
పోలీస్ కస్టడీకి ఇవ్వాల్సిన అవసరమెందుకు..
కాకాణి న్యాయవాది ఉమామహేశ్వరరావు పోలీస్ కస్టడీకి ఇవ్వాల్సిన అవసరమెందుకు..
Your blog category
కాకాణి న్యాయవాది ఉమామహేశ్వరరావు పోలీస్ కస్టడీకి ఇవ్వాల్సిన అవసరమెందుకు..
నిబంధనలు అతిక్రమిస్తే కేసులు నమోదు టౌన్ డీఎస్పీ సింధుప్రియ సీరియస్ వార్నింగ్ సంతపేట బుజ్జమ్మరేవులో కార్డెన్ సెర్చ్ – సరైన పత్రాలు 45 వాహనాలు సీజ్ ఫ్లెక్సీ హోర్డింగ్ తొలగింపు ఓపెన్ డ్రింక్ చేస్తే…తాటతీస్తా సంతపేటలోని బుజ్జమ్మరేవు ప్రాంతంలో డీఎస్పీ సింధుప్రియ ఆధ్వర్యంలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 45 బైక్ లను స్వాధీనం చేసుకున్నారు. ఎవరైనా ఓపెన్ డ్రింకింగ్ చేస్తే తాటతీస్తానని డీఎస్పీ వార్నింగ్ ఇచ్చారు. జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ఆదేశాల…
చేతికి శస్త్ర చికిత్స గురించి అడిగి తెలుసుకున్న మాజీ మంత్రి అనిల్ ప్రసన్నని పరామర్శించిన అనిల్… వైసీపీ పీఏసీ సభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిని…మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఇటీవల చేతికి శస్త్ర చికిత్స చేయించుకున్న నల్లపరెడ్డిని నెల్లూరు డైకస్ రోడ్డులోని ఆయన నివాసంలో అనిల్ కలిసి పరామర్శించారు. ఆరోగ్య యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. తాజా రాజకీయ పరిస్థితులపై ఇరువురి నేతలు సుదీర్ఘగంగా చర్చించారు. కోవూరులో జరిగిన వెన్నుపోటు దినోత్సవ కార్యక్రమం…
ఎమ్మెల్యేకు మాజీ ఎమ్మెల్యే సూటి ప్రశ్న అమృత్ పథకం అక్రమాలపై విజిలెన్స్ విచారణ వేసే దమ్ముందా రూ.350 కోట్ల ఫిషింగ్ హార్బర్ పనుల్లో కావ్య కృష్ణారెడ్డి రెడ్డి నాకిచ్చిన కమీషన్ ఎంత..? మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు నువ్వెంత ఇచ్చావు… కావలిలో అమృత్ పథకం పనుల్లో అక్రమాలు జరుగాయన్న ఎమ్మెల్యే ఆరోపణలపై మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి స్పందించారు. గురువారం కావలిలోని తన నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అమృత్…
_నాయుడుపేటలో 13 ఏళ్లు అవుతున్నా పట్టించుకోని అధికారులు, నాయకులు నిరుపయోగంగానే ట్రామాకేర్_ ట్రామాకేర్ దిక్కెవరు…? తిరుపతి జిల్లా నాయుడుపేటలో నిరుపయోగంగా ఉన్న ట్రామాకేర్ సెంటర్ ను వినియోగంలోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు. రోడ్డు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించేలా కాంగ్రెస్ ప్రభుత్వ హాయాంలో రూ.65లక్షలతో దీనిని నిర్మించారు. మరో రూ.30లక్షలతో అంబులెన్స్ ఏర్పాటు చేశారు. ఇది ప్రారంభించి 13ఏళ్లు అవుతున్నా వినియోగంలోకి రాలేదు. ఎమ్మెల్యే విజయశ్రీ దృష్టిసారించాలని ప్రజలు కోరుతున్నారు.
మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి తమ నాయకుడు ప్రసన్నకుమార్రెడ్డిపై విమర్శలు తగదంటూ మండిపడ్డ వైసీపీ నాయకులు వెన్నుపోటు దినం చరిత్రలో నిలిచిపోతుందిమాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్రెడ్డితమ నాయకుడు ప్రసన్నకుమార్రెడ్డిపై విమర్శలు తగదంటూ మండిపడ్డ వైసీపీ నాయకులు కోవూరు మండలం వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారం జూన్ 4న వెన్నుపోటు దినం కార్యక్రమం…
బారాషాహిద్ దర్గాను పరిశీలించిన కోటంరెడ్డి గిరిధర్రెడ్డి ప్రార్థనల్లో పాల్గొనే భక్తులకు ఇబ్బందుల్లేకుండా ఏర్పాట్లను పక్కాగా చేయాలని ఆదేశం బక్రీదుకు పక్కా ఏర్పాట్లుబారాషాహిద్ దర్గాను పరిశీలించిన కోటంరెడ్డి గిరిధర్రెడ్డి ప్రార్థనల్లో పాల్గొనే భక్తులకు ఇబ్బందుల్లేకుండా ఏర్పాట్లను పక్కాగా చేయాలని ఆదేశం నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని బారాషాహీద్ దర్గాలో ఈ నెల 7వ తేదీన జరగనున్న బక్రీదు వేడుకలను పురస్కరించుకొని..టీడీపీ నేత కోటంరెడ్డ గిరిధర్రెడ్డి ఆయా ఏర్పాట్లపై నెల్లూరు నగర మునిసిపల్ కమిషనర్ వై.ఓ. నందన్ ఆధ్వర్యంలో సమీక్ష…
రామాయపట్నం పోర్టులో మొక్కలు నాటిన ఉద్యోగులు, సిబ్బంది మొక్కలు నాటిన నవయుగరామాయపట్నం పోర్టులో మొక్కలు నాటిన ఉద్యోగులు, సిబ్బంది ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నెల్లూరు జిల్లాలోని రామాయపట్నం పోర్టులో.. నవయుగ ఇంజనీరింగ్ ఆధ్వర్యంలో.. పోర్టు పరిధిలో పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. ఇంజనీర్లు, ఉద్యోగులు, సిబ్బంది మొక్కలు నాటి.. ప్రతిజ్ణ చేశారు. రామాయపట్నం పోర్ట పరిధిలో పెద్ద ఎత్తున మొక్కలు నాటి.. ఆ మొక్కలను పరిరక్షించేలా చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఏపీఎంబీ అధికారులు డీఈ…
ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి_ _కోవూరులో ప్రజా విజ్ఞప్తుల కార్యక్రమంలో వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే_ ప్రతీ ఒక్కరూ సోలార్ ని వినియోగించుకోవాలి కోవూరు పంచాయతీలో ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి సుడిగాలి పర్యటన జరిపారు. గ్రామంలోని ఇంటింటికెళ్లి ప్రజల్ని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆమె అధికారుల్ని ఆదేశించారు. ప్రతీ ఒక్కరూ సోలార్ ని వినియోగించుకొని…దాని ద్వారా ఉచితంగా విద్యుత్ ను పొందవచ్చని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా కోవూరు పంచాయతీలో ఆమె సుడిగాలి…
సర్వేపల్లి ప్రజలలో నాన్న పై ఉన్న అభిమానం కాకాణి మాకు నాయకుడేకాదు.. మార్గదర్శకి కూడా జగన్ మోహన్రెడ్డి ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్నారు కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది_ _మీడియా సమావేశంలోకాకాణి పూజిత ఆపితే.. ఆగేది కాదు..సర్వేపల్లి ప్రజలలో నాన్న పై ఉన్న అభిమానంకాకాణి మాకు నాయకుడేకాదు.. మార్గదర్శకి కూడాజగన్ మోహన్రెడ్డి ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్నారుకూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందిమీడియా సమావేశంలోకాకాణి పూజిత మా నాన్నని జైల్లో పెట్టినా, కార్యకర్తలు, నాయకులను ఇబ్బందులకు గురిచేసినా, కేసులు…