బార్ కు ..త్రిముఖ పోటీ..!

నెల్లూరు బార్ అసోసియేష‌న్ ఎన్నిక‌లు జూన్ 20న‌ – బ‌రిలోకి దిగిన మూడు ప్యాన‌ళ్లు నామినేష‌న్లు దాఖ‌లు చేసిన 39 మంది న్యాయ‌వాదులు ఇప్ప‌టికే సోష‌ల్ మీడియా వేదిక‌గా మొద‌లు పెట్టిన ప్ర‌చారం బార్ కు ..త్రిముఖ పోటీ..!నెల్లూరు బార్ అసోసియేష‌న్ ఎన్నిక‌లు జూన్ 20న‌బ‌రిలోకి దిగిన మూడు ప్యాన‌ళ్లునామినేష‌న్లు దాఖ‌లు చేసిన 39 మంది న్యాయ‌వాదులు ఇప్ప‌టికే సోష‌ల్ మీడియా వేదిక‌గా మొద‌లు పెట్టిన ప్ర‌చారం నెల్లూరు బార్ అసోసియేష‌న్ ఎన్నిక‌లు జూన్ 20వ తేదీ…

Read More

అమృత్ స్టేషన్ గా సూళ్లూరుపేట అభివృద్ధికి ప్రతీక..

ముఖ్యఅతిథిగా కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వర్చువల్ విధానంలో స్టేషన్ ను ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభం అమృత్ స్టేషన్ గా సూళ్లూరుపేట అభివృద్ధికి ప్రతీక.. సూళ్లూరుపేట రైల్వే స్టేషన్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే నెలవల విజయశ్రీలు పాల్గొన్నారు. అమృత భారత స్టేషన్ పథకంలో భాగంగా సుమారు రూ.15 కోట్ల వ్యయంతో ఆధునికీకరించిన సూళ్లూరుపేట రైల్వే స్టేషన్‌ను ప్రధానమంత్రి నరేంద్ర…

Read More

150 ఎకరాలకి సాగునీరు అందించేలా చర్యలు..

రైతులకి సూచించిన కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ డీవీసత్రం తల్లంపాడులో పీఎండీఎస్ సాగు చేసిన పొలాన్ని సందర్శించిన కలెక్టర్ 150 ఎకరాలకి సాగునీరు అందించేలా చర్యలు… తల్లంపాడులో పీఎండీఎస్ సాగు చేసిన పొలాన్ని వ్యవసాయ శాఖ అధికారులతో కలసి కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సందర్శించారు. రైతులు వేసిన పచ్చ రొట్టి పంటను పరిశీలించి… రైతు పొలంలో పచ్చ రొట్టి విత్తనాలను ఆయన రైతులతో కలసి పొలంలో వేశారు. తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండలం లోని తల్లంపాడు…

Read More

కనివిని ఎరుగని రీతిలో మహానాడు

కడపలో మహానాడు ఏర్పాట్లపై నేతల భేటీ కనివిని ఎరుగని రీతిలో మహానాడు…. కడపలో జరగనున్న ఏర్పాట్లపై నేతలు భేటీ అయ్యారు. మహానాడులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వసతులపై వారు సుదీర్ఘగంగా చర్చించారు. ఈనెల 27, 28, 29 తేదీల్లో కడపలో నిర్వహించనున్న మహానాడు ఏర్పాట్లపై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, సమన్వయ కమిటీ కోకన్వీనర్ పల్లా శ్రీనివాస్, కమిటీ సభ్యులు, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డి,…

Read More

టీడీపీ కార్యకర్తలకు అతి పెద్ద పండుగ..మహానాడు

తెలుగువారి ఆత్మగౌరవం కాపాడాలనే ఎన్టీఆర్ పార్టీ పెట్టారు – కాకినాడ మహానాడులో ఇన్చార్జి మంత్రి నారాయణ – జిల్లా మహానాడు కు హాజరైన ఎంపీలు, ఎమ్మెల్యే లు,ఎమ్మెల్సీ లు,ఇతర టీడీపీ నేతలు టీడీపీ కార్యకర్తలకు అతి పెద్ద పండుగ..మహానాడు కాకినాడలో తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో మంత్రి పొంగూరు నారాయణ పాల్గొన్నారు. ఎంపీలు, ఎమ్మెల్సీ, ఎమ్మెల్సేలు, టీడీపీ నేతలతో కలసి స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు….

