n3staff

అల్లూరులో ఘ‌నంగా పంద్రాగ‌స్ట్ వేడుక‌లు

నెల్లూరు జిల్లా అల్లూరు మండ‌లంలో 78వ స్వాతంత్ర దినోత్స‌వ వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి. ఈ సంద‌ర్భంగా మండ‌లంలో మువ్వెన్న‌ల జెండా రెప‌రెప‌లాడింది. ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ శశిరేఖ ఎంపీడీవో జ్యోతి కలిసి జండాను ఎగరవేశారు. అనంతరం స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఇటీవల నిర్వహించిన పోటీలలో విజయం సాధించిన మహిళలకు బహుమతులను అందజేశారు. ఎంపీడీవో జ్యోతి మాట్లాడుతూ… ఎంతో మంది త్యాగమూర్తుల పోరాటపటీమే నేడు మన ఈ స్వేచ్ఛ జీవితమని గుర్తు చేశారు. అలాంటి వారిని ఆగస్టు 15…

Read More

విశ్వ‌సాయి డాక్ట‌ర్ ఎస్ఆర్‌కేలో ఘ‌నంగాస్వాతంత్ర దినోత్స‌వ వేడుక‌లు

నెల్లూరు న‌గ‌రం మాగుంట లేఅవుట్ లోని విశ్వ‌సాయి డాక్ట‌ర్ ఎస్ఆర్‌కే స్కూల్‌లో… 78వ స్వాతంత్ర దినోత్స‌వ వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి. ఈ సంద‌ర్భంగా విద్యా సంస్థ‌ల డైరెక్ట‌ర్ కృష్ణ‌మోహ‌న్ జాతీయ జెండాను ఆవిష్క‌రించారు. ప్రిన్సిపాల్ ర‌ఘురామ్ విద్యార్థుల‌కు స్వాతంత్ర దినోత్స‌వ ప్రాముఖ్య‌త‌ను వివ‌రించారు. పంద్రాగ‌స్ట్ ని పుర‌స్క‌రించుకొని… విద్యార్థుల‌కి వివిధ పోటీలు నిర్వ‌హించారు. గెలుపొందిన విజేత‌ల‌కు బ‌హుమ‌తులు ప్ర‌దానం చేశారు. దేశ భ‌క్తి గీతాలు, పిర‌మిడ్‌లు, మార్ష‌ల్ ఆర్ట్స్ షో, యోగా షో, మ్యూజిక్‌, నృత్య ప్ర‌ద‌ర్శ‌న‌లను…

Read More

నాయుడుపేట‌లో ఘ‌నంగా స్వాతంత్ర దినోత్స‌వ వేడుక‌లు

ప్ర‌భుత్వ కార్యాల‌యాల్లో జాతీయ జెండా ఆవిష్క‌ర‌ణ‌ తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీలోని కోర్టు, రెవెన్యూ కార్యాలయం, పోలీస్ స్టేషన్లలో స్వాతంత్ర‌ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. యూనిటీ, కల్చర్ తోనే దేశానికి బానిసత్వం నుంచి విముక్తి వచ్చిందని జస్టిస్ అనూష అన్నారు. ఎంతో మంది అమవీరుల త్యాగఫలంతో మనకు స్వాతంత్రం వచ్చిందని ఎమ్మార్వో గీతావాణి అన్నారు. టౌన్, రూరల్ పోలీస్ స్టేషన్లులో సీఐ బాబి, సంగమేశ్వరావులు జెండా వందనం చేయగా..మున్సిపల్ కార్యాలయంలో కటకం దీపిక చిన్నారులతో కలిసి…

Read More

సీతారామ‌పురంలో ఘ‌నంగా పంద్రాగ‌స్ట్

ఎంద‌రో మహానుభావుల త్యాగాల ఫలితంగానే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందని తహశీల్దార్ క్రిష్ణా రెడ్డి,ఎంపిపీ చింతంరెడ్డి పద్మావతి అన్నారు. నెల్లూరు జిల్లా సీతారామ‌పురం మండలంలోని అన్ని ప్రభుత్వ కార్యలయాలలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయా కార్యాలయాలలో జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… విద్యార్థులు మహనీయుల త్యాగఫలితాలను ఆదర్శంగా తీసుకుని ఉన్నత చదువులను అభ్యసించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో మస్తాన్ వలి,ఈవోపిఆర్డి భార్గవి, వైసీపీ మండల…

