n3staff

సీబీఆర్ నుంచి సాగునీరు విడుదల

అన్నవరం అవుట్ పోల్స్ దగ్గర నీటిని విడుదల చేసిన సోమశిల ప్రాజెక్టు వైస్ చైర్మన్ ఫులిగుంట మధుమోహన్ రెడ్డి సోమశిల కావలి కాలువకు 8.7 టీ ఎంసీల నీటి కేటాయింపు ఆరుతడి పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలని రైతులకు సూచన సీబీఆర్ నుంచి సాగునీరు విడుదల సోమశిల ప్రాజెక్టు వైస్ చైర్మన్ ఫులిగుంట మధుమోహన్ రెడ్డి చేతుల మీదుగా చినక్రాక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ సీబీఆర్ దిగువ భాగానికి సాగునీటిని విడుదల చేశారు. ఆరుతడి పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన…

Read More

ఆక్రమణలో దొరువు

ఇందుకూరుపేటలో రెచ్చిపోతున్న భూకబ్జాదారులు కబ్జాదారుల నుంచి దొరువుని కాపాడాలంటున్న గ్రామస్థులు ఆక్రమణలో దొరువు…. డేవిస్పేటలోని దొరువుని కొందరు భూ కబ్జాదారులు ఆక్రమించేస్తున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించిన ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గ ఇందుకూరుపేట మండలం కొత్తూరు గ్రామంలోని డేవిస్ పేట సమీపంలో ఉన్న దొరువును అదే గ్రామానికి చెందిన భూ కబ్జాదారులు ఆక్రమిస్తున్నారని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు..ఈ సందర్భంగా గ్రామస్తులు మీడియాతో మాట్లాడుతూ…దొరువు సమీపంలో ఉన్న…

Read More

జూరులుపాడులో పర్యటించిన తెలంగాణా ఉపముఖ్యమంత్రి సతీమణి నందిత దేవి

ఆమెకి పలు సమస్యలను తెలియజేసిన గ్రామస్థులు, కార్యకర్తలు సపోర్టింగ్ – నిన్న రాత్రి వేసి ఉన్నాయి. జూరులుపాడులో పర్యటించినతెలంగాణా ఉపముఖ్యమంత్రి సతీమణి నందిత దేవి జూలూరుపాడులో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సతీమణి నందిత దేవి పర్యటించారు. ఆమెకి ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు సమస్యలను తెలియజేశారు. తెలంగా రాష్ట్ర ఉపముఖ్యమంత్రి సతీమణి నందిత దేవి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా ఆమె భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడుకు చేరుకున్నారు. నందిద దేవికి కాంగ్రెస్…

Read More

కామాక్షితాయి చిద్విలాసం

ఘనంగా కామాక్షితాయి సింహవాహనోత్సవం ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు కామాక్షితాయిన దర్శించుకుని పునీతులైన భక్తజనం కామాక్షితాయి చిద్విలాసం… శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షితాయి అమ్మవారి ఆలయ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి సింహ వాహనోత్సవం కన్నుల పండువగా నిర్వహించారు. వేమిరెడ్డి దంపతులు స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం మండలంలోని జొన్నవాడలో కొలువుతీరిన శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షితాయి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సింహవాహనోత్సవం వైభవంగా జరిగింది…..

Read More

మేడమ్…24 రోజులుగా నిరసన చేస్తున్నా…

పట్టించుకోవడం లేదు – ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిని కలిసిన సీహెచ్వోలు మేడమ్…24 రోజులుగా నిరసన చేస్తున్నా…. తమ న్యాయమైన సమస్యల్ని పరిష్కరించాలని సీహెచ్వోలు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని కలిశారు. మాగుంట లేఅవుట్లోని వీపీఆర్ నివాసంలో ఎమ్మెల్యేని కలసి వారు వినతి పత్రం అందచేశారు. నెల్లూరు మాగుంట లేఅవుట్ లోని వేమిరెడ్డి నివాసంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని సీహెచ్ వోలు కలిశారు. 24వ రోజులుగా తమ న్యాయమైన సమస్యల్ని పరిష్కరించాలని నిరసన తెలియజేస్తున్నా అధికారులు, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వారు…

