అక్క చెల్లెమ్మలకు దీపావళి కానుక

అక్క చెల్లెమ్మలకు ఉచిత సిలెండర్ల యివ్వడం ద్వారా చంద్రబాబు నాయుడు మహిళా సాధికారతకు శ్రీకారం చుట్టారన్నారని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా కోవూరు మండల కార్యాలయ ఆవరణలో ఉచిత సిలెండర్ల పంపిణి కార్యక్రమాన్ని ఆమె లాంచ‌నంగా ప్రారంభించారు. ముందుగా ప్రాణ త్యాగం చేసి తెలుగువారి కోసం ప్రత్యేక రాష్టం సాధించిన అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఎమ్మెల్యే ప్రశాంతి మాట్లాడుతూ… రాష్ట ఖజానా పై 2 వేల 684 కోట్ల…

Read More

దీపం-2తో 4,06,552 మందికి ల‌బ్ధి

అర్హులైన వారికి ఉచిత సిలిండర్లు అంద‌జేత‌ మంత్రి నారాయ‌ణ‌కు ధ‌న్య‌వాదాలు తెలిపిన ల‌బ్ధిదారులు నెల్లూరులో ఉచిత గ్యాస్ సిలిండ‌ర్ల పంపిణీ ప‌థ‌కాన్ని ప్రారంభించిన నారాయ‌ణ‌ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ‌మే ధ్యేయంగా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు వ్యూహాత్మకంగా సుప‌రిపాల‌న సాగిస్తున్నార‌ని…రాష్ట్ర పుర‌పాల‌క ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ మంత్రి డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ అన్నారు. నెల్లూరు 9వ డివిజ‌న్‌లో ఉచిత గ్యాస్ సిలిండ‌ర్ల పంపిణీ ప‌థ‌కాన్ని మంత్రి అట్ట‌హాసంగా ప్రారంభించారు. కార్య‌క్ర‌మానికి విచ్చేసిన మంత్రికి అధికారులు, ప్ర‌జాప్ర‌తినిధులు, ప్ర‌జ‌లు ఘ‌నంగా స్వాగ‌తం ప‌లికారు….

Read More

ఉద‌య‌గిరిలో వేలం పాట‌లు…!

15వేలుకు మొద‌లై రూ. 10.12వేల‌కు ముగిసిన పాట పంచాయతీ ఆదాయ వనరుల కోసం ఉదయగిరి గ్రామపంచాయతీలో వివిధ రకాల వేలం పాటలు జ‌రిగాయి. సర్పంచ్ పావులూరి సామ్రాజ్యం, ఉప సర్పంచ్ షేక్. ముర్తుజా హుస్సేన్ పంచాయతీ కార్యదర్శి కరిముల్లాలు వేలం పాటలు నిర్వహించారు. రూ. 15వేల నుంచి మొదలైన వేలం పాట రూ. పది లక్షల 12 వేలకు ముగిసింది. పదిలక్షల 12 వేల రూపాయలకు షేక్ ఖలీద్ దక్కించుకున్నట్లు పంచాయతీ ఈవో,షేక్ కరిముల్లా తెలిపారు. అయితే…

Read More

థ్యాంక్యూ సీఎం సార్‌…

ఆల‌యాల ట్ర‌స్టు బోర్డు స‌భ్యుల నియామ‌కాల్లో నాయీ బ్రాహ్మ‌ణ సామాజిక వ‌ర్గం నుంచి ఒక‌రికి సముచిత స్థానం కల్పించడం దేశ చ‌రిత్ర‌లోనే అరుదైన గౌర‌వమని న‌గ‌ర నాయీబ్రాహ్మణ సాధికార సమితి అధ్యక్షులు కోసూరి వెంకట శ్రీనివాస్ తెలిపారు. ఇందుకు నాయీ బ్రాహ్మ‌ణుల త‌ర‌పున సీఎం చంద్ర‌బాబు, దేవాదాయ‌, ధ‌ర్మ‌దాయ శాఖామంత్రి ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డిల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తున్నామ‌న్నారు. ఈ సంద‌ర్భంగా సీఎం చంద్ర‌బాబు చిత్ర‌ప‌టానికి వారు పాలాభిషేకం చేశారు. అనంత‌రం వెంట శ్రీ‌నివాస్ మీడియాతో మాట్లాడారు. ఇచ్చిన మాట‌కు…

Read More

అమ‌ర‌జీవి చూపిన మార్గాన్ని యువ‌త ఆచ‌రించాలి

తెలుగు ప్రజల కోసం, ఆంధ్ర రాష్ట్రం కోసం తన ప్రాణాలను సైతం తృణప్రాయంగా త్యాగం చేసిన వారు అమరజీవి పొట్టిశ్రీరాములు అని న‌గ‌ర మేయ‌ర్ పోట్లూరి స్ర‌వంతి అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా న‌గ‌రంలోని ఆత్మకూరు బస్టాండ్ వద్ద ఉన్న పొట్టిశ్రీరాములు గారి విగ్రహానికి ఆమె పూల‌మాల‌లు వేసి నివాళుల‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా మేయ‌ర్ మీడియాతో మాట్లాడుతూ…ఈ రోజు వారు చేసిన త్యాగాలను, సేవలను స్మరించుకుంటూ వారికీ ఘన నివాళి అర్పించడం జరిగింది అన్నారు. అమ‌ర‌జీవి…

Read More

ఏం చేయాలో…ఎలా చేయాలోనాకు ఒక‌రు చెప్పాల్సిన అవ‌స‌రం లేదు

ఫించ‌న్ల పంపిణీలో మంత్రి నారాయ‌ణ ప్ర‌తీ నెలా 1వ‌తేదీనే రాష్ట్రంలో 65 ల‌క్ష‌ల మందికే ఫించ‌న్లు అంద‌చేస్తున్న ఘ‌న‌త‌ సీఎం చంద్ర‌బాబు నాయుడుకే ద‌క్కుతుంద‌ని…రాష్ట్ర పుర‌పాల‌క‌, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖామంత్రి డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ తెలిపారు. నెల్లూరు న‌గ‌రం 3వ డివిజ‌న్ ధీన‌ద‌యాళ్ న‌గ‌ర్‌లో న‌వంబ‌రు 1వ‌తేదీ ఫించ‌న్లు పంపిణీ కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో రాష్ట్ర వ‌క్ఫ్ బోర్డ్ చైర్మ‌న్‌, టీడీపీ జిల్లా అధ్య‌క్షులు షేక్ అబ్ధుల్ అజీజ్‌, టీడీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కోటంరెడ్డి శ్రీ‌నివాసులురెడ్డి,…

Read More

రూ. వెయ్యికే ఇసుక ఇస్తాం

నెల్లూరులో స్ప‌ష్టం చేసిన‌ మంత్రి నారాయ‌ణ‌ రానున్న ప‌ది, 15 రోజుల్లోనే ఇసుక‌ని రూ. వెయ్యికే అందిస్తామ‌ని…రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయ‌ణ స్ప‌ష్టం చేశారు. నెల్లూరు న‌గ‌రం 3వ డివిజ‌న్ లో జ‌రిగిన పెన్ష‌న్ల పంపిణీ కార్య‌క్ర‌మంలో ఆయ‌న ఉచిత ఇసుక పాల‌సీపై మీడియాతో మాట్లాడారు. మేము ఇప్పుడు ఇసుక ధ‌ర‌లు త‌గ్గిస్తే ధ‌ర్నాలు చేయ‌డం విడ్డూరంగా ఉంద‌ని… వైసీపీ నేత‌ల‌పై ఆయ‌న సెటైర్లు వేశారు. వాళ్లు ఎందుకు ధ‌ర్నా చేశారో అర్ధం కాక‌…ప్ర‌జ‌లే న‌వ్వుకుంటున్నార‌న్నారు.

Read More

బీజేపీ బ‌ల‌మైన శ‌క్తిగా అవ‌త‌రిస్తోంది

గ్రామ స్థాయి నుంచి స‌భ్య‌త్వ న‌మోదు చేప‌ట్టాలి-ఇప్ప‌టికే రాష్ట్రంలో 39 ల‌క్ష‌ల స‌భ్య‌త్వాలు న‌మోదు-బీజేపీ మైనారిటీ మోర్చా అధ్య‌క్షులు షేక్ బాజీ నెల్లూరు జిల్లాలో భార‌తీయ జ‌న‌తాపార్టీ బ‌ల‌మైన పార్టీగా అవ‌త‌రిస్తోంది. రానున్న ఎన్నిక‌ల్లో బీజేపీ సంఖ్యాబ‌లం పెంపొందించే క్ర‌మంలో స‌భ్య‌త్వ న‌మోదు కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్ట‌డం జ‌రిగింద‌ని.. బీజేపీ రాష్ట్ర మైనారిటీ మోర్చా అధ్య‌క్షులు షేక్ బాజీ తెలిపారు. జిల్లా పార్టీ అధ్య‌క్షులు వంశీధ‌ర్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో ఆదివారం నెల్లూరు న‌గ‌రంలోని బీజేపీ కార్యాల‌యంలో మీడియా…

Read More

దేవుడి మాన్యంపై దొంగ‌లు క‌న్ను…

ప్ర‌కాశం జిల్లా పామూరులోని మ‌ద‌న వేణుగోపాల‌స్వామి ఆల‌యానికి చెందిన భూములు… నెల్లూరు జిల్లా వ‌రికుంట‌పాడు మండ‌లం వేంపాడు రెవెన్యూలో ఉన్నాయి. అయితే ఆ భూముల‌పై కొంద‌రు వ్య‌క్తులు క‌న్నేశారు. ఏకంగా స‌ర్వే నెం. 78/1 లోని 6.08 ఎక‌రాల భూముల‌కే ఎస‌ర పెట్టారు. ఆల‌య క‌మిటీతో సంబంధం లేకుండా అర్చ‌కులు త‌మ‌కు అమ్మిన‌ట్లుగా బినామీ రికార్డులు సృష్టించి, రిజిస్ట్రేష‌న్ చేయించుకున్నారు. గ‌తంలో జిల్లా ఉన్న‌తాధికారుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో అస‌లు విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. అనంత‌రం జేసీ కోర్టులో…

Read More

ఆ ఇద్దరు మధ్య.., చాలా తేడా….

ఆ ఇద్దరు ముఖ్యమంత్రులు మధ్య చాలా తేడాలు ఉన్నాయని నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా అల్లూరు మండలం నార్త్ మోపూరు మరియు ఇందుపూరు గ్రామాల్లో విపిఆర్ ఫౌండేషన్ ద్వారా నూతనంగా ఏర్పాటు చేసిన అమృత ధార వాటర్ ప్లాంట్లను ప్రారంభించారు. వీటిని కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి తో కలిసి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి మాట్లాడుతూ…గత ముఖ్యమంత్రి వద్ద తాను…

Read More