జూన్ 6,7,8 తేదీల్లో షిరిడి సాయి భక్త సమ్మేళనం

వివరాలు వెల్లడించిన అంతర్జాతీయ షిరిడి సాయి సేవా భక్త సమ్మేళనం ట్రస్ట్ చైర్మన్ జూన్ 6,7,8 తేదీల్లో షిరిడి సాయి భక్త సమ్మేళనం తిరుపతి జిల్లా వాకాడు గ్రామంలో జూన్ 6,7,8 తేదీలలో షిరిడి సాయి భక్త సమ్మేళనం ఘనంగా నిర్వహిస్తున్నామని అంతర్జాతీయ షిరిడి సాయి సేవా భక్త సమ్మేళనం ట్రస్ట్ చైర్మన్ సాముద్రికం లక్ష్మీనరసింహారావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన వాకాడులోని సాయిబాబా ఆలయంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ప్రతీ ఒక్కరూ పాల్గొని సమ్మేళనాన్ని…

Read More

చిత్తూరుకి వైఎస్ షర్మిల..

పర్యటన జయప్రదం చేయాలని పిలుపు మీడియా సమావేశంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు భాస్కర్ చిత్తూరుకి వైఎస్ షర్మిల… ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల చిత్తూరు జిల్లా పర్యటనను జయప్రదం చేయాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పోటుగారి భాస్కర్ పిలుపునిచ్చారు. స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ఈనెల తొమ్మిదవ తేదీన కార్యకర్తలతో షర్మిల సమావేశమమవుతారన్నారు. అనంతరం ఆమె పర్యటన ప్రారంభం అవుతుందని చెప్పారు….

Read More

కావలిలో వెన్నుపోటు దినం

మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ పెద్ద సంఖ్యలో పాల్గొన్న వైసిపి శ్రేణులు కావలిలో వెన్నుపోటు దినం కావలి పట్టణంలో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెన్నుపోటు దినం నిరసన తెలిపారు. పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా వచ్చి వైఎస్సార్ విగ్రహానికి నివాళులు అర్పించారు. అనంతరం ట్రంక్ రోడ్డులో నిరసన వ్యక్తం చేశారు. ఆర్డీఓ వంశీ కృష్ణ కు వినతిపత్రం అందజేశారు. మాజీ ఎమ్మెల్యే ప్రతాప్…

Read More

వెన్నుపోటు కాదయ్యా.. మీకు గుండెపోటు తెచ్చిన దినం

గ‌త ఎన్నిక‌ల్లో 151 సీట్లు ఈవీఎం ద్వారానే వ‌చ్చాయా.. ప్ర‌స‌న్న‌కుమార్‌రెడ్డీ..? కోవూరు జ‌న‌సేన పార్టీ నేత‌లు వెన్నుపోటు కాదయ్యా.. మీకు గుండెపోటు తెచ్చిన దినంగ‌త ఎన్నిక‌ల్లో 151 సీట్లు ఈవీఎం ద్వారానే వ‌చ్చాయా.. ప్ర‌స‌న్న‌కుమార్‌రెడ్డీ..? కోవూరు జ‌న‌సేన పార్టీ నేత‌లు కోవూరు మండలం లోని జనసేన పార్టీ కార్యాలయంలో కూటమి నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయం నందు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి సంవత్సరం పూర్తయిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. అనంత‌రం…

Read More

జ‌గ‌న్ పీడ విర‌గ‌డై ఏడాది

జ‌న‌సేన పార్టీ న‌గ‌ర అధ్య‌క్షుడు దుగ్గిశెట్టి సుజ‌య్‌బాబు నెల్లూరు నగర జ‌న‌సేన‌ పార్టీ కార్యాలయంలో జ‌న‌సైనికుల సంబ‌రాలు జ‌గ‌న్ పీడ విర‌గ‌డై ఏడాదిజ‌న‌సేన పార్టీ న‌గ‌ర అధ్య‌క్షుడు దుగ్గిశెట్టి సుజ‌య్‌బాబునెల్లూరు నగర జ‌న‌సేన‌ పార్టీ కార్యాలయంలో జ‌న‌సైనికుల సంబ‌రాలు కూటమి ప్రభుత్వ సుపరిపాలనకు ఏడాది పూర్తయిన సందర్భంగా జనసేన నెల్లూరు జనసేన నగర అధ్యక్షుడు సుజయ్ బాబు ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. జనసేన నేతలు, కార్యకర్తలు ఈ సంబరాల్లో పాల్గొన్నారు. అనంతరం…

