న‌వంబ‌ర్ 16న సోమేశ్వ‌రాల‌య పునఃనిర్మాణ శంఖుస్థాప‌న‌

నెల్లూరు జిల్లాలోని సోమశిల గ్రామంలో స్వయంభుగా వెలిసి ఉన్న శ్రీ సోమేశ్వర ఆలయంలొని పలు ప్రాంతాలు గతంలో వచ్చిన వరదలకు ధ్వంసమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 16వ తేదీ సాయంత్రం 5 గంటల 50 నిమిషాలకు శ్రీ కామాక్షి సమేత సోమేశ్వర దేవాలయం పునర్మాణ శంకుస్థాపన కార్యక్రమం జరుగుతుందని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో శృంగేరి పీఠాధిపతి పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు. విజయవాడలోని దేవాదాయ శాఖ కమిషనర్…

Read More

జిల్లా ప్ర‌జ‌లంద‌రూ ప‌ర‌మేశ్వ‌రుడి ఆశీస్సులు పొందాలి

వీపీఆర్ ఫౌండేష‌న్ ఆధ్వ‌ర్యంలో…న‌వంబ‌ర్‌ 8, 9, 10వ తేదీల్లో కార్తీక మాస లక్ష దీపోత్సవాలు అత్యంత వైభ‌వంగా జ‌రుగుతాయ‌ని..కోవూరు ఎమ్మెల్యే, టిటిడి బోర్డు మెంబర్‌ వేమిరెడ్డి ప్ర‌శాంతిరెడ్డి తెలిపారు. ఈ సంద‌ర్భంగా నెల్లూరు నగరం వి. ఆర్‌. సి మైదానంలో జ‌రుగుతున్న కార్తీక ల‌క్ష దీపోత్స‌వ ఏర్పాట్ల‌ను ఎంపీ వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డితో క‌లిసి ఆమె ప‌రిశీలించారు. ల‌క్ష దీపోత్స‌వంలో పాల్గొనే భ‌క్తులంద‌రికి ఎక్క‌డా ఎటువంటి చిన్న ఇబ్బంది కూడా రాకుండా చూసుకోవాల‌ని వేమిరెడ్డి దంప‌తులు…క‌మిటీ స‌భ్యుల‌కి సూచించారు….

Read More

నాయుడుపేట‌లో వైభ‌వంగా స్కంథ‌ష్ట మ‌హోత్స‌వాలు

తిరుపతి జిల్లా నాయుడుపేటలో స్కంథష్ట మహోత్సవాలు వైభవంగా జరుతున్నాయి. తారాకసుర రాక్షశ సంహారం ఘట్టంను గడియారం స్తంభం వద్ద చదలవాడ మోహన్ కృష్ణశర్మ భక్తులకి వివరించారు. రాక్షస వ‌ద‌ను భక్తులు ఆధ్యంతం చూసి పరవశించారు. అనంతరం కుమారస్వామి పురవీధులలో భక్తులకు దర్శనమిచ్చారు.

Read More

వైభ‌వం…ల‌క్ష దీపోత్స‌వం

భారీ సెట్టింగులు… ఆద్యంతం భక్తిపారవశ్యం నింపే శివ కేశవుల నామస్మరణతో నెల్లూరు నగరంలోని వి.ఆర్‌. సి మైదానం పులకించింది. నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే, టిటిడి బోర్డు మెంబర్‌ వేమిరెడ్డి దంపతుల సహకారంతో వి.పి.ఆర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో.. కార్తీక మాస ల‌క్ష దీపోత్స‌వం అత్యంత వైభ‌వంగా ప్రారంభ‌మైంది. ఈ కార్య‌క్ర‌మంలో రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి పాల్గొన్నారు. ముందుగా వీపీఆర్ దంప‌తుల‌కి అర్చ‌కులు వేద చంత్రోచ్చ‌ర‌ణ న‌డుమ అపూర్వ స్వాగ‌తం ప‌లికారు. ఈ…

Read More

జ్వాలాముఖి స‌న్నిధిలో పీఠాధిప‌తి రామానంద భార‌తిస్వామి

నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం తోటపల్లి గూడూరు మండలంలోని అత్యంత ప్రసిద్ధి చెంది భక్తులను విశేషంగా ఆకర్షిస్తున్న శక్తి మాత శ్రీ జ్వాలాముఖి అమ్మవారి ఆలయాన్ని పవిత్ర కార్తీక మాసం సందర్భంగా శ్రీ రామానంద భారతి స్వామి దర్శించారు. ఈ సందర్భంగా దేవస్థానం కార్యనిర్వహణాధికారి తాతా శ్రీనివాసరావు అర్చక బృందం ఆధ్వర్యంలో భార‌తి స్వామికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని భారతీస్వామి ఆశీర్వాదం పొందారు. స్వామివారు మీడియాతో మాట్లాడారు… హిందూ ధర్మాన్ని…

Read More

మ‌హా ప‌డిపూజ‌లో మంత్రి నారాయ‌ణ‌

అయ్య‌ప్ప‌స్వామికి విశేష పూజ‌లు నిర్వ‌హించిన మంత్రి నెల్లూరు నగరంలోని స్టోన్ హౌస్ పేట లక్ష్మీపురంలో ఆదివారం రాత్రి అయ్యప్ప మహపడిపూజ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ పాల్గొన్నారు . ఈ సందర్భంగా మహాపడి పూజ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామియే శరణం అయ్యప్ప.. శరణంశరణం అయ్యప్ప.. స్వామి శరణం అయ్యప్ప అంటూ అయ్యప్ప స్వామి నామస్మరణతో ఆ ప్రాంతం మార్మోగింది. ఈ మహపడిపూజ మహోత్స వానికి పెద్దఎత్తున…

