
జాతరకి వెళ్లి వచ్చేలోపే దోచేశారు
ఏడు సవర్ల బంగారం, లక్ష నగదు దోచుకెళ్లిన దుండగులు పోలీసులకి ఫిర్యాదు చేసిన బాధితులు – అల్లూరులో ఘటన జాతరకి వెళ్లి వచ్చేలోపే దోచేశారు..ఏడు సవర్ల బంగారం, లక్ష నగదు దోచుకెళ్లిన దుండగులుపోలీసులకి ఫిర్యాదు చేసిన బాధితులుఅల్లూరులో ఘటన నెల్లూరు జిల్లా అల్లూరు దళితవాడకు చెందిన ఈపూరు బ్రహ్మయ్య కుటుంబ సభ్యులు తన అత్తగారు ఊరైన తరుణవాయి గ్రామంలో జరిగే జాతరకు వెళ్లొచ్చే లోపు దుండగులు ఇల్లును గుల్ల చేశారు. బాధితులు కథనం మేరకు… అల్లూరు హరిజనవాడకు…