యోగి నారాయ‌ణ విగ్ర‌హ ప్ర‌తిష్ఠ శుభ‌ప‌రిణామం

చిత్తూరు జిల్లా కుప్పం పట్టణ పరిధిలోని చెరువు కట్ట వద్ద కైవారం ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న శ్రీ సద్గురు యోగి నారాయణ విగ్రహ ప్రతిష్టకు భూమి పూజ కార్యక్రమం వైభ‌వంగా జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ చేతుల మీదుగా భూమి పూజ చేశారు. ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం మాట్లాడుతూ…. కుప్పంలో శ్రీ యోగి నారాయణ విగ్రహన్ని కైవారం ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతిష్టించడం శుభపరిణామం అన్నారు. తెలుగుదేశం పార్టీ…

Read More

డెత్ స‌ర్టిఫికేట్ కావాలా..?నా కోరిక తీర్చు.. !!

తండ్రి డెత్ స‌ర్టిఫికేట్ కోసం ఓ గిరిజ‌న మ‌హిళ ఆరు నెల‌లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా.. కాళ్లావేళ్లా ప‌డి వేడుకుంటున్నా.. మంజూరు చేయ‌కుండా.. ఏదో ఒక కొర్రి పెడుతూ.. చివ‌ర‌కు డెత్ స‌ర్టిఫికేట్ కావాలంటే.. వీడియో కాల్ చేయాలి.. అన్నీ చూపించాలి.. నా ద‌గ్గ‌ర‌కు రావాలి.. డ‌బ‌ల్ బెడ్రూం ఉంది.. కోరిక తీర్చు.. నీ ప‌ని చేసి పెడ‌తానంటూ ఓ పంచాయ‌తీ సెక్ర‌ట‌రీ లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డుతున్న వైనం ఇది.. అత‌డి విక్రుత చేష్ట‌ల‌కు.. లోలోన బాధ‌ప‌డుతూ…..

Read More

పోర్ట్ వ్య‌ర్ధాల‌తో విష‌పూరితంగా చెరువు…

తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం కడివేడు గ్రామం చెరువును విషపూరితం చేస్తున్న పోర్టు వ్యర్ధాలను అరికట్టాలని కోరుతూ… ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం గూడూరు కమిటి, సీపీఎం, సీఐటీయూ ఆద్వర్యంలో గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు… కొందరు అక్రమార్కులు సంపాదనే ధ్యేయంగా పోర్టు నుండి విషపూరిత దుర్గంధమైన వ్యర్థాలను భారీ ఎత్తున డ్రమ్ముల్లో తీసుకువచ్చి కడివేడు చెరువు వద్ద పడవేస్తున్నారని , దీంతో చెరువు జలాలు విషతుల్యంగా మారుతున్నాయని అన్నారు…చెరువులో చేపలు, పశువులు…

Read More

ఏపీఎఫ్‌డీసీ ఎల్అండ్ఈ నూత‌న రాష్ట్ర క‌మిటీ ఎన్నిక‌

నెల్లూరు న‌గ‌రంలోని ఏఐటీయూసీ కార్యాల‌యంలో… ఆంధ్ర‌ప్ర‌దేశ్ అట‌వీ అభివృద్ధి కార్పొరేష‌న్ లేబ‌ర్ అండ్ ఎంప్లాయిస్ యూనియ‌న్ కార్మికుల రాష్ట్ర జ‌న‌ర‌ల్ బాడీ స‌మావేశం జ‌రిగింది. ఈ స‌మావేశంలో ఏపీఎఫ్‌డీసీ ఎల్అండ్ఈ నూత‌న రాష్ట్ర క‌మిటీ ఎన్నిక జ‌రిగింది. రాష్ట్ర గౌర‌వాధ్య‌క్షులుగా శంక‌ర్ కిషోర్‌, రాష్ట్ర అధ్య‌క్షులుగా దామా అంక‌య్య‌ల‌తోపాటు రాష్ట్ర ఉపాధ్యులు, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, కోశాధికారి, క‌మిటీ స‌భ్యుల‌ను ఎన్నుకున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిధులుగా ఏఐటీయూసీ జిల్లా ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శంక‌ర్ కిషోర్‌, సీపీఐ మాజీ…

Read More

బిర‌ద‌వాడ స్మ‌శాన‌వాటిక‌లో క్లీన్ అండ్ గ్రీన్ ప‌నులు

తిరుప‌తి జిల్లా నాయుడుపేట‌లోని బిర‌ద‌వాడ హ‌రిజ‌న‌వాడ‌లోని స్మ‌శాన‌వాటిలో క్లీన్ అండ్ గ్రీన్ కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టారు. సూళ్లూరుపేట ఎమ్మెల్యే విజ‌య‌శ్రీ దృష్టికి హ‌రిజ‌న‌వాడ‌లోని స్మ‌శాన‌వాటిక‌లో నెల‌కొన్న దుస్థితిని 5వ డివిజ‌న్ ఇన్‌చార్జ్ ప‌న‌బాక గంగ‌రాజు తెలియ‌జేశారు. దీంతో స్పందించిన ఎమ్మెల్యే నెల‌వ‌ల మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్‌ను క్లీన్ అండ్ గ్రీన్ కార్య‌క్ర‌మం చేప‌ట్టాల‌ని ఆదేశించారు. ఈ క్ర‌మంలో 5వ డివిజ‌న్ ఇన్‌చార్జ్ ప‌న‌బాక గంగ‌రాజు ఆధ్వ‌ర్యంలో హ‌రిజ‌న‌వాడ‌లోని స్మ‌శాన‌వాటిక‌లో పేరుకుపోయి ఉన్న చెట్ల‌ను తొల‌గించి ప‌రిశుభ్ర‌త చేప‌ట్టారు. దీంతో బిర‌ద‌వాడ…

Read More

ప్రైవేట్‌బ‌స్‌లో అస‌లేం జ‌రిగింది?

