n3staff

అబద్ధపు హామీలతో పబ్బం

కూటమి పాలనపై మధుసూదన్ యాదవ్ ఫైర్ – కందుకూరులో వెన్నుపోటు దినం అబద్ధపు హామీలతో పబ్బం ఆంధ్ర రాష్ట్ర ప్రజలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నమ్మించి నట్టేట ముంచారని హామీలను అమలు చేయకుండా అబద్ధాలతో పబ్బం గడుపుతున్నారని కందుకూరు నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జి బుర్ర మధుసూదన్ యాదవ్ ఆరోపించారు. నెల్లూరు జిల్లా కందుకూరులో వెన్నుపోటు దినం కార్యక్రమం జరిగింది. స్థానిక అంబేద్కర్ విగ్రహం దగ్గర నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు కార్యకర్తలతో కలిసి నిరసన ర్యాలీ…

Read More

చెడుపై మంచి గెలిచిన రోజు

ప్రభుత్వం ఏర్పాటైన ఏడాదైన సందర్భంగా సంగంలో సంబరాలు వీరమహిళలకు ముగ్గుల పోటీలు చెడుపై మంచి గెలిచిన రోజు…. రాష్ట్రంలో చెడుపై మంచి గెలిచి సుపరిపాలన మొదలై ఏడాదైనా సందర్భంగా సంగం తూర్పు వీధిలో జనసేన నాయకులు వీర మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆత్మకూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జ్ నలిశెట్టి శ్రీధర్ పాల్గొని ముగ్గుల పోటీలను పరిశీలించారు. అనంతరం ముగ్గుల పోటీల్లో గెలుపొందిన వీర మహిళలకు నగదు, బహుమతులు ప్రధానం చేశారు….

Read More

నేటి వార్త మాలిక‌

క‌ల్తీ లేని వార్త‌లు సంచ‌ల‌నం రేపే క‌థ‌నాలు ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని పది నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వెన్నుపోటు దినాన్ని నిర్వహించారు. ఎంపీలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్చార్జిలు, మాజీ ఎమ్మెల్యేలు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ర్యాలీలు చేపట్టారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సౌజన్యంతో ట్రై సైకిళ్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, టీడీపీ నేత కోటంరెడ్డి…

Read More

దాతలు ఆదుకోండి

బ్రెయిన్ స్ట్రోక్ గురైన ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం స్వీపర్ స్వీపర్ జీవరత్నం కుటుంబానికి రూ. 10వేలు ఆర్ధిక సాయం చేసిన మలిరెడ్డి దాతలు ఆదుకోండి… నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో గత 30 ఏళ్లుగా గ్రౌండ్ మార్కర్ గా, స్వీపర్గా మామిడి జీవరత్నం పని చేస్తున్నాడు. అయితే 25 రోజుల క్రితం మైదానంలోనే పని చేస్తూ ఒక్క సారిగా కిందపడిపోయాడు. వెంటనే అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అతనికి బ్రెయిన్ స్ట్రోక్ ఉందని వైద్యులు నిర్ధారించారు. ఈ విషయం…

Read More

రూ. 270 కోట్లతో అభివృద్ధి రూ.370 కోట్లకు ప్రతిపాదనలు

రైల్వే అండర్ పాస్ వంతెనలు ప్రధాన రోడ్లు, గ్రామీణ రోడ్లు ప్రదాన అజెండా – సస్యశ్యామలంగా వ్యవసాయానికి కావలి కాలువ, డీఆర్, డీఎం కాలువల ఆధునీకరణ – కావలి పట్టణ, నియోజకవర్గంలో పూర్తి స్థాయి మౌలిక సదుపాయాల కల్పన – ఏడాది తన పాలనాప్రగతిపై ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూ. 270 కోట్లతో అభివృద్ధి…రూ.370 కోట్లకు ప్రతిపాదనలు సామాజిక సేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చా, ఏడాదికి ముందువరకు తానూ సామాన్య కార్యకర్తనే, ఎన్నో…

Read More

మంచి చేస్తున్నందకా….వెన్నుపోటు దినం

ప్రజలకి మంచి చేయడం వైసీపీ నేతలకు ఇష్టం లేదు – మీడియా సమావేశంలో మాజీ ఎస్సీసెల్ అధ్యక్షులు తువ్వర మంచి చేస్తున్నందకా….వెన్నుపోటు దినం నెల్లూరు జిల్లా కొడవలూరు మండల కేంద్రంలో మాజీ ఎస్సీ సెల్ అధ్యక్షులు తువ్వర ప్రవీణ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రజలు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మంచి చేస్తున్నందుకా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెన్నుపోటు దినం నిర్వహిస్తుంది అని అన్నారు. ప్రజలకు మంచి చేయడం వైసిపి నాయకులకు…

Read More

వాకాడు బస్టాండ్కు మరమ్మతులు చేయాలి

పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి కోట,వాకాడు ఆర్టీసీ బస్టాండ్లను పరిశీలించిన ఏపీఎస్ ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపురెడ్డి వాకాడు బస్టాండ్కు మరమ్మతులు చేయాలి… ఉమ్మడి నెల్లూరు జిల్లా కోట, వాకాడు మండల కేంద్రాలలోని ఆర్టీసీ బస్ స్టేషన్లను ఏపీఎస్ఆర్టీసీ నెల్లూరు జోనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి ఆర్టీసీ డిపో అధికారులు, స్థానిక బిజెపి నాయకులతో కలిసి పరిశీలించారు. బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులతో ఆయన మాట్లాడారు. ప్రజలకు అందిస్తోన్న సేవలను అధికారులు, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ప్రయాణికులకి…

Read More

పెన్నానది వద్ద ఎగిసిపడ్డ మంటలు..పరుగులు తీసిన స్థానికులు

భయభ్రాంతులకు గురై పరుగులు – పొగతో కమ్ముకుపోయిన ప్రాంతం పెన్నానది వద్ద ఎగిసిపడ్డ మంటలు..పరుగులు తీసిన స్థానికులు.. భయభ్రాంతులకు గురై పరుగులు.. పొగతో కమ్ముకుపోయిన ప్రాంతం.. నెల్లూరు పెన్నానది గేటు ప్రక్కనే భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకొని పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి…దీంతో భయభ్రాంతులకు గురైన స్థానికులు పరుగులు తీశారు.. దట్టమైన పగలు అలుముకోవడంతో ఆ ప్రాంతమంతా పొగతో కమ్ముకుపోయింది…కాగా ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది

Read More

మాజీ ఎమ్మెల్యే సొంతగడ్డనే దోచుకున్నాడు

అమృత్ పథకం పైప్ లైన్ నిర్మాణంలో రూ.13 కోట్ల రూపాయల అవినీతి – రూ.7.40 కోట్ల విలువ చేసే పైపులైను ధ్వంసం చేస్తే కమీషన్ కు కాంట్రాక్టర్ తో కుమ్మకు – మున్సిపల్ ఎన్నికలు లేకుండా చేసి విడుదలయ్యే రూ.కోట్ల ఆర్థిక సంఘం నిధులకు గండి – అమృత్ పథకంలో అవినీతి అంతింతకాదయా అక్రమాలను ఆధారాలతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి. మాజీ ఎమ్మెల్యే సొంతగడ్డనే దోచుకున్నాడు… తన ఏడాది పాలన…

Read More