
తెలుగువాడి గుర్తింపుకు కారణం…NTR
ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి నెల్లూరు టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్ 29వ వర్ధంతి ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించిన ఎంపీ, అజీజ్, శ్రీనివాసులురెడ్డి ఎన్టీఆర్ అనే మూడు అక్షరాలు ప్రపంచంలో తెలుగువాడి గుర్తింపుకు కారణమని…నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో… తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీ రామారావు 29వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వేమిరెడ్డితోపాటు…పార్టీ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్…