ఘనంగా ఉద‌య క‌ళేశ్వ‌ర‌స్వామి తెప్పోత్స‌వం

తెప్పోత్స‌వాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ప్ర‌శాంతిరెడ్డి వేమిరెడ్డి ప‌ట్టాభి, వీబీఆర్ ఆధ్వ‌ర్యంలో వైభ‌వంగా జ‌రుగుతున్న శ్రీ‌గంగా పార్వ‌తి ఉద‌య కాళేశ్వ‌రస్వామి మ‌హాశివ‌రాత్రి వేడుక‌లు ఘనంగా ఉద‌య క‌ళేశ్వ‌ర‌స్వామి తెప్పోత్స‌వం-తెప్పోత్స‌వాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ప్ర‌శాంతిరెడ్డి నెల్లూరు జిల్లా.. కోవూరు నియోజ‌క‌వ‌ర్గం.. కొడవలూరు మండలం.. గండ‌వ‌రం గ్రామంలో శ్రీ గా పార్వతి ఉదయ కాళేశ్వరి స్వామి వారి దేవస్థానంలో మ‌హాశివ‌రాత్రి ఉత్స‌వావాలు ఘ‌నంగా జ‌రుగుతున్నాయి. టీడీపీ నాయ‌కులు వేమిరెడ్డి విజ‌య‌భాస్క‌ర్‌రెడ్డి, ప‌ట్టాభిరామిరెడ్డిల‌ ఆధ్వ‌ర్యంలో ఈ వేడుక‌లు క‌నుల పండువ‌గా జ‌రుగుతున్న విష‌యం…

Read More

రంజాన్ మాసంలో మ‌సీదుల‌వ‌ద్ద ప‌క్కా ఏర్పాట్లు చేయాలి

ఎప్పుడు.. ఏ.. అవ‌స‌రం ఉన్నా.. త‌న‌కే ఫోన్‌చేసి మాట్లాడొచ్చు స‌మీక్షా స‌మావేశంలో రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి రంజాన్‌ను మ‌ర‌పురాని జ్ఞాప‌కంగా విజ‌య‌వంతం చేయాలి -రంజాన్ మాసంలో మ‌సీదుల‌వ‌ద్ద ప‌క్కా ఏర్పాట్లు చేయాలి-ఎప్పుడు.. ఏ.. అవ‌స‌రం ఉన్నా.. త‌న‌కే ఫోన్‌చేసి మాట్లాడొచ్చు-స‌మీక్షా స‌మావేశంలో రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి రంజాన్ మాసం ప్రారంభం కాబోతుంది.. ఎక్క‌డా ఎలాంటి ఇబ్బందుల్లేకుండా ముస్లీం మ‌త పెద్ద‌లు, కార్పోరేష‌న్ అధికారుల స‌మ‌న్వ‌యంతో ఈ ప‌ర్వ‌దినాన్ని అంద‌రికీ మ‌రపురాని జ్ణాప‌కంగా విజ‌య‌వంతం చేయాల‌ని నెల్లూరు రూర‌ల్…

Read More

చేజ‌ర్ల జ‌డ్పీలో ఘ‌నంగా సైన్స్ డే

చేజ‌ర్ల జ‌డ్పీలో ఘ‌నంగా సైన్స్ డే చేజ‌ర్ల జ‌డ్పీలో ఘ‌నంగా సైన్స్ డే జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా నెల్లూరు జిల్లా చేజర్ల మండలం లోని జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు పి.హైమావతి ఆధ్వర్యంలో భౌతిక శాస్త్రం, జీవ శాస్త్రం ప్రయోగ ప్రదర్శనలు విద్యార్థినీ విద్యార్థులచే నిర్వ‌హించారు. ఆయా ప్ర‌ద‌ర్శ‌న‌లు ఆకట్టుకునేలా.. వారిలోని సృజ‌నాత్మ‌క‌త‌ను పెంపొందించేలా త‌యారుచేసి ప్ర‌ద‌ర్శించారు. విద్యార్థులు, వారి త‌ల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వాటిని సంద‌ర్శించారు. సైన్స్ ఉపాధ్యాయిని ఉపాద్యాయులు, పాఠశాల బోధన,…

Read More

స‌ర్వం సిద్ధం

సీసీ కెమెరాల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఇంట‌ర్ ప‌రీక్ష‌లు కోట బీఆర్ అంబేద్క‌ర్ గురుకులం సెంట‌ర్ చీఫ్ ఏ వెంక‌టేశ్వ‌ర్లు స‌ర్వం సిద్ధం… మార్చి 1 నుంచి జ‌ర‌గ‌బోయే ఇంట‌ర్మీడియ‌ట్ ప‌రీక్ష‌ల‌కు తిరుప‌తి జిల్లా కోట మండ‌లం డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ గురుకులం బాయ్స్ స్కూల్ లో అన్నీ ఏర్పాట్లు సిద్దం చేశామ‌ని ఆ సెంట‌ర్ చీఫ్ సూప‌రింటెండెంట్ ఏ వెంక‌టేశ్వ‌ర్లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప‌రీక్షా కేంద్రాల‌ను ప‌రిశీలించారు. అనంత‌రం వెంక‌టేశ్వ‌ర్లు ఎన్‌3 న్యూస్‌తో మాట్లాడారు. ఫ‌స్ట్…

