
ఓజిలిలో ఘనంగా పంద్రాగస్ట్ వేడుకలు
తిరుపతి జిల్లా ఓజిలి మండలంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో పంద్రాగస్టు వేడుకుల అధికారులు, ప్రజాప్రతినిధులు ఘనంగా నిర్వహించారు. విద్యార్ధులు దేశభక్తి గీతాలు అలపించారు.స్వాతంత్య్ర పోరాట అమరవీరులు త్యాగాలు, పోరాటాలను చిన్నారులు, విద్యార్థులకు ప్రజాప్రతినిధులు వివరించారు. 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో ఎమ్మార్వో పద్మావతి, ఎంపీడీఓ రజనీకాంత్, ఎంఈఓ శైలజా,ఎంపీపీ గడ్డం అరణమ్మ,ముమ్మడి సుబ్బారావులు పాల్గొని జెండా వందనం చేశారు.