డిజిట‌ల్ అరెస్ట్‌ల‌పై అప్ర‌మ‌త్తంగా ఉండాలి

డిజిట‌ల్ అరెస్ట్‌ల‌పై ప్ర‌జ‌లంతా అవ‌గాహ‌న క‌లిగి ఉండాల‌ని సూళ్లూరుపేట సీఐ ముర‌ళీకృష్ణ సూచించారు. తిరుప‌తి జిల్లా సూళ్లూరుపేట పోలీస్‌స్టేష‌న్‌లో ఎన్‌3తో సీఐ ప్ర‌త్యేకంగా మాట్లాడారు. అన్నీ వ‌ర్గాల ప్ర‌జ‌లు డిజిట‌ల్ అరెస్ట్‌ల వ‌ల్ల మోస‌పోతున్నార‌న్నారు. అన్‌నోన్ కాల్స్ వ‌స్తే ఎవ‌రు కూడా తీసి మాట్లాడ‌వ‌ద్ద‌ని సూచించారు. డివిజ‌ల్ అరెస్ట్‌ల వ‌ల్ల భార‌త‌దేశ వ్యాప్తంగా 8 వంద‌ల కోట్ల మోసం జ‌రిగింద‌ని చెప్పారు. ఎవ‌రికైనా పోలీస్‌స్టేష‌న్ల నుంచి కాల్ వ‌చ్చిందంటే వెంట‌నే స్థానిక పోలీసుల‌ను సంప్ర‌దించి ఫిర్యాదు చేయాల‌న్నారు….

Read More

ప్ర‌శాంత‌త లేదు..న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు..!

త‌మ ప్రాంతంలో ఏర్పాటుచేసిన మ‌ద్యం దుకాణాన్ని తీసేయాలంటూ.. స్థానికులు ఉద్య‌మం చేప‌ట్టి నేటితో ప‌ది రోజులుదాటిపోయింది. అయినా.. మ‌ద్యం వ్యాపారుల్లో చ‌ల‌నం లేదు.. అధికారుల్లో క‌ద‌లిక లేదు.. పాల‌కుల్లో కాస్తైనా ద‌య లేదు.. దాంతో మ‌ద్యం వ్యాపారులు మాత్రం త‌మ వ్యాపారాన్ని వారు చేసుకుంటూ పోతున్నారు. పిల్ల‌ల‌కు, మ‌హిళ‌ల‌కు మ‌ద్యం బాబుల వ‌ల్ల ఇబ్బందులు మాత్రం త‌ప్ప‌టం లేదు. ఇంత‌కు ప‌ది రోజులుగా ఈ ఉద్యమం చేస్తుంది ఎక్క‌డో కాదు.. నెల్లూరు న‌గ‌రం ప‌ర‌మేశ్వ‌రి న‌గ‌ర్‌లో.. త‌మ…

Read More

రెవెన్యూ రికార్డుల ట్యాంప‌రింగ్‌అక్ర‌మార్కుల్లో హై టెన్ష‌న్‌..!!

నెల్లూరు రూర‌ల్‌లో కొన్ని దశాబ్ధాలుగా రికార్డులు తారుమారు చేసి.. ప్ర‌భుత్వ‌, అట‌వీ, ఇరిగేష‌న్ భూముల‌ను కాజేసి.. రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో వేలాది కోట్లు దోచేశారు.. ఈ వ్య‌వ‌హారంలో అధికారులు, కొంద‌రు ప్రైవేటు వ్య‌క్తుల మెడ‌కు ఉచ్చు బిగుసుకోనుంది. భూ రికార్డుల ట్యాంప‌రింగ్‌పై కొంద‌రు కోర్టుకెక్క‌డంతో సాక్షాత్తు హైకోర్టు సీరియ‌స్ అయ్యింది. 1981 నుంచి 1995 మ‌ధ్య కాలంలో జ‌రిగిన ఈ అక్ర‌మాలు, రికార్డుల తారుమారువ‌ల్ల నేడు ఆ ప్రాంతంలో సుమారు 450 ఎక‌రాల భూమి.. రియ‌ల్…

