n3staff

వెంకటగిరిలో హరిహర వీరమల్లు జాతర

ధియేటర్ వద్ద అభిమానుల హంగామా వెంకటగిరిలో హరిహరి వీరమల్లు జాతర…-ధియేటర్ వద్ద అభిమానుల హంగామా ప్రముఖ సినీ నటుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా….తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని బ్రహ్మరాంభ ధియేటర్ లో గురువారం విడుదలైంది. ధియేటర్ వద్ద ఆయన అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. బాబులకే బాబు…కళ్యాణ్ బాబు అంటూ నినాదాలు చేశారు. పవన్ కళ్యాణ్ అభిమానుల్ని….ఎన్ 3 న్యూస్ ప్రతినిధి పలకరించారు. హరిహర వీరమల్లు సినిమా ఎలా…

Read More

రోడ్డు దాటుతుండగా దుప్పి మృతి

గోగినేపురంలో ఘటన రోడ్డు దాటుతుండగా దుప్పి మృతి-గోగినేపురంలో ఘటన ఓ దుప్పి వేగంగా రోడ్డు దాటుతుండగా…ఫెన్సింగ్ రాయిని ఢీకొని అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన… తిరుపతి జిల్లా గూడూరు రూరల్ మండలం గోగినేనిపురంలో చోటు చేసుకుంది. స్థానికులు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న అధికారులు అక్కడకి చేరుకొని…మృతి చెందిన దుప్పిని ఆటోలో తరలించారు.

Read More

టైం…బాగుంది

పెద్ద ప్రమాదమే తప్పింది_ _ఆర్టీసీ బస్సుని నడుపుకుంటూ వెళ్లిన మతిస్థిమితం లేని ఓ వ్యక్తి_ _అదుపులోకి తీసుకున్న ఆర్టీసీ అధికారులు_ టైం…బాగుంది ఓ మతిస్థిమితం లేని వ్యక్తి….ఆర్టీసీ బస్సును నడుపుకుంటూ వెళ్లిన ఘటన… నెల్లూరులో చోటు చేసుకుంది. ఆర్టీసీ అధికారులు, పోలీసుల వివరాల మేరకు… నెల్లూరు ఆర్టీసీ బస్సును మతిస్థిమితం లేని వ్యక్తి సుమారు 60 కిలోమీటర్ల డ్రైవ్ చేసుకుంటూ వెళ్లాడు. ఈ విషయం తెలుసుకున్న ఆర్టీసీ అధికారులు….బస్సును వెంబడించి….ఆత్మకూరు సమీపంలోని నెల్లూరుపాళెం వద్ద బస్సు గుర్తించారు….

Read More

వేతన బకాయిలు వెంటనే చెల్లించాలి

రైతు కూలి సంఘం_ _రెడుపుటాల మస్టర్ రద్దు చేయాలి_ _ ప్రభుత్వమే పని కల్పించాలి_ _APO కి వినతిపత్రం_ వేతన బకాయిలు వెంటనే చెల్లించాలి …-రైతు కూలి సంఘం-రెడుపుటాల మస్టర్ రద్దు చేయాలి-ప్రభుత్వమే పని కల్పించాలి-APO కి వినతిపత్రం తిరుపతి జిల్లా, వెంకటగిరి ఎండిఓ కార్యాలయం వద్ద . రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలీలకు, సిబ్బందికి పెండింగ్ లో ఉన్న. బకాయిలు వెంటనే చెల్లించాలని ధర్నా నిర్వహించారు. ఉపాధి హామీ ఎ పి…

Read More

రైతులకి యూరియా అందుబాటులో ఉంచాలి…

సబ్సిడీపై ఎరువులు, పనిమూట్లు అందించాలి అఖిలభారత ఐక్య రైతు సంఘం సహాయ కార్యదర్శి ధర్మ డిమాండ్ జూలూరుపాడు తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా రైతులకి యూరియా అందుబాటులో ఉంచాలి…-సబ్సిడీపై ఎరువులు, పనిమూట్లు అందించాలి తెలంగాణా రాష్ట్రంలో రైతుల పంటలకు సరిపడ యూరియా అందుబాటులో లేదని, వెంటనే అధికారులు యూరియాని అందుబాటులో ఉంచాలని అఖిలభారత ఐక్య రైతు సంఘం సహాయ కార్యదర్శి ధర్మ డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో అఖిల భారత ఐక్య…

Read More

ప్రారంభమైన DRC సమావేశం..

పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు -జిల్లా అభివృద్ధిపై సుదీర్ఘ చర్చ ప్రారంభమైన DRC సమావేశం….-పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు-జిల్లా అభివృద్ధిపై సుదీర్ఘ చర్చ నెల్లూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో…. డీఆర్సీ సమావేశం ప్రారంభమైంది. సమీక్షలో….రాష్ట్ర మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, పొంగూరు నారాయణ, ఎండీ ఫరూక్ లతోపాటు…శాసన సభ్యులు, కలెక్టర్, జడ్పీ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ, పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులతో ముగ్గురు మంత్రులు సమగ్ర చర్చ జరుపుతున్నారు. జిల్లా…

Read More