
మెరిట్ విద్యార్థులకు రూ.100 కోట్ల స్కాలర్షిప్స్
మెరిట్ విద్యార్ధులను ప్రోత్సహించేందుకు కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో విజయవాడ, హైదరాబాద్, బెంగుళూరు క్యాంపస్లలో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికై జాతీయస్ధాయిలో ప్రతిభా పరీక్షను డిసెంబరు 6 నుండి 13 వరకు నిర్వహిస్తున్నట్లు కెఎల్డిమ్డ్ యూనివర్సిటీ అడ్మిషన్స్ విభాగం డైరెక్టర్ డాక్టర్ జె.శ్రీనివాసరావు తెలిపారు. శ్రుక్రవారం నెల్లూరులోని శ్రీచైతన్య జూనియర్ కళాశాల ఆవరణంలో పోటీ పరీక్షకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జాతీయ స్టాయిలో జరిగే ఈ పరీక్షలో ప్రతిభావంతులైన…