
రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది
కార్యకర్తలందరూ సమన్వయం పాటించాలి మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది
Your blog category
కార్యకర్తలందరూ సమన్వయం పాటించాలి మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది
మాజీ మంత్రి కాకాణి అరెస్ట్ బాధాకరం మీడియా సమావేశంలో వైసీపీ సిటీ ఇన్చార్జి పర్వతరెడ్డి అత్యంత బాధాకరమైన రోజు… మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ అత్యంత బాధాకరమైన రోజని వైసీపీ సిటీ ఇన్చార్జి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం మైనింగ్ కేసులో ఆరోపణలో కాకాణి అరెస్ట్ చేయడం సరికాదన్నారు. పోలీసులు అరెస్ట్ చేశామని చెబుతున్నారే కానీ…అయితే ఆయన్ని ఎక్కడకి తీసుకెళ్లారని స్పష్టత ఇవ్వకపోవడం ఏమిటని ప్రశ్నించారు. కాకాణి పట్ల…
మీడియా సమావేశంలో మాజీ మంత్రి అనిల్కుమార్ యాదవ్ నెల్లూరులోని వైసీపీ జిల్లా పార్టీ కార్యాలయంకు చేరుకుంటున్న నేతలు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి, రూరల్ ఇన్ఛార్జి ఆనం గోవర్థన్రెడ్డికి అండగా ఉంటాంమీడియా సమావేశంలో మాజీ మంత్రి అనిల్కుమార్ యాదవ్నెల్లూరులోని వైసీపీ జిల్లా పార్టీ కార్యాలయంకు చేరుకుంటున్న నేతలు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి, రూరల్ ఇన్ఛార్జి ఆనం మాజీ మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డి అరెస్టుతో జిల్లా వైసీపీలో కలకలం రేగుతోంది. ఈవిషయం తెలిసిన వెంటనే నెల్లూరు డైకాస్రోడ్డులోని వైసీపీ కార్యాలయంకు జిల్లా వైసీపీ…
వైసీపీ ఆఫీసుకు చేరుకుంటున్న నేతలు మాజీ మంత్రి అనిల్, మాజీ ఎమ్మెల్యే కిలివేటి, నేతలు కాకాణి అరెస్టుపై వైసీపీ వ్యూహం ఏంటీ..?వైసీపీ ఆఫీసుకు చేరుకుంటున్న నేతలుమాజీ మంత్రి అనిల్, మాజీ ఎమ్మెల్యే కిలివేటి, నేతలు రుస్తుం మైనింగ్ వ్యవహారంలో మాజీ మంత్రి, జిల్లా వైసీపీ అధ్యక్షుడు కాకాణి గోవర్థన్రెడ్డిని కేరళలో అరెస్టు చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. ఈ రాత్రికి కాకాణిని కేరళ నుంచి నెల్లూరుకు తీసుకొస్తుండటంతో.. ఆయన్ను అరెస్టు చూపితే.. కోర్టుకు తరలిస్తే.. రిమాండ్ విధిస్తే…..
