n3staff

అధైర్య‌ప‌డొద్దు.. పార్టీ అండ‌గా ఉంటుంది

రోడ్డుప్రమాదంలో మృతిచెందిన వైసీసీపీ నాయ‌కులు ఫిరంగి బాబురావు కొడుకు కిర‌ణ్‌కుమార్‌కు తీవ్ర‌గాయాలు నెల్లూరు మెడిక‌వ‌ర్‌లో చికిత్స పొందుతున్న కిర‌ణ్‌ను ప‌రామ‌ర్శించి కుటుంబ సభ్యుల‌కు ధైర్యం చెప్పిన చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి అధైర్య‌ప‌డొద్దు.. పార్టీ అండ‌గా ఉంటుందిరోడ్డుప్రమాదంలో మృతిచెందిన వైసీసీపీ నాయ‌కులు ఫిరంగి బాబురావుకొడుకు కిర‌ణ్‌కుమార్‌కు తీవ్ర‌గాయాలునెల్లూరు మెడిక‌వ‌ర్‌లో చికిత్స పొందుతున్న కిర‌ణ్‌ను ప‌రామ‌ర్శించి కుటుంబ సభ్యుల‌కు ధైర్యం చెప్పిన చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి ఈ తెల్లవారుజామున నెల్లూరు జిల్లా నార్త్ రాజుపాలెం హైవేపై బస్సును లారీ డీకొట్టడంతో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో…

Read More

అగ్రిగోల్డ్ కేసును ప్రత్యేక కేసుగా చూడాలి

అగ్రిగోల్డ్ ఆస్తుల విలువపై చేస్తున్న సర్వే కాలయాపన కాకుండా చూడాలి కావలిలో అగ్రిగోల్డ్ కస్టమర్స్, ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సమావేశం ప్రభుత్వానికి పలు సూచనలు చేసిన అసోసియేషన్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి తిరుపతి రావు అగ్రిగోల్డ్ కేసును ప్రత్యేక కేసుగా చూడాలి… వలిలో అగ్రిగోల్డ్ కస్టమర్స్, ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సమావేశం జరిగింది. సమావేశంలో అసోసియేషన్ నేతలు ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు. అగ్రిగోల్డ్ కేసును ప్రత్యేక కేసుగా చూడాలని వారు కోరారు. కోర్టుల్లో ఉన్న వేల కేసుల్లో…

Read More

భారత్ సత్తా ఏంటో పాకిస్తాన్ కి తెలిసింది

బీజేపీ నేత మొగరాల సురేష్ నెల్లూరురూరల్ వేదాయపాళెంలో ఘనంగా తిరంగా యాత్ర భారత్ సత్తా ఏంటో పాకిస్తాన్ కి తెలిసింది… ఆపరేషన్ సింధూర్ విజయవంతం సందర్భంగా…నెల్లూరు రూరల్ వేదాయపాళెంలో బీజేపీ నేత మోగరాల సురేష్ ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు స్వచ్ఛంధంగా పాల్గొని జాతీయ జెండాలు చేతపట్టి.. భారత్ మాతాకీ జై నినాదాలు చేశారు. గంటల వ్యవధిలో పాకిస్తాన్ పై చేసిన దాడులతో….భారత్ అంటే ఏంటో ప్రపంచానికి తెలిసిందని బీజేపీ నేత,…

Read More

బార్ కు ..త్రిముఖ పోటీ..!

నెల్లూరు బార్ అసోసియేష‌న్ ఎన్నిక‌లు జూన్ 20న‌ – బ‌రిలోకి దిగిన మూడు ప్యాన‌ళ్లు నామినేష‌న్లు దాఖ‌లు చేసిన 39 మంది న్యాయ‌వాదులు ఇప్ప‌టికే సోష‌ల్ మీడియా వేదిక‌గా మొద‌లు పెట్టిన ప్ర‌చారం బార్ కు ..త్రిముఖ పోటీ..!నెల్లూరు బార్ అసోసియేష‌న్ ఎన్నిక‌లు జూన్ 20న‌బ‌రిలోకి దిగిన మూడు ప్యాన‌ళ్లునామినేష‌న్లు దాఖ‌లు చేసిన 39 మంది న్యాయ‌వాదులు ఇప్ప‌టికే సోష‌ల్ మీడియా వేదిక‌గా మొద‌లు పెట్టిన ప్ర‌చారం నెల్లూరు బార్ అసోసియేష‌న్ ఎన్నిక‌లు జూన్ 20వ తేదీ…

Read More

అమృత్ స్టేషన్ గా సూళ్లూరుపేట అభివృద్ధికి ప్రతీక..

