
మళ్ళీ రైతు బజార్ అస్తవ్యస్తం..
కావలి పట్టణంలో రైతు బజారుకు వచ్చే వినియోగదారులకు తప్పని ఇక్కట్లు పార్కింగ్ స్థలంలో మళ్ళీ యదావిధిగా అమ్మకాలు. రోడ్డు పైకి వాహనాలు నత్త నడకన సెప్టిక్ ట్యాంక్ నిర్మాణం కోసం తవ్విన భారీ గుంత పనులు కావలి పట్టణంలో ఎంతో కీలకమైన రైతు బజారు మళ్ళీ అస్తవ్యస్తంగా మారింది. ఇక్కడకు వచ్చే వినియోగదారులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ముఖ్యంగా ఇక్కడకు వచ్చేవారికి పార్కింగ్ ప్రధాన సమస్యగా మారింది. వాహనాలను రోడ్డు పైకి నిలుపుకునే పరిస్థితి మళ్ళీ వచ్చింది….