
బీజేపీ దిగజారుడుతనానికి ఇదే నిదర్శనం
సీడబ్ల్యూసీ శాశ్వత సభ్యుడు కొప్పుల రాజు నెల్లూరు ఇందిరాభవన్లో జై భీమ జై బాపు జై సంవిధాన్ 75 ఏళ్ల స్వతంత్ర భారతావనిని సమైక్యంగా ఉంచిన ఘనత రాజ్యాంగందేనని..అటువంటి రాజ్యాంగాన్ని ప్రసాదించిన రాజ్యాంగ నిర్మాతలను అగౌరవంగా, హేళనగా పార్లమెంట్లో మాట్లాడడం బిజెపి దిగజారుడుతనానికి నిదర్శనమని సీడబ్ల్యూసీ శాశ్వత సభ్యుడు కొప్పుల రాజు అన్నారు. ఏఐసీసీ పిలుపు మేరకు…నెల్లూరులోని ఇందిరాభవన్లో డిసిసి అధ్యక్షుడు దేవకుమార్ రెడ్డి అధ్యక్షతన జై భీమ్ జై బాపు జై సంవిధాన్ కార్యక్రమం నిర్వహించారు….