Read More

సైకో పాల‌న విర‌గ‌డై ఏడాదైంది

మంత్రి నారాయణ ఈసారి లక్ష మెజార్టీతో గెలుస్తారు టీడీపీ న‌గ‌ర అధ్య‌క్షుడు మామిడాల మధు సైకో పాల‌న విర‌గ‌డై ఏడాదైంది..!మంత్రి నారాయణ ఈసారి లక్ష మెజార్టీతో గెలుస్తారు ప్రజల ఆశీస్సులతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి.. సుపరిపాలన అందించి.. మంత్రి నారాయణ ఆఖండ మెజార్టీతో గెలుపొంది ఏడాది పూర్తి అయిందని, తెలుగుదేశం పార్టీ నెల్లూరు నగర అధ్యక్షుడు మామిడాల మధు అన్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు వీర మహిళల ఆధ్వర్యంలో మైపాడు గేటు…

Read More

నాసిర‌కం పామ్ ఆయిల్ మొక్క‌లిస్తున్నారు..!

తీవ్రంగా న‌ష్ట‌పోతున్నాం_ _అధికారుల నిర్ల‌క్ష్యంవ‌ల్లే దిగుబ‌డిపై ప్ర‌భావం ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారులు న‌ష్ట‌ప‌రిహారంపై దృష్టిపెట్టాలి ఎన్‌-3తో గోడువెళ్ల‌బోసుకున్న ద‌మ్మ‌పేట మండ‌లం.. గురువైగూడెం గిరిజ‌న రైతులు_ నాసిర‌కం పామ్ ఆయిల్ మొక్క‌లిస్తున్నారు..!తీవ్రంగా న‌ష్ట‌పోతున్నాంఅధికారుల నిర్ల‌క్ష్యంవ‌ల్లే దిగుబ‌డిపై ప్ర‌భావంప్ర‌జాప్ర‌తినిధులు, అధికారులు న‌ష్ట‌ప‌రిహారంపై దృష్టిపెట్టాలి ఎన్‌-3తో గోడువెళ్ల‌బోసుకున్న ద‌మ్మ‌పేట మండ‌లం.. గురువైగూడెం గిరిజ‌న రైతులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గురువైగూడెం గ్రామంలో ని ఫామ్ ఆయిల్ రైతులు తీవ్రంగా న‌ష్ట‌పోతున్నారు. నాశిరకం ఫామ్ ఆయిల్ మొక్క‌లు ఇవ్వ‌డం.. స‌రైన దిగుబ‌డి…

Read More

కూటమి ప్రభుత్వ ప్రధమ వార్షికోత్సవ కానుక

కరపత్రాన్ని ఆవిష్కరించిన సీపీఎం నేతలు_ కూటమి ప్రభుత్వ ప్రధమ వార్షికోత్సవ కానుక కూటమి ప్రభుత్వ ప్రధమ వార్షికోత్సవ కానుకగా పట్టణ ప్రజలపై అదనపు భారాలు మోపుతోందని సీపీఎం నేత మాదాల వెంకటేశ్వర్లు ఆరోపించారు. నెల్లూరులోని సీపీఎం కార్యాలయంలో “స్మార్ట్ మీటర్లు వద్దు” “కరెంట్ చార్జీలు తగ్గించాలని” అంటూ కర పత్రాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. విద్యుత్ స్మార్ట్ మీటర్లు బిగించి ప్రీపెయిడ్, పీక్ అవర్స్ లో అదనపు చార్జీల పేరుతో భారాలు మోపుతుందన్నారు. ఈ…

Read More