
కనివిని ఎరుగని రీతిలో మహానాడు
కడపలో మహానాడు ఏర్పాట్లపై నేతల భేటీ కనివిని ఎరుగని రీతిలో మహానాడు…. కడపలో జరగనున్న ఏర్పాట్లపై నేతలు భేటీ అయ్యారు. మహానాడులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వసతులపై వారు సుదీర్ఘగంగా చర్చించారు. ఈనెల 27, 28, 29 తేదీల్లో కడపలో నిర్వహించనున్న మహానాడు ఏర్పాట్లపై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, సమన్వయ కమిటీ కోకన్వీనర్ పల్లా శ్రీనివాస్, కమిటీ సభ్యులు, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డి,…