దీపం – 2 ప‌థ‌కంపై అపోహ‌లొద్దు…

గ్యాస్ కనెక్షన్ గల ప్రతి ఒక్కరూ తప్పని సరిగా ఈ కె వై సి చేయించుకోవాలని జాయింట్ కలెక్టర్ కొల్లా బత్తుల కార్తీక్ అన్నారు. KYC చేయకపోతే దీపం – 2 పధకానికి అనర్హులు అవుతారనేది కేవలం అపోహ మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా నెల్లూరులోని ఆయ‌న కార్యాల‌యంలో మీడియా స‌మావేశం నిర్వ‌హించి మాట్లాడారు. గ్యాస్ కనెక్షన్ గల వారు ఈ కె వై సి చేయకపోతే దీపం – 2 పధకానికి అనర్హులు అవుతారనేది…

Read More

కోసుకుపోయిన రోడ్డు మార్జిన్‌…

గ‌త ఏడాది కురిసిన భారీ వ‌ర్షాల‌కు…ఓ వాగు ఉధృతి కార‌ణంగా…తిరుప‌తి జిల్లా వెంక‌ట‌గిరి నియోజ‌క‌వ‌ర్గం బాలాయపల్లి మండలం పరిధిలోని జయంపు హస్తకావేరి రోడ్డు కోసుకుపోయింది. నిత్యం ఆ ర‌హ‌దారి వైపు ప్ర‌యాణించే ప్ర‌యాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏ మాత్రం ఆద‌రిస్తే…అంతే సంగ‌తు అన్న చందాన మారింది ఈ ర‌హ‌దారి. ఇప్ప‌టికే ప‌లువురు వాహ‌న‌దారులు ప్ర‌మాదాల‌కు గురైన గాయాల పాలైన ఘ‌ట‌న‌లు ఉన్నాయి. ఈ ర‌హ‌దారి కోత‌కు గురై ఏడాది అయినా…సంబంధించిత అధికారులు ప‌ట్టించుకోక‌పోవ‌డం అటు వాహ‌న‌దారులు,…

Read More

ఒకే ప్ర‌మాదం… మూడు వాహ‌నాలు ధ్వంసం

తిరుప‌తి జిల్లా పెళ్ల‌కూరు మండ‌లం త‌ల్వాయిపాడు గ్రామ స‌మీపంలోని జాతీయ ర‌హ‌దారిపై రోడ్డు ప్ర‌మాదం చోటుచేసుకుంది. ఈ ప్ర‌మాదంలో మూడు కార్లు ధ్వంసం కాగా ఇద్ద‌రు వ్య‌క్తుల‌కు గాయాల‌య్యాయి. నాయుడుపేట వైపు వ‌స్తున్న టిప్ప‌ర్‌ను… శ్రీ‌కాళ‌హ‌స్తి నుంచి నాయుడుపేట వ‌స్తున్న కారు వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో కారు ధ్వంస‌మై అందులోని వారికి గాయాల‌య్యాయి. ఈ క్ర‌మంలో ట్రాఫిక్ స్తంభించ‌గా వెనుక నుంచి వ‌స్తున్న మ‌రో కారు ఆగి ఉన్న వాహ‌నాల‌ను ఢీకొట్టింది. అదేవిధంగా ఆగి ఉన్న…

Read More

సంగంలో లేగ దూడ‌ల అందాల ప్ర‌ద‌ర్శ‌న‌

నెల్లూరు జిల్లా సంగం మండలం మర్రిపాడు పశు వైద్యశాలలో వెటర్నరీ డాక్టర్ సుజని మెగా పశు వైద్య శిబిరం, లేగ దూడల అందాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జాయింట్ డైరెక్టర్ రమేష్ నాయక్, డి ఎల్ డి ఓ చైర్మన్ సోమయ్య పాల్గొని మెగా పశు వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. లేగ దూడల అందాల ప్రదర్శనను పరిశీలించారు. పలు లేగ దూడలకు,గొర్రెలకు వ్యాక్సిన్ వేశారు.ఈ సందర్భంగా పెయ్య దూడల పెంపకంపై రైతులకు పలు…

Read More

సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి…

అధికారులు తమ విధులను సక్రమంగా నిర్వర్తిస్తూ, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఎంపీపీ చింతంరెడ్డి పద్మావతి సూచించారు. నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపిపి చింతంరెడ్డి పద్మావతి అధ్యక్షతన సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి నిర్వహించే మండల సర్వసభ్య సమావేశం సాదాసీదాగా సాగింది. గ్రామాలలో నెలకొన్న సమస్యలు, అభివృద్ధిపై సర్పంచులు,ఎంపిటిసిలు తమ సమస్యలను సభ దృష్టికి తీసుకువచ్చారు. వివిధ శాఖల అధికారులు,ప్రజా ప్రతినిధులు ప్రగతి నివేదికను…

Read More

క‌మిష‌న‌ర్ గారు…ప్ర‌జా స‌మ‌స్య‌ల్ని ప‌రిష్క‌రించండి

నెల్లూరు న‌గ‌రంలోని ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని…క‌మిష‌న‌ర్ సూర్య‌తేజ‌ని ఎమ్మెల్సీ, వైసీపీ న‌గ‌ర నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జి ప‌ర్వ‌త‌రెడ్డి చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి కోరారు. అభివృద్ధి, పెండింగ్ ప‌నుల విష‌యాల‌ను త్వ‌రిత‌గ‌తిన పూర్తి చేయాల‌ని…ఆయ‌న వైసీపీ కార్పొరేట‌ర్ల‌తో క‌లిసి కార్పొరేష‌న్ కార్యాల‌యంలో క‌మిష‌న‌ర్‌ను క‌లిసి విన‌తి ప‌త్రం అంద‌చేశారు. జాఫర్ సాహెబ్ కెనాల్, సర్వేపల్లి కెనాల్ రివీట్ మెంట్ వాల్ ఎత్తు తక్కువగా ఉండటం వల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయ‌ని చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి తెలిపారు. అక్కడ గోడ ఎత్తు పెంచడం కానీ… లేదా…

