
రూ.15కే మూడు పూటలా కడుపు నిండా భోజనం
నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 32వ డివిజన్ డైకస్ రోడ్డు సెంటర్లో…అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్రెడ్డి ముఖ్య అతిధిగా విచ్చేశారు. ముందుగా డివిజన్ లోని కూటమి నాయకులు, కార్యకర్తలు గిరిధర్రెడ్డి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు ఈశ్వరయ్య, డివిజన్ క్లస్టర్ ఇంచార్జీ మన్నెం పెంచల నాయుడులతో కలిసి ఆయన అన్న క్యాంటీన్ను ప్రారంభించారు. నిరుపేదలు, కూటమి నాయకులతో కలిసి గిరిధర్రెడ్డి అల్పాహారం…