ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం వద్దు

16వ డివిజన్లో పర్యటించిన వి.బి.ఆర్ – కార్పొరేటర్ వేనాటి శ్రీకాంత్ రెడ్డి తో స్థానిక సమస్యలపై చర్చ ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం వద్దు… నెల్లూరు నగరంలోని స్థానిక 16 వ డివిజన్ జగదీష్ నగర్ లో వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గురువారం పర్యటించారు. ఆ ప్రాంతంలో జరుగుతున్న రోడ్లు వెడల్పు, డ్రైన్ల విస్తరణ పనులను, ఖాళీ స్థలాలను ఆయన పరిశీలించారు. అనంతరం స్థానిక కార్పొరేటర్ వేనాటి శ్రీకాంత్ రెడ్డి నివాసానికి వెళ్లి ఆయనతో స్థానిక సమస్యలపై సుదీర్ఘంగా…

Read More

పలు దుకాణాల్లో కాలం చెల్లిన బీర్లు.

నిబంధనలు పాటించని మద్యం దుకాణాలపై చర్యలు తప్పవు ఆత్మకూరులో రాష్ట్ర ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ బృందం ఆకస్మిక తనిఖీలు పలు దుకాణాల్లో కాలం చెల్లిన బీర్లు… నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో… రాష్ట్ర ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ బృందం పర్యటించింది. మండలం, పట్టణంలోని… పలు మద్యం దుకాణాల్లో అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. పలు మద్యం దుకాణాలపై టాస్క్ ఫోర్స్ బృందం అధికారులకు ఫిర్యాదులు చేశారు. మద్యం దుకాణాలు నిబంధనలకు అనుగుణంగా ఏర్పాటు చేశాయా లేవా, కాలం…

Read More

విచారణకు హాజరైన ప్రసన్న..

ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో కొనసాగుతున్న విచారణ రూరల్ డీఎస్పీ కార్యాలయం వద్ద వైసీపీ శ్రేణులు విచారణకు హాజరైన ప్రసన్న… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ప్రసన్నపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ప్రసస్నకు విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో ఆయన శుక్రవారం ఉదయం నెల్లూరు డీఎస్పీ…

Read More

మాజీలను చుట్టేస్తున్న కేసులు..!

మైనింగ్ కేసులో ఇప్పటికే కాకాణి జైలు జీవితం_ _అనుచిత వ్యాఖ్యల కేసులో కోవూరు ప్రసన్న_ _మద్యం ముడుపులు కేసు చేరువుగా కావలి రామిరెడ్డి_ _తాజాగా మాజీ మంత్రి అనిల్‌, మాజీ డీసీఎంఎస్ ఛైర్మ‌న్ వీరి చ‌ల‌ప‌తి, మ‌రి కొంద‌రికి నోటీసులు_ _నెల్లూరు జిల్లా వైసిపిలో ఉక్కిరిబిక్కిరి_ మాజీలను చుట్టేస్తున్న కేసులు..! మైనింగ్ కేసులో ఇప్పటికే కాకాణి జైలు జీవితం అనుచిత వ్యాఖ్యల కేసులో కోవూరు ప్రసన్న మద్యం ముడుపులు కేసు చేరువుగా కావలి రామిరెడ్డి తాజాగా మాజీ…

Read More

మా ఊరిని స్మశానం చేయొద్దు

ప్రాణాలు తీసుకుంటాం_ _జీవనోపాధి కోల్పోతాం_ _వలసే గతి_ _భాస్కరపురం గ్రామస్తులు మా ఉరిని స్మశానం చేయొద్దు-ప్రాణాలు తీసుకుంటాం-జీవనోపాధి కోల్పోతాం-వలసే గతి-భాస్కరపురం గ్రామస్తులు.. నెల్లూరు జిల్లా , వరికుంటపాడు మండలం భాస్కరపురం పంచాయతీ జంగంరెడ్డి పల్లి గ్రామంలో మైనింగ్ లీజు అనుమతుల కొరకు ఏర్పాటు చేసిన ప్రజాసేకరణ కార్యక్రమంలో కందుకూరు సబ్ కలెక్టర్ పూజిత పాల్గొన్నారు. వరికుంటపాడు మండలం భాస్కరపురం పంచాయతీ జంగం రెడ్డి పల్లి గ్రామంలో మైనింగ్ లీజు అనుమతుల కొరకు ఏర్పాటు చేసిన ప్రజా సేకరణ…

Read More

ప్రజలను నమ్మించే గారడీ విద్య చంద్రబాబుకు తెలుసు

కుతంత్రాలు తెలియని జగన్_ _గొప్ప యోధుడు YSR_ _బాధ్యత లేని చంద్రబాబు_ _ఎమ్మెల్సీ మేరిగ మురళి_ ప్రజలను నమ్మించే గారడీ విద్య చంద్రబాబుకు తెలుసు-కుతంత్రాలు తెలియని జగన్-గొప్ప యోధుడు YSR-బాధ్యత లేని చంద్రబాబు-ఎమ్మెల్సీ మేరిగ మురళి వాకాడు లోని బాలకృష్ణ సేవా క్షేత్రంలో గురువారం బాబు షూరిటీ… మోసం గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు మేరిగ మురళీధర్ పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా,వాకాడు లోని బాలకృష్ణ సేవా క్షేత్రంలో గురువారం జరిగిన బాబు…

Read More

పరిశ్రమల ఏర్పాటుతోనే జిల్లా అభివృద్ధి

కలెక్టర్ ఆనంద్_ _పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం_ పరిశ్రమల ఏర్పాటుతోనే జిల్లా అభివృద్ధి..-కలెక్టర్ ఆనంద్-పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం పరిశ్రమలు ఏర్పాటుతో జిల్లా అభివృద్ధికి తోడ్పాటు అవుతుందని జిల్లా కలెక్టర్ ఆనంద్ అన్నారు. నెల్లూరు కలెక్టరేట్ లోని తిక్కన ప్రాంగణంలో జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ మీటింగ్ జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…. జిల్లాలో సింగిల్ డెస్క్ పోర్టల్ కింద 1700 దరఖాస్తులు రాగా…

Read More

ముస్లిం మైనార్టీల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి

ప్రధానమంత్రి 15 సూత్రాల కార్యక్రమంపై కలెక్టర్‌ సమీక్షా_ ముస్లిం మైనార్టీల అభివృద్ధి ప్రత్యేక దృష్టి-ప్రధానమంత్రి 15 సూత్రాల కార్యక్రమంపై కలెక్టర్‌ సమీక్షా ఆర్థికంగా వెనుకబడిన ముస్లిం మైనార్టీలకు 15శాతం తగ్గకుండా ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను అందించాలని జిల్లా కలెక్టర్‌ ఆనంద్‌ అధికారులను ఆదేశించారు. నెల్లూరు కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్‌ శంకరన్‌ వీసీ హాలులో ప్రధానమంత్రి 15 సూత్రాల కార్యక్రమంపై కలెక్టర్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయా శాఖల వారీగా ముస్లింమైనార్టీలకు అందించిన సంక్షేమ, అభివృద్ధి పథకాలపై చర్చించారు….

Read More

మైనింగ్ వల్ల పంటలు నాశనం అవుతాయి

భాస్కరపురం గ్రామస్తులు_ _తీవ్ర వ్యతిరేకత_ _అభిప్రాయాలు సేకరించిన_ _సబ్ కలెక్టర్ పూజిత_ మైనింగ్ వల్ల పంటలు నాశనం అవుతాయి-భాస్కరపురం గ్రామస్తులు-తీవ్ర వ్యతిరేకత-అభిప్రాయాలు సేకరించిన-సబ్ కలెక్టర్ పూజిత నెల్లూరు జిల్లా, వరికుంటపాడు మండలం, భాస్కరపురం గ్రామంలో మైనింగ్ అనుమతుల కోసం పర్యావరణ ప్రభావాలపై ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. ఈ సమావేశంలో కందుకూరు సబ్ కలెక్టర్ పూజిత పాల్గొన్నారు. మైనింగ్‌కి అనుమతుల కోసం ప్రజాభిప్రాయ సేకరణలో గ్రామస్తుల వ్యతిరేకత.నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం భాస్కరపురం గ్రామ శివారులోని సర్వే నెంబర్…

Read More

రైతు అభివృద్దే ధ్యేయంగా పనిచేయండి

ఉద్యోగులకు బోనస్_ _చైర్మన్ కి సన్మానం_ _రైతు అభివృద్దే ధ్యేయం_ _చైర్మన్ మెట్టుకూరు ధనంజయ_ రైతు అభివృద్దే ధ్యేయంగా పనిచేయండి-ఉద్యోగులకు బోనస్-చైర్మన్ కి సన్మానం-రైతు అభివృద్దే ధ్యేయంచైర్మన్ మెట్టుకూరు ధనంజయ రె నెల్లూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఎంప్లాయిస్ అందరికి 15 రోజుల వేతనాన్ని మంజూరు చేసిన సందర్భంగా…గురువారం ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బ్యాంకు చైర్మన్ మెట్టుకూరు ధనంజయ రెడ్డి ని సన్మానించారు. గత సంవత్సరం సంబంధించి బ్యాంకు లాభాల బాటలో నడిచినందున ఎంప్లాయిస్ అందరికి…

Read More