
కోవూరుకు కొత్త నీరు
మండలాధ్యక్షులను ప్రకటించిన ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి నియోజకవర్గంలో పార్టీ బలోపేతమే లక్ష్యం పాత,కొత్త వారిని సమన్వయం చేసుకుని.. కలసికట్టుగా పనిచేయాలని ఆదేశం కోవూరుకు కొత్త నీరు..! కోవూరు నియోకవర్గంలో టీడీపీ మండలాధ్యక్షులను ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ప్రకటించారు. పాత, కొత్త వారిని సమన్వయం చేసుకొని కలసికట్టుగా పని చేసి ప్రభుత్వానికి, పార్టీకి మంచి పేరు తీసుకురావాలని ఆమె కోరారు. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బలోపేతమే లక్ష్యంగా టీడీపీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి…