
భూమిలో అడుగు పెడితే చంపేస్తా…
భూమిని విక్రయిస్తామని చెప్పి లక్షలాది రూపాయలు తీసుకొని రైతును మోసం చేయడమే కాకుండా దాడికి పాల్పడి… పెట్రోల్ పోసి హత్య ప్రయత్నంకు పాల్పడిన ఘటన చిత్తూరు జిల్లా పెనుమూరు మండలంలో చోటు చేసుకుంది. బాధిత రైతు రాజారెడ్డి వివరాల మేరకు….ప్రవీణ్ కుమార్ దగ్గర రెండు ఎకరాల భూమిని లీజుకు… సెల్ అగ్రిమెంట్ రూపంలో రూ. 16 లక్షల 20వేలకు ఒప్పందం కుదుర్చుకుని… రూ. 9 లక్షల 20వేల రూపాయలు చెల్లించారు… రిజిస్ట్రేషన్ అయిన తర్వాత డబ్బులను చెల్లిస్తామని…