
నేటి వార్త మాలిక
కల్తీ లేని వార్తలు సంచలనం రేపే కథనాలు తన ఏడాది పాలన పురోగతి, గత వైసిపి ఐదేళ్ల విధ్వంసంపై కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు యోగా మానిసక, ఆధ్యాత్మిక, ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుందని ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి తెలిపారు. ఇందుకూరుపేట మండలం మైపాడు సముద్ర తీరాన జరిగిన యోగాంధ్రను ఆమె ఇన్చార్జి కలెక్టర్ కార్తీక్, ఆర్డీవో అనూషలతో ప్రారంభించారు. నెల్లూరులో…