
మౌంట్ లిటేరలో విలువలతో కూడిన విద్య
వనంతోపులో అట్టహాసంగా 5వ బ్రాంచ్ ప్రారంభోత్సవం ముఖ్య అతిధిగా పాల్గొని ప్రారంభించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి మౌంట్ లిటేరలో విలువలతో కూడిన విద్య విలువలతో కూడిన విద్యను అందిస్తోన్న మౌంట్ లిటేర స్కూల్స్ ను సద్వినియోగం చేసుకోవాలని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ కోరారు. వనంతోపులో స్కూల్ ఐదవ బ్రాంచ్ ను ఆయన ప్రారంభించారు. చక్కని విద్య ప్రమాణాలతో విద్య బోధనతోపాటు విద్యార్థులకి అవసరమైన అన్నీ విధాలా శిక్షణ ఇస్తున్న మౌంట్ లిటేర స్కూల్ ఐదో బ్రాంచ్ విజయవంతంగా…