
అందరూ చెబుతూనే ఉన్నారు
మా సమస్యల్ని పట్టించుకున్న పాపాన పోలేదు నెల్లూరు కలెక్టరేట్ వద్ద ది కోవూరు కో ఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ ఉద్యోగులు, కార్మికులు నిరసన అందరూ చెబుతూనే ఉన్నారు….. తమ సమస్యలన్నింటిని పరిష్కరిస్తాం…పెండింగ్ ఉన్న జీతాలు వెంటనే చెల్లిస్తాం…అని చెబుతున్నారే తప్ప…ఏ ప్రభుత్వం కానీ…ఏ ఎమ్మెల్యే కానీ…తమను పట్టించుకున్న పాపాన పోలేదని… కోవూరు షుగర్ ఫ్యాక్టరీ ఉద్యోగులు, కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ది కోవూరు కో…