తుమ్మలపెంటలో 2.0 దీపం ప్రారంభం

నెల్లూరు జిల్లా కావలి మండలం తుమ్మలపెంటలో దీపం 2.0 ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కు టీడీపి శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ దీపం పథకం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మానస పుత్రిక అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ఇచ్చిన మాటమేరకుఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీకీ శ్రీకారం చుట్టారన్నారు. కావలి నియోజకవర్గంలో 38 వేల మంది పేదలకు…

Read More

అక్క చెల్లెమ్మలకు దీపావళి కానుక

అక్క చెల్లెమ్మలకు ఉచిత సిలెండర్ల యివ్వడం ద్వారా చంద్రబాబు నాయుడు మహిళా సాధికారతకు శ్రీకారం చుట్టారన్నారని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా కోవూరు మండల కార్యాలయ ఆవరణలో ఉచిత సిలెండర్ల పంపిణి కార్యక్రమాన్ని ఆమె లాంచ‌నంగా ప్రారంభించారు. ముందుగా ప్రాణ త్యాగం చేసి తెలుగువారి కోసం ప్రత్యేక రాష్టం సాధించిన అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఎమ్మెల్యే ప్రశాంతి మాట్లాడుతూ… రాష్ట ఖజానా పై 2 వేల 684 కోట్ల…

Read More

దీపం-2తో 4,06,552 మందికి ల‌బ్ధి

అర్హులైన వారికి ఉచిత సిలిండర్లు అంద‌జేత‌ మంత్రి నారాయ‌ణ‌కు ధ‌న్య‌వాదాలు తెలిపిన ల‌బ్ధిదారులు నెల్లూరులో ఉచిత గ్యాస్ సిలిండ‌ర్ల పంపిణీ ప‌థ‌కాన్ని ప్రారంభించిన నారాయ‌ణ‌ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ‌మే ధ్యేయంగా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు వ్యూహాత్మకంగా సుప‌రిపాల‌న సాగిస్తున్నార‌ని…రాష్ట్ర పుర‌పాల‌క ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ మంత్రి డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ అన్నారు. నెల్లూరు 9వ డివిజ‌న్‌లో ఉచిత గ్యాస్ సిలిండ‌ర్ల పంపిణీ ప‌థ‌కాన్ని మంత్రి అట్ట‌హాసంగా ప్రారంభించారు. కార్య‌క్ర‌మానికి విచ్చేసిన మంత్రికి అధికారులు, ప్ర‌జాప్ర‌తినిధులు, ప్ర‌జ‌లు ఘ‌నంగా స్వాగ‌తం ప‌లికారు….

Read More

ఉద‌య‌గిరిలో వేలం పాట‌లు…!

15వేలుకు మొద‌లై రూ. 10.12వేల‌కు ముగిసిన పాట పంచాయతీ ఆదాయ వనరుల కోసం ఉదయగిరి గ్రామపంచాయతీలో వివిధ రకాల వేలం పాటలు జ‌రిగాయి. సర్పంచ్ పావులూరి సామ్రాజ్యం, ఉప సర్పంచ్ షేక్. ముర్తుజా హుస్సేన్ పంచాయతీ కార్యదర్శి కరిముల్లాలు వేలం పాటలు నిర్వహించారు. రూ. 15వేల నుంచి మొదలైన వేలం పాట రూ. పది లక్షల 12 వేలకు ముగిసింది. పదిలక్షల 12 వేల రూపాయలకు షేక్ ఖలీద్ దక్కించుకున్నట్లు పంచాయతీ ఈవో,షేక్ కరిముల్లా తెలిపారు. అయితే…

Read More

రూ. వెయ్యికే ఇసుక ఇస్తాం

నెల్లూరులో స్ప‌ష్టం చేసిన‌ మంత్రి నారాయ‌ణ‌ రానున్న ప‌ది, 15 రోజుల్లోనే ఇసుక‌ని రూ. వెయ్యికే అందిస్తామ‌ని…రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయ‌ణ స్ప‌ష్టం చేశారు. నెల్లూరు న‌గ‌రం 3వ డివిజ‌న్ లో జ‌రిగిన పెన్ష‌న్ల పంపిణీ కార్య‌క్ర‌మంలో ఆయ‌న ఉచిత ఇసుక పాల‌సీపై మీడియాతో మాట్లాడారు. మేము ఇప్పుడు ఇసుక ధ‌ర‌లు త‌గ్గిస్తే ధ‌ర్నాలు చేయ‌డం విడ్డూరంగా ఉంద‌ని… వైసీపీ నేత‌ల‌పై ఆయ‌న సెటైర్లు వేశారు. వాళ్లు ఎందుకు ధ‌ర్నా చేశారో అర్ధం కాక‌…ప్ర‌జ‌లే న‌వ్వుకుంటున్నార‌న్నారు.

Read More