Read More

దాడికి చేసిన వారిని క‌ఠినంగా శిక్షించాలి

రామన్నపాలెం కొత్తూరు గ్రామంలో వైసిపి పార్టీకి చెందిన సర్పంచ్ భర్త కాకి శ్రీనివాసులు తన అనుచరులతో కలసి టిడిపి నాయకుడు మాజీ సర్పంచ్ ఐన డేగ దయాకర్ రెడ్డి పై గ్రామసుడైన వెంకయ్య పై చేసిన దాడి ని తీవ్రంగా కండిస్తున్నామని టిడిపి నాయకుడు తువ్వర ప్రవీణ్ కుమార్ అన్నారు . కొడవలూరు మండలకేంద్రంలోని పోలీస్ స్టేష‌న్ లో దాడి చేసిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని కోరుతూ… టిడిపి నాయకులతో కలసి డేగ దయాకర్ రెడ్డి ఎస్సై…

Read More

గాయ‌ప‌డిన జ‌హీర్‌, ముజీర్ ల‌ను ప‌రామ‌ర్శించిన ప‌ట్టాభి

నెల్లూరు వెంక‌టేశ్వ‌ర‌పురం.. భ‌గ‌త్‌సింగ్ కాల‌నీ వ‌ద్ద బుధ‌వారం తెలుగుదేశం పార్టీ కి చెందిన రెండు వ‌ర్గాలు.. వ‌ర్గ పోరుతో ప‌ర‌స్ప‌రం దాడులు చేసుకున్న ఘ‌ట‌న తెలిసిందే. ఈ దాడిలో నెల్లూరు 53, 54 డివిజ‌న్ల క్ల‌స్ట‌ర్ ఇన్‌ఛార్జి జ‌హీర్‌, జ‌మీర్‌ల‌తోపాటు…ముజీర్ వ‌ర్గంలో ముజీర్‌, మునీర్‌, వారి మేన‌ల్లుడు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. జ‌హీర్ నెల్లూరు అపోలో ఆసుప‌త్రి చికిత్స పొందుతున్నాడు. ముజీర్ వ‌ర్గం నెల్లూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. ఈ విష‌యం తెలుసుకున్న రాష్ట్ర పౌర స‌ర‌ఫ‌రాల శాఖ…

Read More

ప్ర‌యాణికుల‌తో గౌర‌వంగా వ్య‌వ‌హ‌రించాలి

తిరుపతి జిల్లా నాయుడుపేటలో డీఎస్పీ చెంచుబాబు ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నియమావళి, ప్రజా రవాణాపై అవగాహన కల్పించారు. పట్టణంలోని ఆటోస్టాండ్ నిర్వహణ, వన్ వే నియమావళి,రాత్రులు ప్రయాణికులతో గౌరవంగా వ్యవహరించం వంటివి డ్రైవర్లులకు డీఎస్పీ వివరించారు. ఆటో యజమానులు, డ్రైవర్లు వివరాలను డీఎస్పీ కార్యాలయం అందించాలని ఆదేశించారు. అవగాహన కార్యక్రమంలో టౌన్ సీఐ బాబీ,ఎస్ఐ శ్రీహరి,పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Read More

గంజా గ్యాంగ్ అరెస్ట్

తడ శ్రీ సిటీ వద్ద నలుగురు గంజాయి దొంగల అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ. 3 ల‌క్ష‌ల విలువ చేసే 20.8 కేజీల గంజాయితో పాటు ఒక సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నట్లు తిరుప‌తి జిల్లా…నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు తెలిపారు. గంజాయి విక్రయించినా… గంజాయి సేవించి పట్టుబడిన కఠిన చర్యలు తప్పవని ఆయ‌న హెచ్చ‌రించారు. ఈ మేర‌కు…నిందితుల్ని మీడియా ఎదుట హాజ‌రుప‌ర‌చి…కేసుకు సంబంధించిన వివ‌రాల‌ను డీఎస్పీ వెల్ల‌డించారు. ఈ నలుగురు గంజాయి స్మగ్లర్లను…

