
రాష్ట్ర పండుగగా శివరాత్రి
రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మూలస్థానేశ్వరాలయంలో శివయ్యని దర్శించుకున్న మంత్రి రాష్ట్ర పండుగగా శివరాత్రి… ఆంధ్రప్రదేశ్ లోని ముప్పై శైవ క్షేత్రాల్లో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మహాద్భుతంగా నిర్వహిస్తున్నామని…రాష్ట్ర దేవదాయ ధర్మదాయ శాఖామంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా…నెల్లూరు నగరంలోని పురాతన స్వయంబు మూలస్తనేశ్వర శివాలయాన్ని మంత్రి ఆనం దర్శించుకొని…పరమేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా రాష్ట్ర ప్రజలకు ఆయన మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆలయ అధికారులు, అర్చకులు మంత్రి ఆలయ మర్యాదలతో స్వాగతం…