
హోరా హోరీగా కబడ్డీ పోటీలు
కావలి పట్టణం మద్దూరుపాడులోని డిబిఎస్ ఇంజనీరింగ్ కళాశాలలో రెండవ రోజు కబడ్డీ పోటీలు హోరాహోరీగా సాగాయి. ఈ సందర్భంగా డివిఎస్ ఇంజనీరింగ్ కళాశాల కరస్పాండెంట్ సుధీర్ నాయుడు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో స్టేట్ కబడ్డీ పరిశీలకులు గంగాధర్, నెల్లూరు జిల్లా అండర్ 19 ఆర్గనైజేషన్ సెక్రటరీ డి శిరీష్, డి ఏ ఎస్ డి రాజు, టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ వై సత్యనారాయణ, జడ్పీహెచ్ ఎస్ స్కూల్ పిడి చిరంజీవి, డిబిఎస్ ఇంజనీరింగ్ కళాశాల పిడి శివ…