నేటి వార్త మాలిక‌

క‌ల్తీ లేని వార్త‌లు సంచ‌ల‌నం రేపే క‌థ‌నాలు తన ఏడాది పాలన పురోగతి, గత వైసిపి ఐదేళ్ల విధ్వంసంపై కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు యోగా మానిసక, ఆధ్యాత్మిక, ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుందని ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి తెలిపారు. ఇందుకూరుపేట మండలం మైపాడు సముద్ర తీరాన జరిగిన యోగాంధ్రను ఆమె ఇన్చార్జి కలెక్టర్ కార్తీక్, ఆర్డీవో అనూషలతో ప్రారంభించారు. నెల్లూరులో…

Read More

ప్రజ్ఞాపూర్ ప్రభుత్వ బాలికల పాఠశాలలోఎమ్మెల్యే హరీష్ రావు జన్మదిన వేడుకలు

పది విద్యార్థులకి ప్రోత్సాహక బహుమతులు హరిత సేన ఇన్చార్జి ఆధ్వర్యంలో మొక్కలు నాటిన విద్యార్థులు ప్రజ్ఞాపూర్ ప్రభుత్వ బాలికల పాఠశాలలోఎమ్మెల్యే హరీష్ రావు జన్మదిన వేడుకలు సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు జన్మదినాన్ని పురస్కరించుకొని..ప్రజ్ఞాపూర్ ప్రభుత్వ బాలికల పాఠశాల ఆవరణంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్, హరిత సేన ఇన్చార్జి రాజేశ్వరరావు ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఫస్ట్, సెకండ్ ర్యాంకులు సాధించిన విద్యార్థులకి ప్రోత్సాహక బహుతమలు అందచేసి అభినందించారు. భవిష్యత్ లో బాగా…

Read More

దమ్మపేటలో రెవెన్యూ సదస్సు

గ్రామస్థుల నుంచి అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే జారే దమ్మపేటలో రెవెన్యూ సదస్సు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం రాచూరుపల్లి పంచాయతీ కార్యాలయంలో అధికారులు రెవెన్యూ సదస్సుని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అధికారులతో కలసి భూ భారతి చట్టం దరఖాస్తులు స్వీకరించారు. ప్రస్తుత సమాజంలో భూభారత చట్టం అనేది తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాలని లక్ష్యంతో పునరావృతం చేస్తున్నామన్నారు. సానుకూల వాతావరణ పరిస్థితులు ఏర్పాటు చేయడం కోసమే…

Read More

BMW కారు కొనివ్వలేదని

పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్య సిద్ధిపేట జిల్లా చాట్లపల్లి గ్రామంలో ఘటన BMW కారు కొనివ్వలేదని… తన తల్లిదండ్రులు బీఎండబ్ల్యూ కారు కొనివ్వలేదని మనస్థాపం చెందిన ఓ యువకుడు పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన…సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలంలోని చాట్లపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యుల వివరాల మేరకు… గ్రామానికి చెందిన బొమ్మ కనకయ్య కుమారుడు బొమ్మ జాని(21)గత కొద్ది రోజులుగా బీఎండబ్ల్యూ కారు కొనియ్యాలని…లేకపోతే తాను…

Read More

ప్రజలకే వెన్నుపోటు పొడిచారు

వైసిపి వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి నిరసన కార్యక్రమానికి పోలీసులు అనుమతి ఇవ్వలేదు కావలి టీడీపీ నేతల ఆరోపణలకు జవాబు ఇచ్చేందుకు రెడీ మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలు ప్రజలకే వెన్నుపోటు పొడిచారు… వైసీపీ వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు పాల్గొని విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. కావలిలోని తన నివాసంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు….