Read More

మైన‌ర్ బాలిక కేసులో ఎవ‌ర్ని వ‌ద‌లొద్దు…

ఓ మైన‌ర్ బాలిక‌పై ప‌లు అత్యాచారానికి పాల్ప‌డిన కేసులో…ఎవ‌రిని ఉపేక్షించ‌వ‌ద్ద‌ని…నిందితులంద‌రికి క‌ఠిన శిక్ష‌లు ప‌డాల‌ని టిడ్కో చైర్మ‌న్ వేముల‌పాటి అజ‌య్‌కుమార్ పోలీసుల్ని కోరారు. ఈ సంద‌ర్భంగా నెల్లూరు న‌గ‌రం వెంక‌టేశ్వ‌ర‌పురంలోని టిడ్కో గృహంలో నివాసం ఉంటున్న‌…బాధిత మైన‌ర్ బాలిక కుటుంబాన్ని ఆయ‌న జ‌న‌సైనికుల‌తో క‌లిసి ప‌రామ‌ర్శించారు. ఘ‌ట‌న‌పై కుటుంబ స‌భ్యుల్ని వివ‌రాలు అడిగి తెలుసుకున్నారు. బాలిక కుటుంబానికి ప్ర‌భుత్వం అండ‌గా ఉంటుంద‌ని వారికి అజ‌య్‌కుమార్ ధైర్యాన్ని క‌ల్పించారు. ఈ నేప‌థ్యంలో…టిడ్కో గృహాల్లో నెల‌కొన్న ప‌లు స‌మ‌స్య‌ల్ని ల‌బ్దిదారులు…

Read More

భూమిలో అడుగు పెడితే చంపేస్తా…

భూమిని విక్రయిస్తామని చెప్పి లక్షలాది రూపాయలు తీసుకొని రైతును మోసం చేయడమే కాకుండా దాడికి పాల్పడి… పెట్రోల్ పోసి హత్య ప్రయత్నంకు పాల్పడిన ఘటన చిత్తూరు జిల్లా పెనుమూరు మండ‌లంలో చోటు చేసుకుంది. బాధిత రైతు రాజారెడ్డి వివ‌రాల మేర‌కు….ప్రవీణ్ కుమార్ దగ్గర రెండు ఎకరాల భూమిని లీజుకు… సెల్ అగ్రిమెంట్ రూపంలో రూ. 16 లక్షల 20వేల‌కు ఒప్పందం కుదుర్చుకుని… రూ. 9 ల‌క్ష‌ల 20వేల రూపాయలు చెల్లించారు… రిజిస్ట్రేషన్ అయిన తర్వాత డబ్బులను చెల్లిస్తామని…

Read More

వాహ‌నాలు అడ్డ‌దిడ్డంగా నిలిపితే జ‌రిమానాలు త‌ప్ప‌వ్‌

ఎక్క‌డ పడితే అక్క‌డ‌…రోడ్ల‌పై అడ్డ‌దిడ్డంగా వాహ‌నాలు నిలిపితే…పెనాల్టీలు త‌ప్ప‌వ‌ని వేదాయ‌పాళెం సీఐ కిషోర్ కుమార్ హెచ్చ‌రించారు. శాంతి భ‌ద్ర‌త ప‌రిక్ష‌ణ‌లో భాగంగా… 5వ ప‌ట్ట‌ణ ప‌రిధిలో ట్రాఫిక్ కంట్రోల్ పై ఆయ‌న ప్ర‌త్యేక దృష్టి సారించారు. త‌న సిబ్బందితో క‌లిసి ఇబ్బందిక‌రంగా పార్కింగ్ చేసిన వాహ‌నాల‌ను గుర్తించి తీయించారు. సాధారణ ప్రజలకు, వాహన దారులకు ఇబ్బందులు కలిగేలా షాప్ ల ముందు వాహనాలు నిలిపితే వాహన దారులతో పాటు షాప్ ల యజమానులకు పెనాల్టీ లతోపాటు కేసులు…

Read More