N3staff1

మైపాడు సముద్ర తీరంలో కార్తీక శోభ…

నెల్లూరు జిల్లా కోవూరు నియోజ‌క‌వ‌ర్గం ఇందుకూరుపేట మండ‌లంలోని మైపాడు స‌ముద్ర తీరంలో కార్తీక మాసం శోభ సంత‌రించుకుంది. భ‌క్తులు విశేషంగా త‌ర‌లి వ‌చ్చి…స‌ముద్ర స్నానాలు ఆచ‌రించి కార్తీక దీపాలు వెలిగించి త‌మ మొక్కులు తీర్చుకున్నారు. ప్ర‌త్యేకంగా స‌ముద్ర తీరాన ఇసుకతో శివ లింగాల ప్ర‌తిమ‌ను ఏర్పాటు చేసుకొని ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. బీచ్ వ‌ద్ద ఉన్న శివాల‌యాన్ని ద‌ర్శించుకొని పాలాభిషేకాలు చేశారు. భ‌క్తులు, యాత్రికులు విశేషంగా త‌ర‌లి రావ‌డంతో మైపాడు స‌ముద్ర తీరం సందడిగా మారింది. కార్తీక…

Read More

కోవూరులో వైభ‌వంగా కార్తీక మాసం

తొలి సోమ‌వార సంద‌ర్భంగా స్వామి, అమ్మ‌వార్ల‌కు విశేష పూజ‌లు నెల్లూరు జిల్లా కోవూరు పంచాయతీ గాంధీ బొమ్మ సెంటర్ వద్ద వెలసిఉన్న శ్రీ కామాక్షి సమేత మల్లికార్జునస్వామి దేవస్థానంలో కార్తీక మాసం పూజ‌లు వైభ‌వంగా జ‌రుగుతున్నాయి. కార్తీకమాసం మొదటి సోమవారం సందర్భంగా దేవదేవేరులకు విశేష పూజలు అభిషేకాలు ఘనంగా నిర్వహించారు. మండల పరిధిలోని భక్తులు విశేష సంఖ్యలో విచ్చేసి ఆల‌య ప్రాంగ‌ణంలోని ధ్వ‌జ‌స్తంభం వ‌ద్ద‌ దీపాలు వెలిగించి ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. స్వామి, అమ్మ‌వార్ల‌ను ద‌ర్శించి తీర్ధ…

Read More

సంగంలో వైభ‌వంగా తొలి కార్తీక సోమ‌వారం

నెల్లూరు జిల్లా కార్తీక మాసం తొలి సోమవారం సందర్భంగా సంగంలోని శ్రీ కామాక్షి దేవి సమేత సంగమేశ్వర స్వామి ఆలయంలో భక్తులు కార్తీక దీపాలు వెలిగించారు . భక్తులు వేకువ జామునే ఆలయానికి వచ్చి కార్తీక దీపాలు వెలిగించి పూజలు నిర్వహించారు. భక్తులు అనంతరం స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

Read More

మా త‌ల్లి మ‌ర‌ణానికి కార‌ణం వారే…!

వైద్యులు, సిబ్బంది నిర్ల‌క్ష్యం కార‌ణంగా ఓ మ‌హిళ మృతి చెందిన దారుణ ఘ‌ట‌న‌… నెల్లూరు పెద్దాసుప‌త్రిలో చోటు చేసుకుంది. బాధితురాలి కుటుంబ స‌భ్యుల వివ‌రాల మేర‌కు… నెల్లూరు బుజ బుజ నెల్లూరు భ‌గ‌త్ సింగ్ కాల‌నీకి చెందిన రాచూరి ల‌క్ష్మి అనారోగ్యానికి గురైంది. వెంట‌నే కుటుంబ స‌భ్యులు ఆమెని చికిత్స నిమిత్తం జీజీహెచ్‌కు త‌ర‌లించారు. రాచూరి ల‌క్ష్మిని ఆసుప‌త్రిలోని ఐపీ బిల్డింగ్‌లో అడ్మిట్ చేశారు. మా అమ్మ‌కి బాగా ఇబ్బందిగా ఉంది…తొంద‌ర‌గా ట్రీట్ మెంట్ చేయండని…వార్డులో ఉన్న…

Read More

గుంతలు లేని రోడ్లే ప్రభుత్వ లక్ష్యం..