నెల్లూరు జిల్లా ఆత్మ‌కూరు ప‌ట్ట‌ణం ముస్తాపురం గ్రామానికి చెందిన రమేష్ ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు లో క్లీనర్ గా పని చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో అక్టోబర్ 31వ తేదీన ఇంటి నుంచి బయలుదేరి 1వ తేదీన హైదరాబాద్ కు చేరుకున్నాడు. సాయంత్రం హైదరాబాద్ నుంచి ఏఎస్ పేట కు వస్తున్న బస్ క్లీనర్ బస్సులో ప్రయాణిస్తున్న గడ్డం రమేష్ మార్గమధ్యలో మృతి చెందాడని కుటుంబ సభ్యులకు బస్సు సిబ్బంది సమాచారం అందించారు. దీంతో కుటుంబ…

Read More

మైపాడు సముద్ర తీరంలో కార్తీక శోభ…

నెల్లూరు జిల్లా కోవూరు నియోజ‌క‌వ‌ర్గం ఇందుకూరుపేట మండ‌లంలోని మైపాడు స‌ముద్ర తీరంలో కార్తీక మాసం శోభ సంత‌రించుకుంది. భ‌క్తులు విశేషంగా త‌ర‌లి వ‌చ్చి…స‌ముద్ర స్నానాలు ఆచ‌రించి కార్తీక దీపాలు వెలిగించి త‌మ మొక్కులు తీర్చుకున్నారు. ప్ర‌త్యేకంగా స‌ముద్ర తీరాన ఇసుకతో శివ లింగాల ప్ర‌తిమ‌ను ఏర్పాటు చేసుకొని ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. బీచ్ వ‌ద్ద ఉన్న శివాల‌యాన్ని ద‌ర్శించుకొని పాలాభిషేకాలు చేశారు. భ‌క్తులు, యాత్రికులు విశేషంగా త‌ర‌లి రావ‌డంతో మైపాడు స‌ముద్ర తీరం సందడిగా మారింది. కార్తీక…

Read More

కోవూరులో వైభ‌వంగా కార్తీక మాసం

తొలి సోమ‌వార సంద‌ర్భంగా స్వామి, అమ్మ‌వార్ల‌కు విశేష పూజ‌లు నెల్లూరు జిల్లా కోవూరు పంచాయతీ గాంధీ బొమ్మ సెంటర్ వద్ద వెలసిఉన్న శ్రీ కామాక్షి సమేత మల్లికార్జునస్వామి దేవస్థానంలో కార్తీక మాసం పూజ‌లు వైభ‌వంగా జ‌రుగుతున్నాయి. కార్తీకమాసం మొదటి సోమవారం సందర్భంగా దేవదేవేరులకు విశేష పూజలు అభిషేకాలు ఘనంగా నిర్వహించారు. మండల పరిధిలోని భక్తులు విశేష సంఖ్యలో విచ్చేసి ఆల‌య ప్రాంగ‌ణంలోని ధ్వ‌జ‌స్తంభం వ‌ద్ద‌ దీపాలు వెలిగించి ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. స్వామి, అమ్మ‌వార్ల‌ను ద‌ర్శించి తీర్ధ…

Read More

సంగంలో వైభ‌వంగా తొలి కార్తీక సోమ‌వారం

నెల్లూరు జిల్లా కార్తీక మాసం తొలి సోమవారం సందర్భంగా సంగంలోని శ్రీ కామాక్షి దేవి సమేత సంగమేశ్వర స్వామి ఆలయంలో భక్తులు కార్తీక దీపాలు వెలిగించారు . భక్తులు వేకువ జామునే ఆలయానికి వచ్చి కార్తీక దీపాలు వెలిగించి పూజలు నిర్వహించారు. భక్తులు అనంతరం స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

Read More

విద్య‌కు పెద్ద‌పీఠ వేసిన కూట‌మిప్ర‌భుత్వం

పేద విద్యార్థుల ఉజ్వ‌ల భ‌విష్య‌త్‌కు టీడీపీ ప్ర‌భుత్వం పెద్ద‌పీఠ వేస్తుంద‌ని రాష్ట్ర పుర‌పాల‌క ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ మంత్రి డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ తెలియ‌జేశారు. నెల్లూరులోని బ‌లిజ భ‌వ‌న్‌లో డాక్ట‌ర్ పోక‌ల ర‌వి స‌హ‌కారంతో బ‌లిజ మెరిట్ విద్యార్థుల‌కు పుర‌స్కారాలు అంద‌జేసే కార్య‌క్ర‌మంలో మంత్రి ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ముందుగా జ్యోతి ప్రజ్వ‌ళ‌న చేసి సభను మంత్రి ప్రారంభించారు. అనంతరం మంత్రి నారాయణను బ‌లిజ సంఘం నేత‌లు గజమాల, శలవాలతో ఘ‌నంగా స‌త్క‌రించారు. అక్క‌డికి విచ్చేసిన విద్యార్థుల‌తో మంత్రి నారాయ‌ణ…

Read More