Read More

కార్యకర్తలకి అందుబాటులో వైసీపీ లీగల్ సెల్

ప్రతీ శనివారం సాయంత్రం 4 గం. నుంచి 6 గం.ల వరకు మీడియా సమావేశంలో కోవూరు వైసీపీ లీగల్ సెల్ అధ్యక్షులు చెంచురెడ్డి కార్యకర్తలకి అందుబాటులో వైసీపీ లీగల్ సెల్ కార్యకర్తలకి అన్యాయం జరిగితే వైసీపీ లీగల్ సెల్ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని ఆ పార్టీ లీగల్ సెల్ అధ్యక్షులు చెంచురెడ్డి తెలిపారు. కార్యకర్తల కోసం ప్రతీ శనివారం సాయంత్రం 4 గంటల నుంచి ఆరు గంటల వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం అందుబాటులో ఉంటుందన్నారు….

Read More

కోవూరు లో ఈదూరు గాలులతో కూడిన భారీ వర్షం

కోవూరు లో భారీ వర్షం – భారీ ఈదురు గాలుల వల్ల కరెంట్ కోత నెల్లూరు జిల్లా కోవూరు మండల కేంద్రంలో ఈదూరు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. మండలంలోని వాగులు, రోడ్లు, కాలువలు వర్షపు నీటితో పొంగిపొర్లుతున్నాయి. ఒక్కసారిగా మారిన వాతావరణం వల్ల మండలంలో కరెంట్ కోత నెలకొంది. భారీ ఈదురు గాలుల వల్ల కరెంటు స్తంభాలకు ఉన్న వైర్లు ఒకదాని ఒకటి అంటుకొని మంటలు వ్యాపించాయి.

Read More

రాబోయే విజయ దశమికి

అమరావతిలో విశాఖ మెట్రో డెవలప్మెంట పై మంత్రి నారాయణ సమీక్ష మంత్రి నారాయణ రాబోయే విజయ దశమికి… విశాఖ మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ పై మంత్రి నారాయణ సమీక్ష సమావేశం నిర్వహించారు. అక్టోబర్ నెలలో మెట్రో పనులు ప్రారంభం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రతీ నిరుపేద కుటుంబానికి సొంత ఇల్లు ఉండాలన్న ఆకాంక్షతోనే ఆనాడు నిర్మాణం చేపట్టామని..గత ప్రభుత్వం ఆ పథకాన్ని నాశనం చేసిందని రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. రాబోయే విజయ…

Read More

విజిలెన్స్ ఆకస్మిక తనిఖీలు

సంగంలోని ఇళ్లు, దుకాణాల్లో కరెంటు మీటర్లను తనిఖీ చేసిన అధికారులు విజిలెన్స్ ఆకస్మిక తనిఖీలు… ఎవరైనా కరెంట్ దొంగలిస్తే వారిపైన క్రిమినల్ కేసు నమోదు చేస్తామని విజిలెన్స్ ఏడీఈ పరుశుధరామయ్య, ఏఈ సుధీర్ లు హెచ్చరించారు. పలు ఇళ్లు, దుకాణాల్లోని కరెంటు మీటర్లను వారు తనిఖీ చేశారు. నెల్లూరు జిల్లా సంగంలో విద్యుత్ శాఖ విజిలెన్స్ అధికారులు పలు ఇళ్లు,దుకాణాలలో కరెంట్ మీటర్లను తనిఖీ లు నిర్వహించారు.విజిలెన్స్ ఏడిఈ పరుశుధరామయ్య, ఏ ఈ సుధీర్ లు దుకాణాలు,…

Read More