రాష్ట్రంలో గుంతలు లేని రోడ్లు ఉండాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి రెడ్డి తెలిపారు. కావలి పట్టణం 17వ వార్డులో బుడంగుంట ఆర్ అండ్ బి రోడ్డులో గుంతల మరమ్మతులకు పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడకు వచ్చిన ఎమ్మెల్యేకు టీడీపి శ్రేణులు ఘన స్వాగతం పలికారు. పనులకు సంబంధించిన పూజాకార్యక్రమాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీడీపి నాయకులు, కార్యకర్తలు అధికారులు పాల్గొన్నారు.

Read More

ఏకవచనంతో సంభోదించడం సరికాదు…

ఒక మంత్రిగా పని చేసిన కాకాణి గోవర్ధన్ రెడ్డి ముఖ్యమంత్రి, మంత్రులను…ఏకవచనంతో సంభోదించడం తప్పు అని టీడీపీ మండల కార్యదర్శి నీలం మల్లికార్జున యాదవ్ పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా… ముత్తుకూరు మండల కేంద్రంలోని టిడిపి కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. నిన్న మొన్నటి వరకు సొంత అవసరాలకు నారాయణ సార్ అని సంబంధించిన కాకాణి గోవర్ధన్ రెడ్డి ఈ రోజు నారాయణ అని ఏకవచనంతో సంభోదించడం సరికాదన్నారు. మంచి కార్యక్రమాలు…

Read More

తుమ్మలపెంటలో 2.0 దీపం ప్రారంభం

నెల్లూరు జిల్లా కావలి మండలం తుమ్మలపెంటలో దీపం 2.0 ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కు టీడీపి శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ దీపం పథకం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మానస పుత్రిక అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ఇచ్చిన మాటమేరకుఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీకీ శ్రీకారం చుట్టారన్నారు. కావలి నియోజకవర్గంలో 38 వేల మంది పేదలకు…

Read More

ఒక్కొక్క హామీని నెర‌వేరుస్తున్న సీఎం చంద్ర‌బాబు

ఎన్నికలవేళ చెప్పిన హామీలను ఒక్కొక్కటిగా చంద్రబాబు నాయుడు నెరవేరుస్తున్నారని… రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి తెలిపారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 36వ డివిజన్, బట్వాడిపాలెం సెంటర్లో ఆయ‌న ఆర్డీవో నాగ సంతోష అనూష‌, టీడీపీ నాయ‌కుల‌తో క‌లిసి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా అర్హులైన ల‌బ్ధిదారులంద‌రికి ఎమ్మెల్యే ఉచిత గ్యాస్ సిలెండ‌ర్ల‌ను పంపిణీ చేశారు. అనంత‌రం ఎమ్మెల్యే మాట్లాడుతూ… గత వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అనాలోచిత నిర్ణయాల వల్ల ఆర్థికంగా నష్టపోయిన రాష్ట్రాన్ని నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు…

Read More

సంగంలో రోడ్డు ప్ర‌మాదం

నెల్లూరు జిల్లా సంగం మండల కేంద్రంలోని ఎస్సీ హాస్టల్ వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బస్టాండ్ వైపు వస్తున్న బైకును వెనుకవైపు నుండి వేగంగా టాటా ఏస్ వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో టాటా ఏస్ లో ఉన్న ఓ వ్యక్తికి.. బైక్ పై ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు వెంటనే క్ష‌త‌గాత్రుల‌ను చికిత్స నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Read More

అక్క చెల్లెమ్మలకు దీపావళి కానుక

అక్క చెల్లెమ్మలకు ఉచిత సిలెండర్ల యివ్వడం ద్వారా చంద్రబాబు నాయుడు మహిళా సాధికారతకు శ్రీకారం చుట్టారన్నారని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా కోవూరు మండల కార్యాలయ ఆవరణలో ఉచిత సిలెండర్ల పంపిణి కార్యక్రమాన్ని ఆమె లాంచ‌నంగా ప్రారంభించారు. ముందుగా ప్రాణ త్యాగం చేసి తెలుగువారి కోసం ప్రత్యేక రాష్టం సాధించిన అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఎమ్మెల్యే ప్రశాంతి మాట్లాడుతూ… రాష్ట ఖజానా పై 2 వేల 684 కోట్ల…

Read More