చేనేత కార్మికుల‌కి అండ‌గా కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు

నెల్లూరు జిల్లా వింజ‌మూరులో జిల్లా హ్యాండ్లూమ్ అండ్ టెక్సటైల్ అసిస్టెంట్ డైరెక్టర్ వరప్రసాద్, చేనేత శాఖ అభివృద్ధి అధికారిని మాధవిలతలు ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా వారు మండ‌లంలోని చేనేత కార్మికుల్ని క‌లిసి కేంద్ర ప్ర‌భుత్వం అందించే రాయితీని వారికి వివ‌రించారు. గ‌త వైసీపీ ప్ర‌భుత్వంలో చేనేత కార్మికుల‌కి రాయితీల అంద‌క‌పోవ‌డంతో కార్మికుల జీవ‌నం అస్త‌వ్య‌స్తంగా త‌యారైంద‌ని విమ‌ర్శించారు. ఇప్పుడు కూట‌మి ప్ర‌భుత్వం చొర‌వ‌తో…హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స‌టైల్స్ రంగాల‌కు ఊర‌ట క‌లుగుతుంద‌ని చేనేత కార్మికుల‌కి తెలియ‌జేశారు. కేంద్ర‌, రాష్ట్ర…

Read More

ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన యువత భారతదేశంలోనే..

ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన యువత కలిగిన దేశం భారతదేశమనీ నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం ఎంపీడీవో శ్రీహరి అన్నారు.. మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు సచివాల సిబ్బందితో నైపుణ్య గణన శిక్షణా కార్యక్రమం నిర్వహ‌ణ‌ జరిగింది.. యువతలో నైపుణ్యాలు గుర్తించేందుకు కూటమి ప్రభుత్వం అడుగులేస్తుందని చెప్పారు.. ఇందులో భాగంగా ఆయా గ్రామాల్లో నైపుణ్య గణన సర్వే చేపట్టాలని సిబ్బందిని సూచించారు.. సర్వే చేయాల్సిన అంశాలపై శిక్షణ ఇచ్చారు.. సర్వేల్లో ప్రధానంగా విద్యార్థులు సామాజిక ఆర్థిక స్థితిగతులు ప్రస్తుతం…

Read More

గ్రామాలలో నిరక్ష్య‌రాశులను తగ్గించాలి

ఉమ్మడి నెల్లూరు జిల్లా రాపూరు మండల వెలుగు కార్యాలయంలో ఉల్లాస్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా డిప్యూటీ డైరెక్టర్, అడల్ట్ ఎడ్యుకేషన్ కన్వీనర్ యస్.మహమ్మద్ ఆజాద్, మండల ఎంపీడీవో భవాని, ఏపీఎం రాధారెడ్డిలు పాల్గొన్నారు. అనంతరం మహమ్మద్ ఆజాద్ మీడియాతో మాట్లాడుతూ…. నిర‌క్ష్య‌రాశుల్ని అక్ష‌రాశ్యుల్ని చేయ‌డ‌మే ఉల్లాస్ ప‌థ‌కం ముఖ్య ఉద్దేశ‌మ‌న్నారు. ఈ కార్యక్రమంలో రాపూరు మండల వెలుగు కార్యాలయం ఈవోఏలు , సీసీలు, వాలంటీర్ టీచర్లు పాల్గొన్నారు.

Read More

చేజ‌ర్ల‌లో మిషన్ పాట్ హోల్ ఫ్రీ…

గత ప్రభుత్వం విస్మరించిన అన్ని రహదారులను మరమ్మతులు చేపట్టి ఏ ఒక్క రోడ్డుపై కూడా గుంటలు లేకుండా ప్రజలందరూ సాఫీగా ప్రయాణం చేయడమే గుంతల రహిత ఆంధ్ర ప్రదేశ్ కార్య‌క్ర‌మ‌మ‌ని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా చేజర్ల మండలం మాముడూరు గ్రామంలో మిషన్ పాట్ హోల్ ఫ్రీ కార్య‌క్ర‌మాన్ని మంత్రి లాంఛనంగా ప్రారంభించారు. గుంత‌లమయమైన రోడ్డుపై కంకర చిప్స్ వేసి గుంతలను పూడ్చే పనులను స్థానిక ప్రజా ప్రతినిధులు,…

Read More

విశ్వ‌సాయి డా.ఎస్ఆర్‌కేలో హ‌లోవీన్ డే

నెల్లూరు మాగుంట లేఅవుట్‌లో ఉన్న విశ్వ‌సాయి డాక్ట‌ర్ ఎస్ఆర్‌కే స్కూల్లో… హ‌లోవీన్ డే ఘ‌నంగా జ‌రిగింది. హ‌లోవీన్ డేని పుర‌స్క‌రించుకొని…పాఠ‌శాల‌లోని చిన్నారులు విచిత్ర వేష‌ధార‌ణ‌ల‌తో రంజింప చేస్తూ…వ‌చ్చిన సంద‌ర్శ‌కుల‌ను భ‌య పెడుతూ…ఎంతో ఆహ్లాదంగా పాల్గొన్నారు. చిన్నారుల‌లో భ‌యాన్ని తొల‌గించ‌డం, రుతువుల మార్పిడికి నిద‌ర్శ‌నంగానే ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌డం జ‌రిగింద‌ని స్కూల్ ప్రిన్సిపాల్ ర‌ఘురామ్ తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఎన్‌3 న్యూస్‌తో మాట్లాడారు. త‌మ విద్యా సంస్థ‌లో విద్యార్థుల‌కి చ‌దువుతోపాటు ఇంట‌ర్న‌ల్ స్కిల్స్ , అంత‌ర్గ‌త నైపుణ్యాల‌ను…