Read More

నాణ్యత లేని సీడ్…. హేచ‌రీ నిర్లక్ష్య వైఖరి

110 ఎకరాల్లో…10.4 మిలియన్ల నాణ్యత లేని వెనామీ సీడ్ రూ.3.5 కోట్లు నష్టపోయామంటున్న ఐదు మంది రైతులు మత్స్యశాఖ అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన కలెక్టర్ పరిశీలించి న్యాయం చేయాలని వాపోయిన రైతులు నాణ్యత లేని సీడ్…. హేచ‌రీ నిర్లక్ష్య వైఖరి…-110 ఎకరాల్లో…10.4 మిలియన్ల నాణ్యత లేని వెనామీ సీడ్-రూ.3.5 కోట్లు నష్టపోయామంటున్న ఐదు మంది రైతులు-మత్స్యశాఖ అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన-కలెక్టర్ పరిశీలించి న్యాయం చేయాలని వాపోయిన రైతులు ఆక్వా రంగానికి పేరుగాంచిన నెల్లూరు జిల్లాలో…

Read More

నాటి విద్యార్థులే…నేటి శాస్త్ర‌వేత్త‌లు

చిల్డ్ర‌న్స్ పార్క్ వ‌ద్ద విశ్వ‌సాయి ఎస్ఆర్‌కే స్కూల్ లో ఘ‌నంగా సైన్స్‌డే వివిధ సైన్స్ ప్రాజెక్టులు, న‌మూనాల ప్ర‌ద‌ర్శ‌న‌తో ఆక‌ట్టుకున్న విద్యార్థులు నాటి విద్యార్థులే…నేటి శాస్త్ర‌వేత్త‌లు నెల్లూరు నగరం చిల్డ్ర‌న్స్ పార్కు వ‌ద్ద ఉన్న విశ్వసాయి SRK స్కూల్లో జాతీయ సైన్స్ డే ఘనంగా జరిగింది. విద్యార్థులు ప్రదర్శించిన పలు సైన్స్ ప్రాజెక్టులు, న‌మూనాలు అందరినీ అబ్బురపరిచాయి. వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు, విద్యార్థుల త‌ల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సైన్సు ప్రాజెక్టులను సందర్శించారు. ఈ సందర్భంగా…

Read More

ప్రకృతి సేద్యంలో రారాజు కరేటి వెంకయ్య

ఆయన ఇల్లే ఓ కషాయాల కర్మాగారం వ్యవసాయ రేడియో పాఠాలే వెంకయ్యకు స్ఫూర్తి 29 ఏళ్లుగా సేంద్రియ పద్ధతుల్లో వరిపంట సాగు తక్కువ పెట్టుబడితో నాణమైన దిగుబడులు ఎవరు గుర్తించినా.. గుర్తించకపోయినా ఆయన ధ్యేయం ప్రకృతి సేద్యమే.. ఆదర్శంగా నిలుస్తున్న రైతన్న కరేటి వెంకయ్య, ఆయన సతీమణి శారద.. ప్రకృతి సేద్యంలో రారాజు..కరేటి వెంకయ్య తినే తిండి నుంచి తాగే నీటి వరకు నేడు అంతా కలుషితమే. వ్యాపార లాభాపేక్షతో పంటల సాగు పద్ధతులు పూర్తిగా రసాయన…

Read More

ఆ.. బ‌డిలో దొంగ‌లు ప‌డ్డారు..??

రూ.2.50ల‌క్ష‌ల విలువైన బాత్రూం కొళాయిలు, వాష్ బేషిన్‌లు ధ్వంసం వాటి రాగి, ఇత్త‌డి కొళాయిలు, మూత‌లు మాయం – త‌లుపులు ప‌గ‌ల‌గొట్టి మ‌రీ ధ్వంసం గ‌తంలోనూ ఇదే త‌ర‌హాలో న‌ష్ట‌ప‌ర‌చిన గుర్తుతెలియని వ్య‌క్తులు ఇది దొంగ‌ల‌ప‌ని అని కొంద‌రు.. ఆక‌తాయిల‌వ‌ల్లేన‌ని ఇంకొంద‌రు ఆ.. బ‌డిలో దొంగ‌లు ప‌డ్డారు..??-రూ.2.50ల‌క్ష‌ల విలువైన బాత్రూం కొళాయిలు, వాష్ బేషిన్‌లు ధ్వంసం-వాటి రాగి, ఇత్త‌డి కొళాయిలు, మూత‌లు మాయం-త‌లుపులు ప‌గ‌ల‌గొట్టి మ‌రీ ధ్వంసం-గ‌తంలోనూ ఇదే త‌ర‌హాలో న‌ష్ట‌ప‌ర‌చిన గుర్తుతెలియని వ్య‌క్తులు -ఇది దొంగ‌ల‌ప‌ని…

Read More

దోపిడీకి గుర‌వుతున్న కోవూరు షుగ‌ర్ ఫ్యాక్ట‌రీ

2013లోనే లాక్ ఔట్ అయిన ఫ్యాక్ట‌రీ గిట్టుబాటు ధ‌ర లేక‌పోవ‌డంతో ఆక్వావైపెళ్లిన చెర‌కు రైతులు రూ.25కోట్ల‌పైనే బకాయిలు చెల్లించ‌ని ప్ర‌భుత్వాలు రోడ్డున‌ప‌డ్డ 400 కుటుంబాలు దోపిడీకి గుర‌వుతున్న విలువైన యంత్రాలు, సామాగ్రీ ప్ర‌స్తుత దీనావ‌స్థ‌లోని షుగ‌ర్ ఫ్యాక్ట‌రీపై ఎన్‌-3 గ్రౌండ్ రిపోర్ట్‌ నెల్లూరు జిల్లా.. కోవూరు ప‌రిధిలో 1978లో ప్రారంభించిన షుగర్ ఫ్యాక్టరీని.. 2013 మూసి వేయడం జరిగింది.. చెరుకు ధ‌ర.. రైతుకు గిట్టుబాటు లేకపోవడం.. రైతు లను ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం తో.. రైతులంతా ఆక్వా రంగంవైపు…

Read More