వైభవంగా సీఎం చంద్రబాబు, లోకేష్ దంపతులచే సొంతింటి గృహప్రవేశం పెద్ద ఎత్తున హాజరైన రాజకీయ నేతలు, కార్యకర్తలు అభిమానులు, కుప్పం నియోజకవర్గ ప్రజలు కుప్పంలో.. సీఎం సొంత ఇల్లువైభవంగా సీఎం చంద్రబాబు, లోకేష్ దంపతులచే సొంతింటి గృహప్రవేశంపెద్ద ఎత్తున హాజరైన రాజకీయ నేతలు, కార్యకర్తలు, అభిమానులు, కుప్పం నియోజకవర్గ ప్రజలు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుప్పం నియోజక వర్గం.. శాంతిపురం మండలం కడపల్లి పంచాయతి.. శివ పురం వద్ద నూతనంగా నిర్మించిన సొంతింటి గృహప్రవేశం…
మంత్రి నారాయణ కుమార్తె షరణి, ఎమ్మెల్యే కోటంరెడ్డి సతీమణి సుజిత ముక్కాల ద్వారకనాధ్ మిత్రమండలి వారి ఆధ్వర్యంలో ఘనంగా తల్లికి వందనం ప్రపంచంలోకెల్లా తీయనైన పదం అమ్మ టీడీపీ నేత ముక్కాల ద్వారకాథ్ ఆధ్వర్యంలో తల్లికి వందనం కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మంత్రి పొంగూరు నారాయణ కుమార్తె షరణి, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి సతీమణి కోటంరెడ్డి సుజితలు పాల్గొన్నారు. ఇంత గొప్ప కార్యక్రమంలో తాము పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రపంచంలోకెల్లా తీయనైన…
వీడిన షఫీ హత్య కేసు మిస్టరీ – హత్య కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి ఏడుగురు నిందితులు అరెస్ట్ వివరాలు వెల్లడించిన ఆత్మకూరు డీఎస్పీ వేణుగోపాల్ ప్రేమించిన అమ్మాయి దక్కదనే…కక్షతోనే హత్య రాపూరులో జరిగిన కూలింగ్ షాప్ యజమాని షఫీ హత్య కేసుని పోలీసులు చేధించారని ఆత్మకూరు డీఎస్పీ వేణుగోపాల్ తెలిపారు. ఈ మేరకు ఆయన రాపూరు సీఐ కార్యాలయంలో నిందితుల్ని మీడియా ఎదుట హాజరుపరచి హత్య కేసు వివరాలను వెల్లడించారు. ఈనెల 16 వ తేదీన…
రోడ్డుప్రమాదంలో మృతిచెందిన వైసీసీపీ నాయకులు ఫిరంగి బాబురావు కొడుకు కిరణ్కుమార్కు తీవ్రగాయాలు నెల్లూరు మెడికవర్లో చికిత్స పొందుతున్న కిరణ్ను పరామర్శించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన చంద్రశేఖర్రెడ్డి అధైర్యపడొద్దు.. పార్టీ అండగా ఉంటుందిరోడ్డుప్రమాదంలో మృతిచెందిన వైసీసీపీ నాయకులు ఫిరంగి బాబురావుకొడుకు కిరణ్కుమార్కు తీవ్రగాయాలునెల్లూరు మెడికవర్లో చికిత్స పొందుతున్న కిరణ్ను పరామర్శించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన చంద్రశేఖర్రెడ్డి ఈ తెల్లవారుజామున నెల్లూరు జిల్లా నార్త్ రాజుపాలెం హైవేపై బస్సును లారీ డీకొట్టడంతో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో…
అగ్రిగోల్డ్ ఆస్తుల విలువపై చేస్తున్న సర్వే కాలయాపన కాకుండా చూడాలి కావలిలో అగ్రిగోల్డ్ కస్టమర్స్, ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సమావేశం ప్రభుత్వానికి పలు సూచనలు చేసిన అసోసియేషన్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి తిరుపతి రావు అగ్రిగోల్డ్ కేసును ప్రత్యేక కేసుగా చూడాలి… వలిలో అగ్రిగోల్డ్ కస్టమర్స్, ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సమావేశం జరిగింది. సమావేశంలో అసోసియేషన్ నేతలు ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు. అగ్రిగోల్డ్ కేసును ప్రత్యేక కేసుగా చూడాలని వారు కోరారు. కోర్టుల్లో ఉన్న వేల కేసుల్లో…
బీజేపీ నేత మొగరాల సురేష్ నెల్లూరురూరల్ వేదాయపాళెంలో ఘనంగా తిరంగా యాత్ర భారత్ సత్తా ఏంటో పాకిస్తాన్ కి తెలిసింది… ఆపరేషన్ సింధూర్ విజయవంతం సందర్భంగా…నెల్లూరు రూరల్ వేదాయపాళెంలో బీజేపీ నేత మోగరాల సురేష్ ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు స్వచ్ఛంధంగా పాల్గొని జాతీయ జెండాలు చేతపట్టి.. భారత్ మాతాకీ జై నినాదాలు చేశారు. గంటల వ్యవధిలో పాకిస్తాన్ పై చేసిన దాడులతో….భారత్ అంటే ఏంటో ప్రపంచానికి తెలిసిందని బీజేపీ నేత,…