Read More

కారు అలా దగ్ధం

నిద్రమత్తు రెప్పపాటులో ప్రమాదం మంటల్లో చిక్కుకున్న కారులో నుంచి డ్రైవర్ ను కాపాడిన ఆ మార్గంలో వెళ్ళే ప్రయాణికులు కారు అలా దగ్ధం… నెల్లూరు జిల్లా కావలి – ఉదయగిరి రోడ్డులో కారు బోల్తాకొట్టి దగ్ధం అయ్యింది. ఈ ఘటన కలిగిరి మండలం పెద్దపాడు వద్ద సోమవారం జరిగింది. వరికుంటపాడు మండలం గువ్వాడికి చెందిన శివ అనే వ్యక్తి కావలి నుంచి కారులో తానే డ్రైవింగ్ చేసుకుంటూ వెళుతున్నాడు. పెద్దపాడు సమీపానికి వచ్చాక నిద్రమత్తులో కారు పక్కకు…

Read More

పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి

సూపర్ సిక్స్ పథకాలను వెంటనే అమలు చేయాలి సీపీఐ నేతలు డిమాండ్_ _కందుకూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట సీపీఐ నిరసన పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాల హామీలను వెంటనే అమలు చేయాలని సీపీఐ నేతలు డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా కందుకూరులోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పేదలకు పట్టణాలలో రెండు సెంట్లు, గ్రామాలలో మూడు సెంట్లు స్థలాన్ని కేటాయించి ఇళ్లు కట్టుకోవడానికి…

Read More

హామీల అమలులో కూటమి విఫలం

సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు చిన్నం పెంచలయ్య సూళ్లూరుపేట ఆర్డీవో కార్యాలయం ఎదుట సీపీఐ ధర్నా హామీల అమలులో కూటమి విఫలం… మేనిఫెస్టోలో ప్రజలకి ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కూటమి విఫలమైందని సీపీఐ నేతలు మండిపడ్డారు. వెంటనే హామీలన్నింటిని నెరవేర్చాలంటూ సూళ్లూరుపేట ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీలను పూర్తి చేయడంలో పూర్తిగా విఫలమైందని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు చిన్నం పెంచలయ్య అభిప్రాయపడ్డారు….

Read More

IIT JEE అడ్వాన్డ్స్-2025 ఫలితాల్లో సత్తా చాటిన ఓవెల్ విద్యార్థులు

జాతీయ స్థాయిలో అత్యు్త్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులు విద్యార్థుల్ని అభినందించిన ఓవెల్ జూనియర్ కాలేజ్ యాజమాన్యం రత్నం ఐఐటీ IIT JEE అడ్వాన్డ్స్-2025 ఫలితాల్లోసత్తా చాటిన ఓవెల్ విద్యార్థులు IIT JEE అడ్వాన్డ్స్-2025 ఫలితాల్లో ఓవెల్ జూనియర్ కాలేజీ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారు. నెల్లూరు మాగుంట లేఅవుట్లోని ఓవెల్ కాలేజీలో అభినందన సభ ఏర్పాటు చేసి ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థుల్ని అభినందించారు. బుధవారం విడుదలైన జేఈఈ అడ్వాన్స్ 2025 ఫలితాల్లో తమ కళాశాల విద్యార్థులు…

Read More

IIT JEE అడ్వాన్డ్స్-2025 ఫలితాల్లో డాక్టర్ కిషోర్స్ రత్నం ప్రభంజనం

జనరల్ కేటగిరిలో ఐఐటీ సీట్ కైవసం చేసుకున్న విద్యార్థులు విద్యార్థుల్ని అభినందించిన రత్నం యాజమాన్యం IIT JEE అడ్వాన్డ్స్-2025 ఫలితాల్లోడాక్టర్ కిషోర్స్ రత్నం ప్రభంజనం IIT JEE అడ్వాన్డ్స్-2025 ఫలితాల్లో డాక్టర్ కిషోర్స్ రత్నం జూనియర్ కాలేజీ విద్యార్థులు ప్రభంజనం సృష్టించార‌ని ఆ విద్యా సంస్థల జనరల్ మేనేజర్ రామ్మూర్తి నాయుడు తెలిపారు. నెల్లూరు మాగుంట లేఅవుట్లోని డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజీలో అభినందన సభ ఏర్పాటు చేసి ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థుల్ని అభినందించారు….

Read More