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఐఆర్ఎస్ సెంట్రల్ జీఎస్టీ ఏపీ ఆడిట్ వింగ్ కమిషనర్ పి ఆనంద్ కుమార్ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన కమిషనర్ ఛాంబర్ను ప్రారంభించారు. అనంతరం ఆనంద్కుమార్ మీడియాతో మాట్లాడారు. ప్రజలు దుకాణాల్లో కొన్న ప్రతి ఒక్క…