Read More

కార్తీక మాసం చివరి వరకు స్వాములకు భిక్ష…

కార్తీక మాసం సందర్భంగా అయ్యప్ప స్వాములు, శివ స్వాములు, భవానీ మాల ధారణ చేసే భక్తుల సౌకర్యార్థం నెల రోజుల పాటు ప్రతి రోజు మధ్యాహ్నం భిక్ష ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా…. ముత్తుకూరు మండలం…తాళ్ళపూడిలోని శ్రీ షిర్డీసాయి బాబా మందిరం ప్రాంగణంలోని కళ్యాణ మండపంలో మందిర ధర్మకర్త, వైసీపీ మండల అధ్యక్షుడు మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి అయ్యప్పస్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్తీక…

Read More

ట్రీట్మెంట్ చేయ‌క‌పోవ‌డంతోనే మృతి..

నెల్లూరు జీజీహెచ్ వైద్యులు, సిబ్బంది నిర్ల‌క్ష్యం కార‌ణంగానే….బుజ బుజ నెల్లూరు భ‌గ‌త్ సింగ్ కాల‌నీకి చెందిన రాచూరి ల‌క్ష్మి మృతి చెందిన‌ట్లు ఆమె కుమారుడు రాచూరి శేషవ రావు ఆరోపించారు. ఈ మేర‌కు ఆయ‌న త‌న కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి…త‌న త‌ల్లి మృతికి కార‌ణ‌మైన పెద్దాసుప‌త్రిలోని వైద్యులు, సిబ్బందిపై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ద‌ర్గామిట్ట పోలీసుస్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. వారిని విధుల నుంచి స‌స్పెండ్ చేయాల‌ని డిమాండ్ చేస్తూ పోలీసుల‌కు విన‌తి ప‌త్రం అంద‌చేశారు. ఈ సంద‌ర్భంగా…

Read More

ప్ర‌యాణికుడిని కొట్టిన డ్రైవ‌ర్‌

ఓ ప్ర‌యాణికుడిపై బ‌స్సు డ్రైవ‌ర్ దాడికి పాల్ప‌డిన ఘ‌ట‌న‌… నెల్లూరు జిల్లా కావ‌లిలో శుక్ర‌వారం అర్ధ‌రాత్రి చోటు చేసుకుంది. లాజర్ అనే ప్రయాణికుడు మద్యం తాగి బస్సు ఎక్కే ప్రయత్నం చేశాడు. దీంతో డ్రైవ‌ర్ అత‌న్ని అడ్డుకున్నాడు. తాగి బస్సు ఎక్కకూడదని చెప్పడంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో డ్రైవర్ తనను కొట్టడంతో పన్ను విరిగి నోటి నిండా రక్తస్రావమైందని లాజర్ ఆరోపించారు. ఆయన కుటుంబ సభ్యులు రోడ్డు మీద బైఠాయించారు. పోలీసులు బస్సు…

Read More

సంగంలో మేక‌పాటి జ‌యంతి

నెల్లూరు జిల్లా సంగంలో దివంగత నేత మేకపాటి గౌతమ్ రెడ్డి జయంతి వేడుకలను వైసీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. వైసిపి మండల కన్వీనర్ పులగం శంకర్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు సంగం బ్యారేజీ వద్ద ఉన్న గౌతమ్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైసీపీ నాయకులు రఘునాథరెడ్డి ఆధ్వర్యంలో స్థానిక పి హెచ్ సి లో గౌతమ్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రోగులకు బ్రెడ్లు పంపిణీ చేశారు. గౌతంరెడ్డి చేసిన…

Read More

రైతుల‌కి సాగునీరందించేందుకు చ‌ర్య‌లు

నెల్లూరు జిల్లా సంగం బ్యారేజి వద్ద కుడి వైపు ఉన్న కనుపూరు కాలువలో పూడిక తొలగింపు పనులను సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పరిశీలించారు. పనుల పురోగతి గురించి ఇరిగేషన్ అధికారులతో మాట్లాడారు. పనులు వేగంగా పూర్తి చేసి రైతులకు సాగు నీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… రూ.28 కోట్లతో జిల్లాలో 438 పనులు జరగడం చారిత్రాత్మకమని అన్నారు. ఈ ప్రభుత్వ పని తీరు, పారదర్శకతకు ఇది నిదర్శనమని…

Read More