
గెలిస్తే…రూ. 2 లక్షలు
నెల్లూరులోని పీఎస్ఆర్ కళ్యాణ వేదికలో… యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో యూ జీనియస్ 3.0 ఆలిండియా క్విజ్ కాంపిటేషన్ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ సీనియర్ న్యూరాలజిస్ట్ డాక్టర్ బింధు మీనన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నెల్లూరు రీజినల్ హెడ్ ఎస్ రాజశేఖర్, Dy రీజినల్ హెడ్ శివశంకర్, వేణుగోపాల్లు అధ్యక్షత వహించారు. క్విజ్ కాంపిటేషన్కు రాష్ట్ర వ్యాప్తంగా ఆరు జిల్లాల నుంచి వెయ్యి మంది విద్యార్థులు…