Read More

పొద‌ల‌కూరులో రెప‌రెప‌లా మువ్వెన్న‌ల జెండా…

ప్ర‌భుత్వ కార్యాల‌యాల్లో ఘ‌నంగా పంద్రాగ‌స్ట్ వేడుక‌లు నెల్లూరు జిల్లా పొద‌ల‌కూరు మండలంలోని పలు కార్యాలయాలలో 78 వ స్వాతంత్ర‌ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా రెవెన్యూ కార్యాలయంలో తహశీల్దారు సారంగపాణి జాతీయ పతాకాన్ని ఎగురవేసి గౌరవ వందనం చేశారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… భావి భారత పౌరులుగా పాఠశాల స్థాయి నుండి విద్యార్ధులు దేశ భ క్తిని పెంపొందించుకోవాలని తెలియజేశారు. అనంతరం పోలీస్ స్టేషన్ లో ఎస్సై రామకృష్ణ, సామాజి ఆరోగ్యకేంద్రంలో సూపరింటెండెంటు…

Read More

విడ‌వ‌లూరులో ఘ‌నంగా స్వాతంత్ర దినోత్స వేడుక‌లు

నెల్లూరు జిల్లా విడవలూరు మండలం దంపూరు పంచాయితీలోని ప్రభుత్వ కార్యాలయాల్లో, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 78 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.. ముందుగా జాతీయ జెండాను గ్రామ వార్డు సచివాలయం, ప్రభుత్వ పాఠశాలలో గ్రామ సర్పంచ్ సురేందర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి 78వ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పాఠశాల హెడ్మాస్టర్ మాట్లాడుతూ… నిన్నటి నుండి దంపూరు యువత ఎంతో కష్టపడి పాఠశాల ప్రాంగణాన్ని అందంగా చేశారని… అలాగే…

Read More

సంగంలో ఘ‌నంగా పంద్రాగ‌స్ట్

త‌హ‌సీల్దార్‌, విద్యుత్ కార్యాల‌యాల్లో జాతీయ జెండా ఆవిష్క‌ర‌ణ‌ నెల్లూరు జిల్లా సంగం తహసీల్దార్, విద్యుత్ శాఖ కార్యాలయాలలో అధికారులు 78 వ స్వాతంత్ర‌ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ సోమ్లా నాయక్ జెండా ఆవిష్కరణ చేశారు. అదే విధంగా విద్యుత్ శాఖ కార్యాలయంలో ఏఈ శ్రీనివాసులు రెడ్డి త్రివ‌ర్ణ ప‌తాకాన్ని ఆవిష్క‌రించారు. ఈ సందర్భంగా దేశ నాయకుల చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది, కరెంట్ సిబ్బంది పాల్గొన్నారు.

Read More

ఓజిలిలో ఘ‌నంగా పంద్రాగ‌స్ట్ వేడుక‌లు

తిరుపతి జిల్లా ఓజిలి మండలంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో పంద్రాగస్టు వేడుకుల అధికారులు, ప్రజాప్రతినిధులు ఘనంగా నిర్వహించారు. విద్యార్ధులు దేశభక్తి గీతాలు అలపించారు.స్వాతంత్య్ర పోరాట అమరవీరులు త్యాగాలు, పోరాటాల‌ను చిన్నారులు, విద్యార్థుల‌కు ప్రజాప్రతినిధులు వివరించారు. 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో ఎమ్మార్వో పద్మావతి, ఎంపీడీఓ రజనీకాంత్, ఎంఈఓ శైలజా,ఎంపీపీ గడ్డం అరణమ్మ,ముమ్మడి సుబ్బారావులు పాల్గొని జెండా వందనం చేశారు.

Read More

క‌లెక్ట‌రేట్‌లో ఘ‌నంగా స్వాతంత్ర దినోత్స వేడుక‌లు

జాతీయ ప‌తాకాన్ని ఆవిష్క‌రించిన కలెక్ట‌ర్ ఆనంద్‌ నెల్లూరు జిల్లా క‌లెక్ట‌రేట్ కార్యాల‌యంలో…78వ స్వాతంత్ర దినోత్స‌వ వేడుక‌లు అంబ‌రాన్నంటాయి. ఈ సంద‌ర్భంగా జిల్లా క‌లెక్ట‌ర్ ఆనంద్‌…జాతీయ ప‌తాకాన్ని ఆవిష్క‌రించి గౌర‌వ వంద‌నం స్వీక‌రించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చేందుకు ప్రాణ త్యాగం చేసిన మహాత్ముల గురించి స్మరించుకున్నారు. విద్యార్థుల‌కి క‌లెక్ట‌ర్‌ మిఠాయిలు పంచిపెట్టారు. ఎంద‌రో మ‌హానుభావుల త్యాగ‌, కృషి, పోరాట ఫ‌లిత‌మే మ‌న‌కు స్వాతంత్రం వ‌చ్చింద‌ని గుర్తు చేశారు. అనంత‌రం క‌లెక్ట‌ర్ ప్ర‌సంగించారు. ఈ కార్య‌క్ర‌మంలో జాయింట్ కలెక్టర్ కార్తీక్,…

Read More