కోవూరులో మధ్యవర్తిత్వం -దేశంకోసం

అవగాహన ర్యాలీ నిర్వహించిన న్యాయవాదులు కోవూరులో మధ్యవర్తిత్వం -దేశంకోసం నెల్లూరు జిల్లా కోవూరు మండలం కోర్టు ప్రాంగణం వద్ద మండల న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ సీనియర్ సివిల్ జడ్జ్ పి చైతన్య ఆద్వర్యంలో మధ్యవర్తిత్వం -దేశంకోసం కార్యక్రమం జరిగింది. మధ్యవర్తిత్వం దేశం కోసం కార్యక్రమంపై అవగాహన కల్పిస్తూ న్యాయవాదులు ర్యాలీ చేపట్టారు… ఈ సందర్భంగా సీనియర్ సివిల్ జడ్జ్ పి చైతన్య మాట్లాడుతూ… మధ్యవర్తిత్వం ద్వారా కేసులు పరిష్కారం చేసుకోవాలని తెలిపారు. పెండింగ్లో ఉన్న కేసులను మధ్యవర్తిత్వం…

Read More

చెట్టును ఢీకొట్టిన బొలేరో

బోల్తా ప‌డ్డ వాహ‌నం_ చెట్టును ఢీకొట్టిన బొలేరో బోల్తా ప‌డ్డ వాహ‌నం నెల్లూరు జిల్లా.. కోవూరు నియోజ‌క‌వ‌ర్గం.. ఇందుకూరుపేట మండ‌లం ఆదెమ్మ స‌త్రం.. పుల్లూరు రోడ్డు మ‌ధ్య‌లో బుధ‌వారం రాత్రి ప్ర‌మాదం జ‌రిగింది. నెల్లూరు నుంచి మైపాడు వెళ్తున్న ఓ బొలేరో వాహ‌నం వేగంగా వెళ్లి.. రోడ్డు ప‌క్క‌నున్న టెంకాయ చెట్టును ఢీకొంది. దాంతో ఆ వాహ‌నం బోల్తా ప‌డింది. ముందు భాగం బాగా దెబ్బ‌తింది. అయితే.. అక్క‌డ డ్రైవ‌ర్ మాత్రం లేడు. ఆ వాహ‌నం డ్రైవ‌ర్‌కు…

Read More

స్వర్ణాంధ్రాలో స్వర్ణ కావలినే లక్ష్యం..!

కావలిలో విజన్ 2047 పై వివిధ ప్రభుత్వశాఖలతో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, ఆర్డీవో వంశీ కృష్ణ సమీక్ష_ స్వర్ణాంధ్రాలో స్వర్ణ కావలినే లక్ష్యం..! కావలిలో విజన్ 2047 పై వివిధ ప్రభుత్వశాఖలతో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, ఆర్డీవో వంశీ కృష్ణ సమీక్ష ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలను సాకారం చేస్తామన్నా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న విజన్ 2047 కలను ఎమ్మెల్యేలుగా తాము సాకారం చేస్తామని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి…

Read More

దెబ్బ‌తిన్న‌వాడు..రేపు నా మాట కూడా విన‌డు..!

ప్ర‌స‌న్న ఇంటిపై ప‌చ్చ శాడిస్టుల దాడి_ _దాడిచేసిన‌వారిపై కాకుండా ప్ర‌స‌న్న‌పైనే కేసులు ఈ త‌ప్పుడు సంప్ర‌దాయం రేపు విష వృక్షం అవుతుంది తాడేప‌ల్లి ప్రెస్ మీట్‌లో ప్ర‌స‌న్న ఇంటిపై దాడి ప్ర‌స్తావ‌న తీసుకొచ్చిన జ‌గ‌న్‌ దెబ్బ‌తిన్న‌వాడురేపు నా మాట కూడా విన‌డు..!ప్ర‌స‌న్న ఇంటిపై ప‌చ్చ శాడిస్టుల దాడిదాడిచేసిన‌వారిపై కాకుండా ప్ర‌స‌న్న‌పైనే కేసులుఈ త‌ప్పుడు సంప్ర‌దాయం రేపు విష వృక్షం అవుతుంది తాడేప‌ల్లి ప్రెస్ మీట్‌లో ప్ర‌స‌న్న ఇంటిపై దాడి ప్ర‌స్తావ‌న తీసుకొచ్చిన జ‌గ‌న్‌ తెలుగుదేశం పార్టీ నేతలు…

Read More

స్థానిక పరిశ్రమల్లో ఉపాధి కల్పించాలి

_గిరిజనుల ఆర్థిక అభివృద్ధికి తోడ్పడాలి విలేకరుల సమావేశంలో డిమాండ్ చేసిన మల్లికార్జున స్థానిక పరిశ్రమల్లో ఉపాధి కల్పించాలి .గిరిజనుల ఆర్థిక అభివృద్ధికి తోడ్పడాలి.విలేకరుల సమావేశంలో డిమాండ్ చేసిన మల్లికార్జున పంచాయతీలో ఎక్కువ శాతం జనాభా ఉన్న గిరిజనులకు స్థానిక పరిశ్రమల్లో ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని పైనాపురం గ్రామస్తుడు సురాయిపాలెం మల్లికార్జున డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా …ముత్తుకూరు మండలం పైనాపురం గ్రామంలోని చిన్న సంఘం గిరిజన కాలనీలో స్థానిక గిరిజనులతో కలిసి మల్లికార్జున మీడియా సమావేశం…

