
అబద్ధపు హామీలతో పబ్బం
కూటమి పాలనపై మధుసూదన్ యాదవ్ ఫైర్ – కందుకూరులో వెన్నుపోటు దినం అబద్ధపు హామీలతో పబ్బం ఆంధ్ర రాష్ట్ర ప్రజలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నమ్మించి నట్టేట ముంచారని హామీలను అమలు చేయకుండా అబద్ధాలతో పబ్బం గడుపుతున్నారని కందుకూరు నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జి బుర్ర మధుసూదన్ యాదవ్ ఆరోపించారు. నెల్లూరు జిల్లా కందుకూరులో వెన్నుపోటు దినం కార్యక్రమం జరిగింది. స్థానిక అంబేద్కర్ విగ్రహం దగ్గర నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు కార్యకర్తలతో కలిసి నిరసన ర్యాలీ…