ముఖ్యఅతిథిగా కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వర్చువల్ విధానంలో స్టేషన్ ను ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభం అమృత్ స్టేషన్ గా సూళ్లూరుపేట అభివృద్ధికి ప్రతీక.. సూళ్లూరుపేట రైల్వే స్టేషన్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే నెలవల విజయశ్రీలు పాల్గొన్నారు. అమృత భారత స్టేషన్ పథకంలో భాగంగా సుమారు రూ.15 కోట్ల వ్యయంతో ఆధునికీకరించిన సూళ్లూరుపేట రైల్వే స్టేషన్‌ను ప్రధానమంత్రి నరేంద్ర…

Read More

150 ఎకరాలకి సాగునీరు అందించేలా చర్యలు..

రైతులకి సూచించిన కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ డీవీసత్రం తల్లంపాడులో పీఎండీఎస్ సాగు చేసిన పొలాన్ని సందర్శించిన కలెక్టర్ 150 ఎకరాలకి సాగునీరు అందించేలా చర్యలు… తల్లంపాడులో పీఎండీఎస్ సాగు చేసిన పొలాన్ని వ్యవసాయ శాఖ అధికారులతో కలసి కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సందర్శించారు. రైతులు వేసిన పచ్చ రొట్టి పంటను పరిశీలించి… రైతు పొలంలో పచ్చ రొట్టి విత్తనాలను ఆయన రైతులతో కలసి పొలంలో వేశారు. తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండలం లోని తల్లంపాడు…

Read More

కనివిని ఎరుగని రీతిలో మహానాడు

కడపలో మహానాడు ఏర్పాట్లపై నేతల భేటీ కనివిని ఎరుగని రీతిలో మహానాడు…. కడపలో జరగనున్న ఏర్పాట్లపై నేతలు భేటీ అయ్యారు. మహానాడులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వసతులపై వారు సుదీర్ఘగంగా చర్చించారు. ఈనెల 27, 28, 29 తేదీల్లో కడపలో నిర్వహించనున్న మహానాడు ఏర్పాట్లపై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, సమన్వయ కమిటీ కోకన్వీనర్ పల్లా శ్రీనివాస్, కమిటీ సభ్యులు, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డి,…

Read More

టీడీపీ కార్యకర్తలకు అతి పెద్ద పండుగ..మహానాడు

తెలుగువారి ఆత్మగౌరవం కాపాడాలనే ఎన్టీఆర్ పార్టీ పెట్టారు – కాకినాడ మహానాడులో ఇన్చార్జి మంత్రి నారాయణ – జిల్లా మహానాడు కు హాజరైన ఎంపీలు, ఎమ్మెల్యే లు,ఎమ్మెల్సీ లు,ఇతర టీడీపీ నేతలు టీడీపీ కార్యకర్తలకు అతి పెద్ద పండుగ..మహానాడు కాకినాడలో తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో మంత్రి పొంగూరు నారాయణ పాల్గొన్నారు. ఎంపీలు, ఎమ్మెల్సీ, ఎమ్మెల్సేలు, టీడీపీ నేతలతో కలసి స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు….

Read More

నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను – మాలేపాటి

ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా మాలేపాటి సుబ్బానాయుడు బాధ్యతలు స్వీకరణ – ప్రమాణ స్వీకారం చేయించిన వ్యవసాయశాఖ మంత్రి అచ్చెంన్నాయుడు – వ్యవసాయ రాయితీ పనిముట్లు రైతులకు చేరువచేస్తానన్న మాలేపాటి నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను – మాలేపాటి ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా మాలేపాటి సుబ్బానాయుడు బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలో వ్యవసాయశాఖ మంత్రి అచ్చెంన్నాయుడు సమక్షంలో ప్రమాణస్వీకారం చేశారు. టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి…

Read More

పాత నేరస్తులపై నిఘా పెంచాలి

ప్రాపర్టీ నేరాలు జరగకుండా తగు చర్యలు చేపట్టాలి నవాబుపేట పోలీసుస్టేషన్ ను సందర్శించిన ఎస్పీ కృష్ణకాంత్ స్టేషన్లో పచ్చదనం పెంచాలని సిబ్బందికి సూచన పాత నేరస్తులపై నిఘా పెంచాలి… నవాబుపేట పోలీసుస్టేషన్ ని జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీసులు, సిబ్బందికి ఆయన పలు సూచనలు, సలహాలు చేశారు. పాత నేరస్తులపై నిఘా పెంచాలని ఆయన ఆదేశించారు. సమాజంలో చురుగ్గా వ్యవహరిస్తున్న రౌడీషీటర్ లు, సస్పెక్ట్ లు, పాత నేరస్తులపై నిఘా పెంచాలని జిల్లా…

Read More