Read More

బోల్తా ప‌డ్డ మిర్చీ లారీ

గుంటూరు నుంచి చెన్నైకి వెళ్తూ.. కొడ‌వ‌లూరు హైవేపై ప్ర‌మాదం_ -డ్రైవ‌ర్ నిద్ర మ‌త్తే కార‌ణం_ బోల్తా ప‌డ్డ మిర్చీ లారీగుంటూరు నుంచి చెన్నైకి వెళ్తూ.. కొడ‌వ‌లూరు హైవేపై ప్ర‌మాదం డ్రైవ‌ర్ నిద్ర మ‌త్తే కార‌ణం కొడవలూరు మండలం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో గుంటూరు నుంచి చెన్నై కి మిర్చి లోటుతో వెళ్తున్న లారీ డ్రైవర్ నిద్ర మత్తు కారణంగా రోడ్డు పక్కకి దూసుకు వెళ్లడంతో ప్రమాదం చోటు చేసుకుంది, ఈ ప్రమాదంలో…

Read More

ఏకగ్రీవంగా ఉపసర్పంచ్ ఎన్నిక

ఉపసర్పంచ్ గా గున్నం సుశీల_ _ప్రకటించిన ఆర్వో తిరుమలయ్య నెల్లూరు జిల్లా వింజమూరు మేజర్ పంచాయితీ ఉప సర్పంచ్ మీడదాల. జయలక్ష్మి రాజీనామా చేసిన సంగతి తెలిసినదే.ఈ క్రమంలోనే ఉప సర్పంచ్ ఎన్నిక జరగాల్సి ఉండగా ఈ రోజు వార్డు సభ్యులు సమక్షంలో అందరి అనుమతులతో ఏకగ్రీవంగా గున్నం. సుశీల పేరును ఆమోదించడం జరిగింది.పంచాయతీ వార్డ్ సభ్యులు 18 మంది ఉండగా కోరం సరిపోవడంతో గున్నం సుశీల పేరును బలపరిచి, ఆమోదించడం జరిగింది.ఈ సందర్బంగా ఎంపీడీఓ శ్రీనివాసులు…

Read More

దుర్గ‌మ్మ‌ను ద‌ర్శించుకున్న ఎమ్మెల్సీ బీద‌

మొక్కులు చెల్లించిన ర‌వించంద్ర‌ దుర్గ‌మ్మ‌ను ద‌ర్శించుకున్న ఎమ్మెల్సీ బీద‌మొక్కులు చెల్లించిన ర‌వించంద్ర‌ విజయవాడ ఇంద్ర కీలాద్రిపై వెలసిన దుర్గమ్మవారిని శాసనమండలి సభ్యులు భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు తో శాసన మండలి సభ్యులు.. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర యాద‌వ్ బుధ‌వారం ఉద‌యం ద‌ర్శించుకున్నారు. ఈసంద‌ర్భంగా బీద‌కు ఆల‌య ప్ర‌ధాన అర్చ‌కులు, సిబ్బంది ఆల‌య మ‌ర్యాదల‌తో స్వాగ‌తం ప‌లికి.. ప్ర‌త్యేక ద‌ర్శ‌నం క‌ల్పించారు. ఈసంద‌ర్భంగా బీద ర‌విచంద్ర అమ్మ‌వారికి…

Read More

సూళ్లూరుపేటలో పారిశుద్ధ్య కార్మికుల సమ్మె

ఉద్యోగ విభజనలో జరిగిన లోపాలను సరిచేయాలని డిమాండ్ ఉద్యోగ విభజనలో జరిగిన లోపాలను సరిచేయాలని డిమాండ్ రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న మున్సిపల్ కార్మికుల సమ్మెలో భాగంగా బుధవారం తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మున్సిపాలిటీలో 127 మంది పారిశుద్ధ్య కార్మికులు, 36 మంది ఇంజనీరింగ్ వర్గం కార్మికులు నేటి నుంచి సమ్మె ప్రారంభించారు. పారిశుద్ధ కార్మికులు సిఐటియు నాయకులు మున్సిపల్ కార్యాలయం నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు పట్టణ పురవీధుల గుండా ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా రియాజ్ మాట్లాడుతూ…..

Read More

అర‌గంట‌లో నీ ఇంటి పునాదులు పెకిలిస్తాం

అది మా సంస్కృతికాదు అర‌గంట‌లో నీ ఇంటి పునాదులు పెకిలిస్తాంఅది మా సంస్కృతికాదు..! చెల్లి ప్రశాంతిరెడ్డిపై అనుచిత వ్యాఖ్య‌లు చేస్తావా..?న‌ల్ల‌ప‌రెడ్డి శ్రీ‌నివాసులురెడ్డి క‌డుపున ద‌ద్ద‌మ్మ పుట్ట‌డం దుర‌దృష్ట‌క‌రం మాజీ ఎమ్మెల్యే ప్ర‌స‌న్న‌పై మండిప‌డ్డ నుడా ఛైర్మ‌న్ కోటంరెడ్డి మ‌హిళా శాస‌న‌స‌భ్యురాలు వేమిరెడ్డి ప్ర‌శాంతిరెడ్డిపై ప‌నికిమాలిన ప్ర‌స‌న్న చేసిన వ్యాఖ్య‌లు నెల్లూరు రాజ‌కీయాల‌నే కాకుండా.. రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నం క‌లింగిచాయ‌ని.. సాక్షాత్తు హైకోర్టు కూడా అస‌భ్య‌క‌రంగా వ్యాఖ్య‌లు చేస్తారా..? అంటూ ముట్టిక్కాయ వేసిందంటూ.. నుడా ఛైర్మ‌న్ కోటంరెడ్డి శ్రీ‌నివాసులురెడ్డి…

Read More