
మాదకద్రవ్యాలతో జీవితాలు నాశనం
జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు రాపూరు ఎస్సై వెంకట్ రాజేష్ ఆధ్వర్యంలో… రాపూరు సివికే ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు విద్యార్థిని విద్యార్థులకు రాపూరు పట్టణ ప్రజలకు విద్యార్థి తల్లిదండ్రులకు మాదక ద్రవ్యాల నియంత్రణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ హనుమంతయ్య, రాపూరు ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ హరీష్ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్సై వెంకట్ రాజేష్ మాట్లాడుతూ.. కాలేజీ విద్యార్థులు గంజాయి మాదకద్రవ్యాలకు జాగ్రత్తగా…