Read More

నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను – మాలేపాటి

ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా మాలేపాటి సుబ్బానాయుడు బాధ్యతలు స్వీకరణ – ప్రమాణ స్వీకారం చేయించిన వ్యవసాయశాఖ మంత్రి అచ్చెంన్నాయుడు – వ్యవసాయ రాయితీ పనిముట్లు రైతులకు చేరువచేస్తానన్న మాలేపాటి నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను – మాలేపాటి ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా మాలేపాటి సుబ్బానాయుడు బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలో వ్యవసాయశాఖ మంత్రి అచ్చెంన్నాయుడు సమక్షంలో ప్రమాణస్వీకారం చేశారు. టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి…

Read More

పాత నేరస్తులపై నిఘా పెంచాలి

ప్రాపర్టీ నేరాలు జరగకుండా తగు చర్యలు చేపట్టాలి నవాబుపేట పోలీసుస్టేషన్ ను సందర్శించిన ఎస్పీ కృష్ణకాంత్ స్టేషన్లో పచ్చదనం పెంచాలని సిబ్బందికి సూచన పాత నేరస్తులపై నిఘా పెంచాలి… నవాబుపేట పోలీసుస్టేషన్ ని జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీసులు, సిబ్బందికి ఆయన పలు సూచనలు, సలహాలు చేశారు. పాత నేరస్తులపై నిఘా పెంచాలని ఆయన ఆదేశించారు. సమాజంలో చురుగ్గా వ్యవహరిస్తున్న రౌడీషీటర్ లు, సస్పెక్ట్ లు, పాత నేరస్తులపై నిఘా పెంచాలని జిల్లా…

Read More

సీబీఆర్ నుంచి సాగునీరు విడుదల

అన్నవరం అవుట్ పోల్స్ దగ్గర నీటిని విడుదల చేసిన సోమశిల ప్రాజెక్టు వైస్ చైర్మన్ ఫులిగుంట మధుమోహన్ రెడ్డి సోమశిల కావలి కాలువకు 8.7 టీ ఎంసీల నీటి కేటాయింపు ఆరుతడి పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలని రైతులకు సూచన సీబీఆర్ నుంచి సాగునీరు విడుదల సోమశిల ప్రాజెక్టు వైస్ చైర్మన్ ఫులిగుంట మధుమోహన్ రెడ్డి చేతుల మీదుగా చినక్రాక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ సీబీఆర్ దిగువ భాగానికి సాగునీటిని విడుదల చేశారు. ఆరుతడి పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన…

Read More

ఆక్రమణలో దొరువు

ఇందుకూరుపేటలో రెచ్చిపోతున్న భూకబ్జాదారులు కబ్జాదారుల నుంచి దొరువుని కాపాడాలంటున్న గ్రామస్థులు ఆక్రమణలో దొరువు…. డేవిస్పేటలోని దొరువుని కొందరు భూ కబ్జాదారులు ఆక్రమించేస్తున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించిన ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గ ఇందుకూరుపేట మండలం కొత్తూరు గ్రామంలోని డేవిస్ పేట సమీపంలో ఉన్న దొరువును అదే గ్రామానికి చెందిన భూ కబ్జాదారులు ఆక్రమిస్తున్నారని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు..ఈ సందర్భంగా గ్రామస్తులు మీడియాతో మాట్లాడుతూ…దొరువు సమీపంలో ఉన్న…

Read More

జూరులుపాడులో పర్యటించిన తెలంగాణా ఉపముఖ్యమంత్రి సతీమణి నందిత దేవి

ఆమెకి పలు సమస్యలను తెలియజేసిన గ్రామస్థులు, కార్యకర్తలు సపోర్టింగ్ – నిన్న రాత్రి వేసి ఉన్నాయి. జూరులుపాడులో పర్యటించినతెలంగాణా ఉపముఖ్యమంత్రి సతీమణి నందిత దేవి జూలూరుపాడులో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సతీమణి నందిత దేవి పర్యటించారు. ఆమెకి ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు సమస్యలను తెలియజేశారు. తెలంగా రాష్ట్ర ఉపముఖ్యమంత్రి సతీమణి నందిత దేవి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా ఆమె భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడుకు చేరుకున్నారు. నందిద దేవికి కాంగ్రెస్…

Read More