
దుత్తలూరులో మువ్వెన్నెల జెండా రెపరెపలు
మండలంలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు దుత్తలూరు మండలంలోని పలు కార్యాలయాలలో 78 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా రెవెన్యూ కార్యాలయంలో తహశీల్దారు వై నాగరాజు, ఎంపీపీ చేజర్ల జయంత్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఎగురవేసి గౌరవ వందనం చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ నాగరాజు మాట్లాడుతూ.. భావి భారత పౌరులుగా పాఠశాల స్థాయి నుండి విద్యార్ధులు దేశ భ క్తిని పెంపొందించుకోవాలని ఆయన తెలియజేసారు. ఎరుకొల్లు పాఠశాల, ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ…