
పొదలకూరులో పోలీసు వారి చలివేంద్రం
తొలి రోజు మజ్జిగ పంపిణీ ప్రారంభించిన సీఐ శివరామకృష్ణారెడ్డి పొదలకూరులో పోలీసు వారి చలివేంద్రం.. వేసవి దృష్ట్యా పొదలకూరులో పోలీసు వారు మంచినీటి చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. చలివేంద్రాన్ని సీఐ శివరామకృష్ణారెడ్డి ప్రారంభించి…తొలి రోజు ప్రజలకు మజ్జిగ పంపిణీ చేశారు. :జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పొదలకూరులో పోలీసు వారు ఏర్పాటు చేసిన మంచినీటి చలివేంద్రాన్ని సీఐ శివరామకృష్ణారెడ్డి ప్రారంభించారు. తొలి రోజు ప్రయాణికులు, పాదచారులకు మజ్జిగ పంపిణీ చేశారు ఈ సందర్భంగా సిఐ శివరామకృష్ణారెడ్డి మాట్లాడుతూ…