Read More

కార్తీక మాసం చివరి వరకు స్వాములకు భిక్ష…

కార్తీక మాసం సందర్భంగా అయ్యప్ప స్వాములు, శివ స్వాములు, భవానీ మాల ధారణ చేసే భక్తుల సౌకర్యార్థం నెల రోజుల పాటు ప్రతి రోజు మధ్యాహ్నం భిక్ష ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా…. ముత్తుకూరు మండలం…తాళ్ళపూడిలోని శ్రీ షిర్డీసాయి బాబా మందిరం ప్రాంగణంలోని కళ్యాణ మండపంలో మందిర ధర్మకర్త, వైసీపీ మండల అధ్యక్షుడు మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి అయ్యప్పస్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్తీక…

Read More

ప్ర‌శాంత‌మ్మ చొర‌వ‌… తుమ్మ‌గుంట అయ్య‌ప్ప‌స్వామి ఆల‌యానికి పూర్వ‌వైభ‌వం

కోవూరు నియోజ‌క‌వ‌ర్గం.. విడ‌వ‌లూరు మండ‌లంలోని తుమ్మ‌గుంట గ్రామంలో భ‌క్తుల కొంగుబంగార‌మై.. విరాజిల్లుతున్న శ్రీ గురునాథ‌స్వామి అయ్య‌ప్ప స్వామి ఆల‌యం పాల‌కుల నిర్ల‌క్ష్యం.. ప‌ర్య‌వేక్ష‌ణ‌లేని కార‌ణంగా ఆల‌యం ఆల‌నాపాల‌న‌తోపాటు.. ప‌రిశ‌రాలు అప‌రిశుభ్రంగా.. స‌రైన వ‌స‌తులు లేకుండా.. భ‌క్తుల‌కు అసౌక‌ర్యంగా.. ఇబ్బందిక‌రంగా ఉన్న వైనంపై సోమ‌వారం.. అయ్య‌ప్పా.. ఇదేంద‌య్యా.. ప్ర‌శాంత‌మ్మా.. మీరైనా ఇటు చూడండ‌మ్మా.. అనే ప్ర‌త్యేక క‌థ‌నాన్ని ఎన్‌-3 ద్వారా వెలుగులోకి తేవ‌డం తెలిసిందే. ఎంతో విశిష్ట‌త‌.. ప్రాచీనం.. ప్రాధాన్య‌త క‌లిగి ఉండ‌టంతోపాటు అక్క‌డి అయ్య‌ప్ప‌స్వామి మ‌హిమ‌లుక‌లిగి.. కోరిన…

Read More

16 ఏళ్లుగా మంచి కార్య‌క్ర‌మం…

కార్తీక మాసం సంద‌ర్భంగా గ‌త 16 ఏళ్లుగా మూలాపేట శివాల‌యంలో శివ‌భ‌క్తుల‌కు వ‌స్త్ర‌ధార‌ణ చేయ‌డం మంచి దైవ కార్య‌క్ర‌మ‌మ‌ని..డిప్యూటీ మేయ‌ర్ రూప్‌కుమార్ యాద‌వ్ అన్నారు. న‌గ‌రంలోని మూలాపేట శివాల‌యంలో….ఆల్తూరి గిరీష్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో శివ‌మాల భ‌క్తుల‌కు వ‌స్త్ర‌ధార‌ణ పంపిణీ కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిధిగా రూప్‌కుమార్ యాద‌వ్ ముఖ్య అతిధిగా విచ్చేశారు. ఈ సంద‌ర్భంగా రూప్ కుమార్ యాద‌వ్ చేతుల మీదుగా శివ‌భ‌క్తుల‌కు వ‌స్త్ర‌దానం చేశారు. ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఇంత మంచి కార్య‌క్ర‌మం…

Read More

లోక క‌ళ్యాణం కాంక్షిస్తూ..పెన్నా తీర్థంతో క‌లిశ తీర్థం, జ‌ల‌హార‌తి

రంగ‌నాథ‌స్వామి ఆల‌యం నుంచి వైకుంఠ‌పురం కాశినాయ‌న ఆశ్ర‌మం వ‌ర‌కువేడుక‌గా క‌లిశ బిందెల గ్రామోత్స‌వం లోక క‌ళ్యాణం కాంక్షిస్తూ.. ఆదివారం ఉద‌యం నెల్లూరు న‌గ‌రంలోని వైకుంఠ‌పురంలోని కాశినాయ‌న ఆశ్ర‌మం పూజ్య గురుదేవులు రామ‌చంద్ర‌నాయ‌న వారి ఆశిస్సుల‌తో ప‌విత్ర పెన్నా తీర్థంతో క‌లిశ బిందెల గ్రామోత్స‌వం కార్య‌క్ర‌మం అత్యంత వైభ‌వంగా నిర్వ‌హించారు. ముందుగా.. నెల్లూరు రంగ‌నాథ స్వామి దేవ‌స్థానం నుంచి మంగ‌ళ‌వాయిధ్యాల‌తో.. బ‌య‌లుదేరి.. వైకుంఠ‌పురం కాశినాయ‌న ఆశ్ర‌మం వ‌ర‌కు వేడుక‌గా త‌ర‌లి వ‌చ్చారు. ముందుగా రంనాథ స్వామి ఆల‌యం వ‌ద్ద…

Read More