Read More

రాపూరులో కెమిక‌ల్ బ్లాస్టింగ్‌

వేస్ట్ మేనేజ్ మెంట్ ప్యాక్ట‌రీలో భారీ అగ్ని ప్ర‌మాదం జ‌రిగిన ఘ‌ట‌న‌… ఉమ్మ‌డి నెల్లూరు రాపూరు మండ‌లంలో చోటు చేసుకుంది. రావిగుంట‌ప‌ల్లిలోని వేస్ట్ మేనేజ్ మెంట్ ఫ్యాక్ట‌రీలో…కెమిక‌ల్ బ్లాస్టింగ్ జ‌ర‌గ‌డంతో… ద‌ట్ట‌మైన న‌ల్ల‌టి పొగ‌ల‌తోపాటు…పెద్ద ఎత్తున మంట‌లు ఎగ‌సి ప‌డుతున్నాయి. డంపింగ్ యార్డులో ప్ర‌మాదం జ‌రిగింద‌ని ప‌లువురు అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు. వాహ‌నాల్లో నుంచి డ్రైవ‌ర్లు దూసుకేసిన‌ట్లు స‌మాచారం. స‌మాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకొని… మంట‌ల‌ను ఆర్పేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అయినా మంట‌లు…

Read More

ఆత్మ‌కూరు బ‌స్టాండ్ అండ‌ర్ బ్రిడ్జిలో డ్రైనేజీ నీళ్లు

నెల్లూరు న‌గ‌రం ఆత్మ‌కూరు బ‌స్టాండ్ అండ‌ర్ బ్రిడ్జి వ‌ద్ద‌…భారీగా డ్రైనేజీ నీళ్లు చేరాయి. దీంతో అటుగా ప్ర‌యాణించే వాహ‌న‌దారులు, పాద‌చారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డ్రైనేజీ నీళ్లు కావ‌డంతో భ‌య‌క‌రంగా దుర్వాస‌న వెద‌జ‌ల్లుతోంది. అటు వెళ్ల‌లేక ప్ర‌జ‌లు నర‌క‌యాత‌న ప‌డుతున్నారు. సాధార‌ణంగా చిన్న‌పాటి వ‌ర్షం కురిస్తేనే అండ‌ర్ బ్రిడ్జి స‌ముద్రాన్ని త‌ల‌పిస్తోంది. ప్ర‌జ‌లు ఇబ్బంది ప‌డుతున్నా… సంబంధిత కార్పొరేష‌న్ అధికారులు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని వాహ‌న‌దారులు వాపోతున్నారు. వెంట‌నే కార్పొరేష‌న్ అధికారులు స్పందించి…అండ‌ర్ బ్రిడ్జి వ‌ద్ద నిల్వ ఉన్న…

Read More

వింజ‌మూరులో పశుగణన సర్వే ప్రారంభం

ప‌శువుల సంఖ్య‌, రైతువారి డేటా సేక‌ర‌ణ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు మేరకు 21 వ అఖిల భారత పశుగణన కార్యక్రమం ప్రారంభించినట్లు వింజమూరు ఏరియా పశువైద్యాధికారి డాక్టర్. రఘునాధ్ రెడ్డి వెల్లడించారు. మండలంలోని ఉండే పశువులు సంఖ్యను, రైతువారి డేటా సమీకరించి ప్రతి గ్రామంలో ఎన్ని పశువులు, మేకలు, గొర్రెలు, కోళ్ళు, ఉన్నాయో తెలుసుకునేందుకు ఈ సర్వే చేపడుతున్నట్లు ఆయన తెలియజేశారు. ఈ సర్వే వలన నిర్ధిష్ట ప్రణాళికలు రూపొందించి కులాలు వారీగా కేంద్ర, రాష్ట్ర…

Read More

అగ్ని ప్ర‌మాద‌మా..? ఆక‌తాయిల ప‌నా…?

నెల్లూరు న‌గ‌రంలోని డీఎంహెచ్‌వో కార్యాల‌య ప్రాంగ‌ణంలో…అగ్ని ప్ర‌మాదం సంభ‌వించింది. దోమల మందు, దోమలకు కాలువల్లో వేసే మడ్డి ఆయిల్ నిలువ ఉంచే పాత‌ బిల్డింగ్ లో అగ్ని ప్రమాదం జ‌రిగింది. దీంతో భ‌వ‌నంలో నుంచి ద‌ట్ట‌మైన న‌ల్ల‌టి పొగ‌ల‌తో పాటు….మ‌డ్డి ఆయిల్ ఉండ‌డంతో పెద్ద ఎత్తున మంట‌లు ఎగ‌సిప‌డ్డాయి. డీఎంహెచ్‌వో కార్యాల‌యంలో ఉండే అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది, స్థానిక ప్ర‌జ‌లు ఒక్క సారిగా భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు. స‌మాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది, పోలీసు అధికారులు ఘ‌ట‌నా స్థ‌లానికి…

Read More