
అధికారులకు అవగాహన కల్పించిన NDRF బృందం
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండల పరిషత్ కార్యాలయంలో అధికారులకు నేషనల్ డిసాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ వారు అవగాహన సమావేశం నిర్వహించారు. తహసీల్ధార్ ఎస్వీ నరసింహ రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో NDRF కు చెందిన అధికారుల బృందం వీడియో ప్రదర్శనల ద్వారా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు NDRF బృందాలు ఎలా పని చేస్తాయో వివరించారు. తుఫాన్లు సంభవించినప్పుడు ప్రభుత్వ శాఖల అధికారులు ఎలా స్పందించాలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ ఎస్వీ నరసింహారావు మీడియాతో…